• Home » Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు కోర్టులో చుక్కెదురు.. ఆ బెయిల్ తిరస్కరణ

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు కోర్టులో చుక్కెదురు.. ఆ బెయిల్ తిరస్కరణ

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైలులో ఉన్న తనకు వైద్య పరీక్షల నిమిత్తం 7 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని...

Excise Case: జూన్ 5 వరకూ జ్యుడిషియల్ కస్టడీకి కేజ్రీవాల్

Excise Case: జూన్ 5 వరకూ జ్యుడిషియల్ కస్టడీకి కేజ్రీవాల్

ఎక్సైజ్ పాలసీ కేసు నిందితుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సాయంత్రం తీహారు జైలు అధికారులకు లొంగిపోయారు. వెంటనే ఆయనను రౌస్ అవెన్యూ కోర్టు డిప్యూటీ జడ్జి సంజీవ్ అగర్వార్ ముందు హాజరుపరిచారు. ఈనెల 5వ తేదీ వరకూ కేజ్రీవాల్‌కు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్‌ విధించింది.

Arvind Kejriwal : తీహాడ్ జైలుకు వెళ్లే ముందు కేజ్రీవాల్ ఏం చేశారంటే..

Arvind Kejriwal : తీహాడ్ జైలుకు వెళ్లే ముందు కేజ్రీవాల్ ఏం చేశారంటే..

ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఈ రోజు మధ్యాహ్నం 3.00 గంటలకు తీహాడ్ జైలుకు తిరిగి వెళ్లనున్నారు. అయితే జైలులోకి వెళ్లే ముందు రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ సమాధిని సందర్శించి.. బాపూజీకి ఘనంగా నివాళులర్పిస్తానని చెప్పారు.

Arvind Kejriwal: మధ్యంతర బెయిలు పొడిగింపుపై కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. కేజీ బరువు పెరిగారని ఈడీ వాదన

Arvind Kejriwal: మధ్యంతర బెయిలు పొడిగింపుపై కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. కేజీ బరువు పెరిగారని ఈడీ వాదన

సుప్రీంకోర్టు గత నెలలో మంజూరు చేసిన మధ్యంతర బెయిలును పొడిగించాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పెట్టుకున్న దరఖాస్తుపై తీర్పును ఢిల్లీ కోర్టు ఈనెల 5వ తేదీకి రిజర్వ్ చేసింది. దీంతో ఈనెల 2వ తేదీన తిరిగి తీహార్ జైలు అధికారుల ముందు కేజ్రీవాల్ లొంగిపోవడం అనివార్యం కానుంది.

Delhi: ముగుస్తున్న కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ గడువు.. భావోద్వేగానికి గురైన సీఎం

Delhi: ముగుస్తున్న కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ గడువు.. భావోద్వేగానికి గురైన సీఎం

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి(CM Arvind Kejriwal) సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండటంతో జూన్ 2న ఆయన తిహార్ జైల్లో పోలీసులకు తిరిగి లొంగిపోనున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారానికి పార్టీ అధినేతగా తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన సుప్రీం తలుపు తట్టిన విషయం తెలిసిందే.

Delhi Water Crisis: నీళ్లివ్వండి మహాప్రభో.. సుప్రీం తలుపుతట్టిన ఢిల్లీ సర్కార్

Delhi Water Crisis: నీళ్లివ్వండి మహాప్రభో.. సుప్రీం తలుపుతట్టిన ఢిల్లీ సర్కార్

టి యుద్ధాలు వస్తాయని పర్యావరణవేత్తలు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఆ మాటలకు అక్షర సత్యాలుగా నిలుస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. మొన్నటి మొన్న బెంగళూరు నగరం తీవ్ర కరవులో అల్లాడిపోగా.. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ వంతు వచ్చింది. అక్కడ నీటి కొరత(Delhi Water Crisis) ఎంతలా ఉందంటే.. ఏకంగా సీఎం కేజ్రీవాల్(CM Arvind Kejriwal) సర్కార్ చేతులెత్తేసి శుక్రవారం సుప్రీం కోర్టును(Supreme Court) ఆశ్రయించింది.

Delhi: దేశం కోసం 100 సార్లైనా జైలుకు వెళ్తా.. గర్వంగా ఉందన్న కేజ్రీవాల్

Delhi: దేశం కోసం 100 సార్లైనా జైలుకు వెళ్తా.. గర్వంగా ఉందన్న కేజ్రీవాల్

దేశం కోసం 100 సార్లైనా జైలుకి వెళ్లడానికి సిద్ధమేనని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండటంతో జూన్ 2న ఆయన పోలీసులకు తిరిగి లొంగిపోవాల్సి ఉంది.

LokSabha Elections: బీజేపీ కోసం కలిశాం.. ఈ బంధం శాశ్వతం కాదు

LokSabha Elections: బీజేపీ కోసం కలిశాం.. ఈ బంధం శాశ్వతం కాదు

ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో నియంత పాలన, గుండా గిరి నడుస్తుంది.. దీనికి చరమ గీతం పాడడం కోసమే కాంగ్రెస్ పార్టీతో ఆప్ పొత్తు పెట్టుకుందని ఆయన తెలిపారు.

Supreme Court: మధ్యంతర బెయిల్‌ 7 రోజులు పొడిగించాలన్న కేజ్రీవాల్..షాకిచ్చిన సుప్రీంకోర్టు

Supreme Court: మధ్యంతర బెయిల్‌ 7 రోజులు పొడిగించాలన్న కేజ్రీవాల్..షాకిచ్చిన సుప్రీంకోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కు ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) షాక్ ఇచ్చింది. సీఎం కేజ్రీవాల్ హెల్త్ చెకప్ కోసం మధ్యంతర బెయిల్‌ను మరో 7 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు కోర్టు నిరాకరించింది.

LokSabha Elections: దోస్తి.. కుస్తి

LokSabha Elections: దోస్తి.. కుస్తి

ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు భాగస్వామ్య పక్షాలు. అయితే ఈ రెండు పార్టీలు సార్వత్రిక ఎన్నికల వేళ... పలు లోక్‌‌సభ స్థానాల్లో కలిసి పోటీ చేస్తున్నాయి. ఇంకా సోదాహరణగా చెప్పాలంటే దేశ రాజధాని న్యూఢిల్లీల్లో మొత్తం 7 లోక్‌సభ స్థానాల్లో నాలుగింటిలో ఆప్ పోటీ చేస్తుంటే.. 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను నిలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి