• Home » Army

Army

Kiev : ఉక్రెయిన్‌పై భీకర దాడులు

Kiev : ఉక్రెయిన్‌పై భీకర దాడులు

ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. తమదేశంలోకి చొచ్చుకువస్తున్న ఉక్రెయిన్‌కు చెక్‌ పెడుతూ.. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 200కు పైగా క్షిపణులు, 100కు పైగా డ్రోన్లు, రాకెట్లతో దాడులు జరిపింది.

Delhi : 7 వేల కోట్లతో సైన్యానికి ఆయుధాలు

Delhi : 7 వేల కోట్లతో సైన్యానికి ఆయుధాలు

భారత సైన్యం ఆయుధ సంపత్తిని పెంచేలా శక్తిమంతమైన, తేలికపాటి ఆర్టిలరీ గన్స్‌ కొనుగోలు దిశగా కీలక ముందడుగు పడింది. దేశీయంగా అభివృద్ధి చేసి, తయారు చేసే తర్వాతి తరం ఆర్టిలరీ గన్స్‌ కొనుగోలు కోసం భారత సైన్యం టెండరు జారీ చేసింది.

జమ్మూలో ఆర్మీ కెప్టెన్‌ మృతి

జమ్మూలో ఆర్మీ కెప్టెన్‌ మృతి

జమ్మూ ప్రాంతంలోని దోడా జిల్లాలో బుధవారం ఉదయం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్‌ దీపక్‌ సింగ్‌ అమరుడయ్యారు. ఓ ఉగ్రవాది హతమయ్యాడు. దోడాలోని శివ్‌గఢ్‌-అస్సర్‌ అటవీ

Bangladesh unrest: మా వాళ్ల జాడ చెప్పండి.. సైన్యానికి, హిందువులకు మధ్య స్వల్ప ఘర్షణ

Bangladesh unrest: మా వాళ్ల జాడ చెప్పండి.. సైన్యానికి, హిందువులకు మధ్య స్వల్ప ఘర్షణ

బంగ్లాదేశ్‌లోని మైనారిటీ హిందువులకు, సైన్యానికి మధ్య మంగళవారంనాడు స్వల్ప ఘర్షణ తలెత్తింది. రిజర్వేషన్ల అంశంపై ఇటీవల తలెత్తిన ఆందోళనల పర్యవసానంగా షేక్ హసీనా ఇటీవల ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడం, మధ్యంతర ప్రభుత్వం అధికారంలోకి రావడం, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల్లో మైనారిటీ హిందువులపై దాడులు చోటుచేసుకున్నాయి.

 Russian Embassy : ఏప్రిల్‌ నుంచి భారతీయులను మిలటరీలో చేర్చుకోవట్లేదు

Russian Embassy : ఏప్రిల్‌ నుంచి భారతీయులను మిలటరీలో చేర్చుకోవట్లేదు

ఉక్రెయిన్‌తో యుద్ధం కోసం రష్యా తన సైన్యంలో భారతీయులను నియమించుకోవడాన్ని భారత ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోందని భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ చేసిన వ్యాఖ్యలకు ఢిల్లీలోని రష్యా ఎంబసీ స్పందించింది.

Srinagar : ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు సైనికుల మృతి

Srinagar : ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు సైనికుల మృతి

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన భీకర కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు అమరులయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు.

Firing: ఉగ్రవాదులతో సైన్యం కాల్పులు.. ఇద్దరు మృతి, మరో ముగ్గురికి గాయాలు

Firing: ఉగ్రవాదులతో సైన్యం కాల్పులు.. ఇద్దరు మృతి, మరో ముగ్గురికి గాయాలు

జమ్మూకశ్మీర్‌(jammu and kashmir)లో మళ్లీ కాల్పులు(firing) కలకలం రేపుతున్నాయి. అనంత్‌నాగ్ జిల్లా(Anantnag district)లోని మారుమూల అటవీ ప్రాంతంలో శనివారం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందగా, మరో ముగ్గురు గాయపడ్డారు.

 Alert India : భారత్‌ అప్రమత్తం

Alert India : భారత్‌ అప్రమత్తం

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా తగ్గకపోవడంతో.. భారత్‌ అప్రమత్తమైంది. హింస నేపథ్యంలో ఇండో-బంగ్లా సరిహద్దు వెంబడి చొరబాట్లకు అవకాశాలుండడంతో.. సరిహద్దు భద్రత దళం(బీఎ్‌సఎఫ్‌) నిఘాను పెంచింది.

Srinagar : దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని జమ్మూకశ్మీర్‌లో ఆరుగురి డిస్మిస్‌

Srinagar : దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని జమ్మూకశ్మీర్‌లో ఆరుగురి డిస్మిస్‌

దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఆరుగురిని జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగించింది. వీరిలో ఐదుగురు పోలీసులు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నట్టు అధికారులు శనివారం వెల్లడించారు.

Hyderabad: దూసుకొచ్చిన ‘ఆర్మీ’ బుల్లెట్‌.. మహిళ కాలికి గాయం

Hyderabad: దూసుకొచ్చిన ‘ఆర్మీ’ బుల్లెట్‌.. మహిళ కాలికి గాయం

అకస్మాత్తుగా ఓ బుల్లెట్‌ దూసుకొచ్చి.. ఇంట్లో దుస్తులు ఆరేస్తున్న మహిళ కాలిలోకి దిగింది. ఆ మహిళ హడలిపోయి కిందపడింది. నార్సింగ్‌ పోలీసుల కథనం ప్రకారం.. గోల్కొండ తారామతి మిలటరీ ఏరియా(Golconda Taramati Military Area)లో ఫైరింగ్‌ సెంటర్‌ ఉంది. ఆ పక్కన గంధంగూడ గ్రామం ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి