• Home » Araku

Araku

Araku Coffee Stalls: పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం

Araku Coffee Stalls: పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం

పార్లమెంట్‌ భవన్‌లో సోమవారం అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభమయ్యాయి. లోకసభ కాంటీన్‌లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అరకు స్టాల్ ప్రారంభించారు. రాజ్యసభ కాంటీన్‌‌లో వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు.

Araku : ఉత్సాహంగా అరకు చలి ఉత్సవ్‌

Araku : ఉత్సాహంగా అరకు చలి ఉత్సవ్‌

‘అరకు చలి ఉత్సవ్‌’ రెండో రోజైన శనివారం ఉత్సాహంగా సాగింది. ప్రధాన కేంద్రమైన డిగ్రీ కళాశాల మైదానం సందర్శకులతో కిటకిటలాడింది.

Araku Celebrations : అరకు చలి ఉత్సవం అదిరే ఆరంభం

Araku Celebrations : అరకు చలి ఉత్సవం అదిరే ఆరంభం

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో ‘చలి ఉత్సవ్‌-25’ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.

Araku Utsav: అరకు ఉత్సవ్ కోసం..  భారీగా నిధుల విడుదల

Araku Utsav: అరకు ఉత్సవ్ కోసం.. భారీగా నిధుల విడుదల

Araku Utsav: జనవరి 31 నుంచి 3 రోజులపాటు అరకులో చలి పండుగ జరుగనుంది. దీనికి సంబంధించి చలి ఉత్సవం పేరుతో ఏపీ ప్రభుత్వం పోస్టర్లు విడుదల చేసింది. ఈ పండుగ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

Araku Valley: 12న అరకులోయకు సుప్రీం జడ్జీల బృందం

Araku Valley: 12న అరకులోయకు సుప్రీం జడ్జీల బృందం

ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయను ఈ నెల 12వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, 25 మంది న్యాయమూర్తులు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సందర్శించనున్నారు.

Coldest Temperatures : ఏజెన్సీ గజగజ

Coldest Temperatures : ఏజెన్సీ గజగజ

మధ్య భారతం నుంచి వీస్తున్న అతి శీతల గాలుల ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో చలి మరింత పెరిగింది.

ప్రపంచ దేశాలకు అరకు కాఫీ!

ప్రపంచ దేశాలకు అరకు కాఫీ!

ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌ ప్రకారం అరకు కాఫీని ప్రపంచ దేశాలకు పౄరిౄచయం చేస్తామని గిరిజన సహకార సంస్థ(జీసీసీ) చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌ చెప్పారు.

Meghalakonda: మేఘాల కొండపై అటవీశాఖ కన్ను..

Meghalakonda: మేఘాల కొండపై అటవీశాఖ కన్ను..

Andhrapradesh: మేఘాల కొండ అందాలను చూసేందుకు పర్యాటక ప్రేమికులు తరచూ వస్తుంటారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎదురు చూసే పర్యాటకులు.. వేకువజామున కొండల మధ్యలో నుంచి వచ్చే పొగమంచును చూసి పరవశించి పోతుంటారు. తెల్లటి మేఘాలు కొండల మధ్యలో నుంచి వెళ్తూ చూపరులను ఆకట్టుకుంటాయి. అయితే ఇప్పుడు మేఘాల కొండకు బ్రేక్ పడింది...

రెండు బైక్‌లు ఢీ : ఇద్దరి మృతి

రెండు బైక్‌లు ఢీ : ఇద్దరి మృతి

అరకులోయ-లోతేరు రోడ్డులోని నాంది ఫౌండేషన్‌ పల్పింగ్‌ సెంటర్‌ సమీపంలో గురువారం మధ్యాహ్నం రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.

Andhra Pradesh : తూర్పు కనుమలకూ ముప్పు

Andhra Pradesh : తూర్పు కనుమలకూ ముప్పు

పశ్చిమ కనుమల్లో భాగమైన కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విలయ తాండవం మానవాళికి ఒక హెచ్చరిక అని భూగర్భ జల నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి