Home » Army
ఏళ్ల తరబడి జవాన్లు ఆయుధపూజ చేయడం సంప్రదాయంగా వస్తోందని, ఈరోజు విజయానికి సంకేతమని, శ్రీరాముడు రావణుని సంహరించిన రోజని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇది కేవల విజయం కాదు, మానవతావాదాన్ని దక్కిన విజయమని అన్నారు.
పేజర్ పేలుడు వ్యవస్థ.. భారత్లోకి ప్రవేశించకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, హిజ్బుల్లా తీవ్రవాదులకు చెందిన పేజర్లు, వాకీ-టాకీలను పేల్చివేయడం ద్వారా లెబనాన్కు ఇజ్రాయెల్ మాస్టర్స్ర్టోక్ ఇచ్చిందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ అన్నారు.
రహదారులు, జలాశయాలు, రైల్వే ట్రాక్లను ఆక్రమించి నిర్మించిన ఏ మతానికి సంబంధించిన కట్టడాలనైనా తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
డీఆర్డీఏ సహకారంతో ఆధునిక పరిజ్ఞానంతో మేడిన్ ఇండియా ఉత్పత్తిగా మెషిన్ గన్స్ను తయారు చేసి ఆర్మీకి అందిస్తున్నామని లోకేశ్ మిషనరీ పరిశ్రమ ప్రతినిధి లోకేశ్వరరావు తెలిపారు.
మావోయిస్టుల ఉద్యమానికి ఆయువుపట్టుగా ఉన్న ఛత్తీ్సగఢ్లోని అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో భారత సైన్యం పాగా వేయనుంది.
కార్గిల్ యుద్ధంలో పాక్ పాత్రను స్వయానా ఆ దేశ సైన్యాధిపతి అంగీకరించారు. దీంతో పాతకేళ్ల తర్వాత కార్గిల్ యుద్ధం తమ పనేనని పాక్ అధికారికంగా అంగీకరించినట్టయింది.
ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడింది. తమదేశంలోకి చొచ్చుకువస్తున్న ఉక్రెయిన్కు చెక్ పెడుతూ.. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 200కు పైగా క్షిపణులు, 100కు పైగా డ్రోన్లు, రాకెట్లతో దాడులు జరిపింది.
భారత సైన్యం ఆయుధ సంపత్తిని పెంచేలా శక్తిమంతమైన, తేలికపాటి ఆర్టిలరీ గన్స్ కొనుగోలు దిశగా కీలక ముందడుగు పడింది. దేశీయంగా అభివృద్ధి చేసి, తయారు చేసే తర్వాతి తరం ఆర్టిలరీ గన్స్ కొనుగోలు కోసం భారత సైన్యం టెండరు జారీ చేసింది.
జమ్మూ ప్రాంతంలోని దోడా జిల్లాలో బుధవారం ఉదయం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ దీపక్ సింగ్ అమరుడయ్యారు. ఓ ఉగ్రవాది హతమయ్యాడు. దోడాలోని శివ్గఢ్-అస్సర్ అటవీ
బంగ్లాదేశ్లోని మైనారిటీ హిందువులకు, సైన్యానికి మధ్య మంగళవారంనాడు స్వల్ప ఘర్షణ తలెత్తింది. రిజర్వేషన్ల అంశంపై ఇటీవల తలెత్తిన ఆందోళనల పర్యవసానంగా షేక్ హసీనా ఇటీవల ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడం, మధ్యంతర ప్రభుత్వం అధికారంలోకి రావడం, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల్లో మైనారిటీ హిందువులపై దాడులు చోటుచేసుకున్నాయి.