Home » Archery
ప్రపంచ ఆర్చరీలో ఇన్నాళ్లూ సౌత్ కొరియాదే ఆధిపత్యం. కానీ ఇటీవల వరల్డ్ కప్లలో ఆ జట్టుకు చెక్పెట్టిన ఘనత భారత్ది. ఇదే జోరును విశ్వక్రీడల్లో చూపాలనుకుంటున్న భారత్.. అందుకు తగ్గట్టే ఆరుగురు ఆర్చర్లతో పారిస్కు
ఆర్చరీ వరల్డ్కప్-2024లో భారత్ అదరగొట్టేసింది. షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ సాధించింది. తెలుగుతేజం వెన్నం జ్యోతి సురేఖ సత్తా చాటడం వల్లే భారత్ ఈ అరుదైన ఘనత సాధించింది.