Home » Artificial Intelligence
సాంకేతికతను వినియోగించుకోవడంలో ఎప్పుడూ ముందుండే బీజేపీ(BJP).. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ద్వారా ఓటర్లకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో 370 స్థానాలను గెలుచుకోవాలనే తపనతో ఉన్న ఆ పార్టీ.. దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి సారించింది.
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏఐ(Artificial Intelligence) ముచ్చటే వినిపిస్తోంది. మనిషి జీవితాన్ని అన్ని రకాలుగా ప్రభావితం చేసే శక్తి ఏఐకి ఉంది. ఇప్పుడిప్పుడే మానవ జీవితంలోకి ప్రవేశిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి నాస్కామ్ నివేదిక ఓ వైపు ఆసక్తికరంగా, మరోవైపు ఆందోళనకు గురి చేస్తోంది.
అయోధ్య రామ్ లల్లా ప్రాణ(Ayodhya Ram Mandir) ప్రతిష్ఠాపన తేదీ సమీపిస్తున్న వేళ.. అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందుకోసం ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. అయోధ్య ఆలయ అధికారులకు ఈ మధ్యే ఓ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అయోధ్య మొత్తాన్ని భద్రతావలయంలోకి తీసుకొచ్చారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం దేశంలో క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో దేశంలోనే తొలిసారిగా అహ్మదాబాద్(ahmedabad)లో ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఏఐ నిఘా వ్యవస్థ అమల్లోకి వచ్చింది.
దేశంలో ఏఐ(artificial intelligence) టెక్నాలజీ వినియోగం ఏ మాత్రం తగ్గడం లేదు. గతంలో ఎక్కువగా విద్యా రంగం, తర్వాత వైద్యంలో విరివిగా ఉపయోగించారు. తాజాగా వివాహ వేడుకల వ్యాపారంలోకి కూడా ఏఐ రంగ ప్రవేశం చేసింది.
భారత్ జీపీటీ(Barath GPT) టెక్నాలజీ కోసం పని చేస్తున్నట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ(Akash Ambani) ప్రకటించారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. ఐఐటీ బాంబే, రిలయన్స్ జియో పరస్పర సహకారంతో భారత్ జీపీటీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
గాజా(Gaza)పై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్(Israeil) ఇందుకుగానూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాంకేతికతను వినియోగిస్తున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI).. ఈ పదం చాలా మందిని భయపెడుతోంది. ఏఐ అందుబాటులోకి వస్తే చాలా మందికి ఉద్యోగాలు ఉండవు అని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఉద్యోగాల సంగతి పక్కన పెడితే ఏఐ వల్ల మరో అనర్థం గురించి షాకింగ్ గణాంకాలు బయటకు వచ్చాయి.
అదిగో పులి, ఇదిగో తోక.. అన్న సామెత చందంగా కొన్నిసార్లు కొందరు అసత్యాలను కూడా ఎంతో అందంగా, అంతా నమ్మి తీరేటట్లుగా ప్రచారం చేస్తుంటారు. అందులోనూ ప్రస్తుత టెక్నాలజీ యుగంలో లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చూపించడం చాలా సులభం. దీంతో..
చాట్ జీపీటీ.. ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీలో ఎన్ని మార్పులు తెస్తోందో అనుభవంలో ఉన్నదే. చీమ నుంచి స్పేస్ లో విశేషాల దాకా అంతా సమాచారాన్ని ఈ ఏఐ(AI) అందిస్తోంది. తాజాగా ఓ బాబుకి వచ్చిన అరుదైన వ్యాధిని గుర్తించి చాట్ జీపీటీ రికార్డు నెలకొల్పింది.