Home » Army
భారత సైన్యం మరోసారి పాకిస్థాన్పై సర్జికల్ స్ట్రైక్ చేసినట్లు వచ్చిన వార్తలను రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం తోసిపుచ్చింది. అయితే నియంత్రణ రేఖ (LoC) వెంబడి పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం విఫలం చేసినట్లు తెలిపింది. ఇది సర్జికల్ స్ట్రైక్ కాదని వివరించింది.
భారత దేశం తన భూభాగాన్ని కోల్పోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై భద్రతా రంగ నిపుణుడు, భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్గా సేవలందించి, పదవీ విరమణ చేసిన సంజయ్ కుల్కర్ణి ఘాటుగా స్పందించారు.
దేశ రక్షణే ధ్యేయంగా సరిహద్దుల్లో రేయింబవళ్లు కాపలా కాస్తున్న సైనికులు.. అత్యవసర సమయాల్లో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంటారు. అందుకే ఆర్మీ జవాన్లకు ప్రజల నుంచి అమితమైన గౌవర మర్యాదలు లభిస్తుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే వారిని రియల్ హీరోల్లా చూస్తుంటారు. అలాంటిది...
తోటి ప్రజలపై తూటాల వర్షం కురిపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. అంతర్గత సమస్యలకు పరిష్కారం లోపలి నుంచే రావాలని, కారుణ్యం, అవగాహనల ద్వారా పరిష్కారం కుదరాలని చెప్పారు.
తైవాన్ (Taiwan)పై దాడికి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా విరుచుకుపడటానికి సిద్ధమేనని సైనికులు శపథాలు చేస్తున్నట్లు కనిపిస్తున్న ఓ వీడియోను చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీసీటీవీ ప్రసారం చేసింది. ఎనిమిది ఎపిసోడ్ల డాక్యుమెంటరీలో సైనికుల శపథాలను చూపించారు.
ఈద్ పండుగ జరుపుకోవడం కోసం ఇంటికి సెలవుపై వెళ్లిన సైనికుడు జావేద్ అహ్మద్ అనూహ్యంగా అదృశ్యమయ్యారు. జమ్మూ-కశ్మీరు లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్లో రైఫిల్మేన్గా పని చేస్తున్న ఆయన ఈ నెల 31న తిరిగి విధుల్లో చేరవలసి ఉంది. అయితే ఆయన శనివారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో తన కారులో సమీపంలోని మార్కెట్కు వెళ్లారు.
మణిపూర్లో రెండు తెగల మధ్య జరుగుతున్న ఘర్షణల వెనుక విదేశీ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమని భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ ఎంఎం నరవనే (General MM Naravane) చెప్పారు. చాలా తిరుగుబాటు సంస్థలకు చైనా సహాయం అందుతోందని తెలిపారు. సరిహద్దుల్లోని రాష్ట్రాల్లో అస్థిరత వల్ల దేశ భద్రతకు శ్రేయస్కరం కాదన్నారు.
దేశ సేవ కోసం తమ జీవితాలను అంకితం చేసిన సైనికులను ఎంతో మందిని చూశాం. ఇంకొందరు ఆర్మీ ఉద్యోగులు పదవీ విరమణ చేసినా.. అంతే దేశ భక్తితో, అంతే నిజాయితీతో జీవితాన్ని గడుపుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఈ కోవకే చెందుతాడు. ఒకప్పుడు..
సియాచిన్ గ్లేసియర్ లో బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో ఒక ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్టు లెహ్ డిఫెన్స్ పీఆర్ఓ లెఫ్టినెంట్ కల్నర్ పీఎస్ సిద్ధు ఒక ప్రకటనలో తెలిపింది. తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
జమ్మూ-కశ్మీరులోని పూంఛ్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించినవారి గురించి ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరంతా పాతికేళ్ల లోపు వయసుగలవారేనని, వీరు పాకిస్థాన్ జాతీయులని, భారత దేశంపై జీహాద్ (యుద్ధం) చేయడానికి వచ్చారని వెల్లడైంది.