Home » Arrest
Allu Arjun Release: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ విడుదలయ్యారు. మధ్యంతర బెయిల్ మీద రిలీజైన బన్నీ ఇంటికి చేరుకున్నారు. దీంతో ఆయన్ను పరామర్శించేందుకు సినీ ప్రముఖులు ఇంటికి విచ్చేస్తున్నారు.
Allu Arjun Release: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. మధ్యంతర బెయిల్ మీద ఆయన రిలీజ్ అయ్యారు. జైలు నుంచి నేరుగా గీతాఆర్ట్స్ ఆఫీస్కు వెళ్లిన బన్నీ.. ఆ తర్వాత ఇంటికి బయల్దేరారు.
తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు కరుడుగట్టిన దొంగలను అంబర్పేట పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5 లక్షల విలువైన బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నేపథ్యంలో మృతురాలి భర్త మాట్లాడుతూ కేసు ఉపసంహరించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే ఎందుకు అలా చెప్పారనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
Allu Arjun: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో నిందితుడిగా ఉన్న బన్నీని చిక్కడపల్లి పోలీసు స్టేషన్కు తరలించారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో టీడీపీ నేతలు, పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతలు దాడుల, పెట్టిన కేసుల తాలూకా ఒక్కొక్కటిగా పోలీసులు బయటకు తీస్తున్నారు.. ఈ క్రమంలోనే గుడివాడ టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించిన వ్యవహారాన్ని వెలికితీశారు. వైసీపీ అధికారంలోకి ఉండగా కొడాలి నాని, ఆయన అనుచరులు, స్థానిక నేతలు.. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావును ఎంతలా ఇబ్బంది పెట్టారో అందరూ చూసే ఉంటారు. వైసీపీ నేతలను గుడివాడలో వరుస అరెస్ట్లు చేస్తున్నారు.
హైదరాబాదులో మరోసారి బీఆర్ఎస్ మాజి మంత్రి హరీష్ రావును పోలీస్లు అరెస్ట్ చేశారు.
బెయిలు కేసు విచారణ ఉండటంతో మంగళవారంనాడు కోర్టు ఆవరణలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. కోర్టు ఏరియాలోని పలు ప్రాంతాల్లో అదనపు పోలీస్ గస్తీ ఏర్పాటు చేశారు. కొందరు లాయర్ల ప్రదర్శన నిర్వహించేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే, నిందితుడిని కోర్టుకు హాజరు పరచలేదని డైలీ స్టార్ పత్రిక తెలిపింది.
సింగిల్ విండో అవినీతి గురించి ఎప్పుడైనా విన్నారా.. ఇరిగేషన్ శాఖలో ఏఈఈగా పని చేస్తూ సస్పెండైన ఓ వ్యక్తి.. దీనికి తెర తీశాడు. తన పై అధికారుల తరఫున కూడా ఆయనే రేటు మాట్లాడి అనుమతులు మంజూరు చేయించేవాడు. ఏసీబీ సోదాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అవినీతి కేసులో రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన ఇరిగేషన్ విభాగం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) నిఖేశ్కుమార్పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తాజాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది.
వైసీపీ నేత.. ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ గొండు మురళీ అవినీతి బాగోతం బట్టబయలైంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే అభియోగాలపై ఇటీవల ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది. ఏసీబీ డైరెక్టర్ ఆఫ్ జనరల్ అతుల్సింగ్ ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. గురువారం జిల్లాతోపాటు విశాఖలోనూ ఏకకాలంలో ఆరు చోట్ల తనిఖీలు నిర్వహించారు.