• Home » APSRTC

APSRTC

టికెట్‌ ధరలు పెంచకుండా ప్రయాణికులకు సేవలు

టికెట్‌ ధరలు పెంచకుండా ప్రయాణికులకు సేవలు

ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించి మెరుగైన వైద్య సేవలందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కొనకళ్ల నారాయణరావు అన్నారు.

 APSRTC : దసరాకు 6100 ప్రత్యేక బస్సులు

APSRTC : దసరాకు 6100 ప్రత్యేక బస్సులు

దసరాకు సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీఎ్‌సఆర్టీసీ శుభవార్త చెప్పింది. తిరుమల వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు, బెజవాడ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు, విద్యాసంస్థలకు దసరా సెలవుల నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని 6,100 ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు సోమవారం తెలిపింది.

Bus Tickets: బస్సు ప్రయాణీకులకు బిగ్ షాక్.. రేపటి నుంచి పెరగనున్న టికెట్ ధరలు..

Bus Tickets: బస్సు ప్రయాణీకులకు బిగ్ షాక్.. రేపటి నుంచి పెరగనున్న టికెట్ ధరలు..

అక్టోబర్ 1 నుంచి టికెట్లు బుక్ చేసుకుంటే డబుల్ ఛార్జీలు చెల్లించాల్సిందే. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి నాన్ ఏసీ బస్సులో రూ.1000కి టికెట్ లభిస్తే.. రేపు అదే బస్సులో టికెట్ రూ.1500 నుంచి రూ.2000కు పెరగనుంది. అక్టోబర్ 4,5,6 తేదీల్లో ఈ టికెట్ ధరలు..

Konakalla Narayana Rao: సీఎం సముచిత స్థానం కల్పించారు

Konakalla Narayana Rao: సీఎం సముచిత స్థానం కల్పించారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనకు సముచిత స్థానం కల్పించారని ఆ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ పేర్కొన్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా కొనకళ్ల నారాయణరావును సీఎం చంద్రబాబు నియమించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మచిలీపట్నంలో కొనకళ్ల నారాయణరావు స్పందించారు.

బస్సుల్లేక విద్యార్థుల పాట్లు

బస్సుల్లేక విద్యార్థుల పాట్లు

గుర్రంకొండ పట్టణం నుంచి మదనపల్లె, అంగళ్లు, వాల్మీకీపురం పట్టణాల్లో పాఠశాలలు, కళాశాల్లో చదివే విద్యార్థిని, విద్యార్థులు సమయానికి సకాలంలో బస్సులు లేక పడరా నిపాట్లు పడుతున్నారు.

తంబళ్లపల్లెకు ఆర్టీసీ డిపోను కేటాయించండి

తంబళ్లపల్లెకు ఆర్టీసీ డిపోను కేటాయించండి

తంబ ళ్లపల్లె నియోజకవర్గానికి ఆర్టీసీ డిపో ను కేటాయించాలని రాష్ట్ర రవానా, యువజన, క్రీడా శాఖమంత్రి మండి పల్లి రాంప్రసాద్‌రెడ్డిని నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రా రెడ్డి కోరారు.

RTC: ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలి

RTC: ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలి

ఏపీఎస్‌ ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలని అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ పేర్కొన్నారు. శనివారం అనంతపురం డిపోలో నూతనంగా వచ్చిన సూపర్‌ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సులను ఎమ్మెల్యే పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

Attack on RTC Driver: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై గుర్తుతెలియని దుండగులు దాడి..

Attack on RTC Driver: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై గుర్తుతెలియని దుండగులు దాడి..

ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లపై ఇటీవల కాలంలో తరచూ దాడులు పెరిగిపోతున్నాయి. ఈ దాడులు చేసే వారిలో ఎక్కువగా ప్రయాణికులే ఉంటారు. అయితే ఈ సారి అందుకు భిన్నంగా కొంతమంది దుండగులు డ్రైవర్‌పై దాడికి తెగబడ్డారు.

Minister Dola: జగన్ చికిత్స చేయించుకుంటే మంచిది: మంత్రి డోలా

Minister Dola: జగన్ చికిత్స చేయించుకుంటే మంచిది: మంత్రి డోలా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే మహిళలందరికీ ఆర్టీసీ(RTC)లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి(Minister Dola Veeranjaneya Swamy) తెలిపారు. ఉచిత ప్రయాణంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి చెప్పారు. ఒంగోలు బస్టాండ్‌లో ఐదు నూతన బస్ సర్వీసులను మంత్రి డోలా ప్రారంభించారు.

 CM Chandrababu: విశాఖ వాసులకు సీఎం చంద్రబాబు శుభవార్త

CM Chandrababu: విశాఖ వాసులకు సీఎం చంద్రబాబు శుభవార్త

అమరావతి: విశాఖ వాసులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. విశాఖ రీజియన్‌కు కొత్తగా సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సులు రానున్నాయి. ప్రయాణీకులకు మంచి సర్వీసులు అందించేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి