Home » Army
ఉక్రెయిన్తో యుద్ధం కోసం రష్యా తన సైన్యంలో భారతీయులను నియమించుకోవడాన్ని భారత ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోందని భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలకు ఢిల్లీలోని రష్యా ఎంబసీ స్పందించింది.
జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన భీకర కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు అమరులయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు.
జమ్మూకశ్మీర్(jammu and kashmir)లో మళ్లీ కాల్పులు(firing) కలకలం రేపుతున్నాయి. అనంత్నాగ్ జిల్లా(Anantnag district)లోని మారుమూల అటవీ ప్రాంతంలో శనివారం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందగా, మరో ముగ్గురు గాయపడ్డారు.
బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా తగ్గకపోవడంతో.. భారత్ అప్రమత్తమైంది. హింస నేపథ్యంలో ఇండో-బంగ్లా సరిహద్దు వెంబడి చొరబాట్లకు అవకాశాలుండడంతో.. సరిహద్దు భద్రత దళం(బీఎ్సఎఫ్) నిఘాను పెంచింది.
దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఆరుగురిని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగించింది. వీరిలో ఐదుగురు పోలీసులు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నట్టు అధికారులు శనివారం వెల్లడించారు.
అకస్మాత్తుగా ఓ బుల్లెట్ దూసుకొచ్చి.. ఇంట్లో దుస్తులు ఆరేస్తున్న మహిళ కాలిలోకి దిగింది. ఆ మహిళ హడలిపోయి కిందపడింది. నార్సింగ్ పోలీసుల కథనం ప్రకారం.. గోల్కొండ తారామతి మిలటరీ ఏరియా(Golconda Taramati Military Area)లో ఫైరింగ్ సెంటర్ ఉంది. ఆ పక్కన గంధంగూడ గ్రామం ఉంది.
హిజ్బుల్లా మిలిటరీ కమాండర్ ఫద్ షుక్రూను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ ఆర్మీ వర్గాలు ప్రకటించాయి. బీరట్లో ఉన్న ఫద్ షుక్రూను తమ వైమానిక దళ ఫైటర్ జెట్లు దాడులు చేశాయని వివరించాయి. హిజ్బుల్లాకు ఫద్ షుక్రూ సీనియర్ కమాండర్, వ్యూహాత్మక విభాగం అధిపతిగా వ్యవహరించారు. ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతం గోలన్ హైట్స్ వద్ద ఇటీవల రాకెట్ దాడి జరిగింది. ఆ దాడిలో 12 మంది చిన్నారులు చనిపోయారు.
పాకిస్థాన్ ప్రత్యేక సైన్యంతోపాటు ఉగ్రవాదులతో కూడిన ‘బోర్డర్ యాక్షన్ టీమ్’ (బ్యాట్ దళం) భారత ఆర్మీ పోస్టుపై చేసిన అకస్మాత్తు దాడిలో ఓ జవాను మృతి చెందగా, కెప్టెన్ సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
దాయాది పాకిస్థాన్ ఉగ్ర కుట్రలను సైన్యం తిప్పికొడుతుందని ప్రదానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ‘‘ఉగ్రవాద ఘాతుకాలు, దొంగ యుద్ధాలతో కవ్వింపు చర్యలకు పాకిస్థాన్ పాల్పడుతూనే ఉంది.
కార్గిల్ యుద్ధాన్ని భారత్ గెలిచి పాతికేళ్లు అవుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. యుద్ధంలో మన సైనికులు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఆయన ఒక ప్రకటనలో కొనియాడారు.