• Home » Army

Army

Jammu and Kashmir : సెలవుపై ఇంటికెళ్లి, అదృశ్యమైన సైనికుడు

Jammu and Kashmir : సెలవుపై ఇంటికెళ్లి, అదృశ్యమైన సైనికుడు

ఈద్ పండుగ జరుపుకోవడం కోసం ఇంటికి సెలవుపై వెళ్లిన సైనికుడు జావేద్ అహ్మద్ అనూహ్యంగా అదృశ్యమయ్యారు. జమ్మూ-కశ్మీరు లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌లో రైఫిల్‌మేన్‌గా పని చేస్తున్న ఆయన ఈ నెల 31న తిరిగి విధుల్లో చేరవలసి ఉంది. అయితే ఆయన శనివారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో తన కారులో సమీపంలోని మార్కెట్‌కు వెళ్లారు.

Manipur violence : మణిపూర్ హింసాకాండలో విదేశీ హస్తం : మాజీ సైన్యాధిపతి

Manipur violence : మణిపూర్ హింసాకాండలో విదేశీ హస్తం : మాజీ సైన్యాధిపతి

మణిపూర్‌లో రెండు తెగల మధ్య జరుగుతున్న ఘర్షణల వెనుక విదేశీ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమని భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ ఎంఎం నరవనే (General MM Naravane) చెప్పారు. చాలా తిరుగుబాటు సంస్థలకు చైనా సహాయం అందుతోందని తెలిపారు. సరిహద్దుల్లోని రాష్ట్రాల్లో అస్థిరత వల్ల దేశ భద్రతకు శ్రేయస్కరం కాదన్నారు.

Viral: ఒకప్పుడు ఆర్మీలో సైనికుడు.. 70 ఏళ్ల వయసులో ఇప్పుడు ఎందుకిలా కూరగాయల దుకాణం పెట్టుకోవాల్సి వచ్చిందంటే..!

Viral: ఒకప్పుడు ఆర్మీలో సైనికుడు.. 70 ఏళ్ల వయసులో ఇప్పుడు ఎందుకిలా కూరగాయల దుకాణం పెట్టుకోవాల్సి వచ్చిందంటే..!

దేశ సేవ కోసం తమ జీవితాలను అంకితం చేసిన సైనికులను ఎంతో మందిని చూశాం. ఇంకొందరు ఆర్మీ ఉద్యోగులు పదవీ విరమణ చేసినా.. అంతే దేశ భక్తితో, అంతే నిజాయితీతో జీవితాన్ని గడుపుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఈ కోవకే చెందుతాడు. ఒకప్పుడు..

Siachen glacier: సియాచిన్ గ్లేసియర్‌లో అగ్నిప్రమాదం, ఆర్మీ అధికారి మృతి, ముగ్గురికి గాయాలు

Siachen glacier: సియాచిన్ గ్లేసియర్‌లో అగ్నిప్రమాదం, ఆర్మీ అధికారి మృతి, ముగ్గురికి గాయాలు

సియాచిన్ గ్లేసియర్ లో బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో ఒక ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్టు లెహ్ డిఫెన్స్ పీఆర్ఓ లెఫ్టినెంట్ కల్నర్ పీఎస్ సిద్ధు ఒక ప్రకటనలో తెలిపింది. తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.

Poonch Encounter : ఎన్‌కౌంటర్ మృతులు పాకిస్థానీలు.. భారత్‌పై జీహాద్ చేస్తున్నారు.. : పోలీసులు

Poonch Encounter : ఎన్‌కౌంటర్ మృతులు పాకిస్థానీలు.. భారత్‌పై జీహాద్ చేస్తున్నారు.. : పోలీసులు

జమ్మూ-కశ్మీరులోని పూంఛ్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించినవారి గురించి ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరంతా పాతికేళ్ల లోపు వయసుగలవారేనని, వీరు పాకిస్థాన్ జాతీయులని, భారత దేశంపై జీహాద్ (యుద్ధం) చేయడానికి వచ్చారని వెల్లడైంది.

India and France : భారత్, ఫ్రాన్స్ సంబంధాల్లో మహా విప్లవం

India and France : భారత్, ఫ్రాన్స్ సంబంధాల్లో మహా విప్లవం

భారత్-ఫ్రాన్స్ సంబంధాల్లో శుక్రవారం విప్లవాత్మక పరిణామం జరిగింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతమయ్యే విధంగా యుద్ధ విమానం ఇంజిన్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేయబోతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయేల్ మేక్రన్ ద్వైపాక్షిక చర్చల అనంతరం దీనికి సంబంధించిన ప్రకటన వెలువడింది.

Soldier Wife: ఓ భారతీయ సైనికుడి భార్యకు కలలో కూడా ఊహించని కష్టం.. 20 రోజులుగా పోలీసుల చుట్టూ తిరుగుతున్నా..

Soldier Wife: ఓ భారతీయ సైనికుడి భార్యకు కలలో కూడా ఊహించని కష్టం.. 20 రోజులుగా పోలీసుల చుట్టూ తిరుగుతున్నా..

దేశ సేవకు అంకితమైన కొడుకును చూసి తల్లి ఎంతో సంతోషించింది. మరోవైపు.. తనకు, పిల్లలకు దూరంగా ఉన్నా కూడా దేశం కోసం తన భర్త కష్టపడడం చూసి భార్య కూడా గర్వంగా ఫీలయ్యేది. అయితే ఈ ఆనందం వారికి ఎంతో కాలం నిలవలేదు. అంతా ..

Pakistan : భారత్‌లో విధ్వంసం సృష్టించడానికి పాకిస్థాన్ కొత్త వ్యూహాలు

Pakistan : భారత్‌లో విధ్వంసం సృష్టించడానికి పాకిస్థాన్ కొత్త వ్యూహాలు

కడుపు కాలిపోతున్నా పాకిస్థాన్ దుర్మార్గపు బుద్ధిలో మార్పు రావడం లేదు. సొంతింటిని చక్కదిద్దుకోవడం కన్నా భారత దేశాన్ని ఇబ్బందులపాలు చేయడం కోసం సరికొత్త పన్నాగాలు పన్నుతోంది. ఇప్పటి వరకు కశ్మీరు లోయలో ఉగ్రవాద కార్యకలాపాలను ఎగదోసిన ఆ దేశం ఇప్పుడు జమ్మూపై కన్ను వేసింది. తీవ్ర స్థాయిలో శిక్షణ పొందిన ఉగ్రవాదులకు అత్యాధునిక ఆయుధాలను ఇచ్చి పంపిస్తోంది.

Manipur : సైన్యానికి అడ్డంకులు సృష్టిస్తున్న మణిపురి మహిళలు

Manipur : సైన్యానికి అడ్డంకులు సృష్టిస్తున్న మణిపురి మహిళలు

దాదాపు రెండు నెలల నుంచి హింసాత్మక సంఘటనలతో అట్టుడికిపోతున్న మణిపూర్‌ రాష్ట్రాన్ని చక్కదిద్దేందుకు వచ్చిన సైన్యాన్ని స్థానిక మహిళలు అడ్డుకుంటున్నారు. సైనిక వాహనాలు నడవకుండా పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరుతున్నారు. కొన్ని చోట్ల రోడ్లను తవ్వేస్తున్నారు. వీరి రక్షణతో హింసాత్మక నిరసనకారులు తప్పించుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతల పునరుద్ధరణకు తమకు సహకరించాలని సైన్యం ట్విటర్ వేదికగా ప్రజలందరినీ కోరింది.

Infiltration : చొరబాట్ల నిరోధక చర్యలు.. కశ్మీరులో ఐదుగురు ఉగ్రవాదులు హతం..

Infiltration : చొరబాట్ల నిరోధక చర్యలు.. కశ్మీరులో ఐదుగురు ఉగ్రవాదులు హతం..

మన దేశంలోకి అక్రమ చొరబాట్ల నిరోధక చర్యల్లో భద్రతా దళాలు ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు జమ్మూ-కశ్మీరు పోలీసులు శుక్రవారం తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి కుప్వారా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరు మరణించినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌ను సైన్యం, పోలీసులు సంయుక్తంగా గురువారం రాత్రి ప్రారంభించినట్లు చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి