• Home » APSRTC

APSRTC

Hyderabad: సంక్రాంతికి గుడ్ న్యూస్ చెప్పిన ఎపీఎస్‌ఆర్టీసీ.. అక్కడ్నుంచి ఏకంగా..

Hyderabad: సంక్రాంతికి గుడ్ న్యూస్ చెప్పిన ఎపీఎస్‌ఆర్టీసీ.. అక్కడ్నుంచి ఏకంగా..

సంక్రాంతి వేళ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లే ప్రజలు ప్రయాణం కోసం నానావస్థలు పడతారు. అయితే బస్సుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.

APSRTC: గమ్యంలేని పయనం!

APSRTC: గమ్యంలేని పయనం!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రగతి రథచక్రం దారి తప్పింది! డ్రైవర్‌ లేని బస్సు తరహాలో గమ్యంలేని ప్రయాణం చేస్తోంది!! కదల్లేని స్థితిలో డిపోల నుంచి బయటికి రాలేక బస్సులు ఆపసోపాలు పడుతున్నాయి.

Minister RamPrasad Reddy: ఆ హామీని నిలబెట్టుకుంటాం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Minister RamPrasad Reddy: ఆ హామీని నిలబెట్టుకుంటాం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఏపీఎస్ ఆర్టీసీకి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈసందర్భంగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉంటుందని మాటిచ్చారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు భరోసా ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ఉంటుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

Minister Rampasada Reddy : ఆర్టీసీని గాడిలో పెడుతున్నాం

Minister Rampasada Reddy : ఆర్టీసీని గాడిలో పెడుతున్నాం

రాష్ట్ర ప్రజా రవాణా శాఖను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం.రాంప్రసాదరెడ్డి అన్నారు.

APSRTC: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై  కీలక ప్రకటన

APSRTC: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై కీలక ప్రకటన

కార్గో సర్వీస్‌ను డోర్ డెలివరీ ప్రారంభించటం సంతోషంగా ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. గ్రామాల నుంచి నగరాలకు అనుసంధనం చేసే ఘనత ఏపీఎస్ఆర్టీసీ సొంతంమన్నారు. ప్రజలకు సేవ చేసే సిబ్బంది మరింత చేరువ కావటానికి డోర్ డెలివరీ సేవలు ప్రారంభించినట్లు తెలిపారు.

Minister Ramprasad Reddy:  ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య పెరగాలి

Minister Ramprasad Reddy: ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య పెరగాలి

‘‘ప్రయాణికుల సంతృప్తే మనకు ముఖ్యం. వారి నుంచి ఎలాంటి ఫీడ్‌ బ్యాక్‌ వస్తోంది? పరిష్కరించాల్సిన సిబ్బంది సమస్యలు ఏమున్నాయి?

Vijayawada: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పిన ఆర్టీసీ ఛైర్మన్..

Vijayawada: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పిన ఆర్టీసీ ఛైర్మన్..

ఏపీఎస్ ఆర్టీసీని తిరిగి లాభాల బాటలోకి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ తెలిపారు. ఇందుకు ఆర్టీసీ జోనల్ ఛైర్మన్లు, అధికారులతో కలిసి కార్యాచరణ రూపొందించినట్లు కొనకళ్ల వెల్లడించారు. ముందుగా దెబ్బతిన్న బస్టాండ్లలో అభివృద్ధి పనులు చేపడతామని ఆయన చెప్పారు.

AP NEWS:అదానికి లీజుకు ఆ స్థలం.. ఆర్టీసీ ఉద్యోగుల సంచలన లేఖ..

AP NEWS:అదానికి లీజుకు ఆ స్థలం.. ఆర్టీసీ ఉద్యోగుల సంచలన లేఖ..

పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌కు ఆర్టీసీ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ (APPTD) ప్రతినిధులు లేఖ రాశారు. రామగిరిలో గతంలో ఉన్న విండ్ ఎనర్సి ప్రాజెక్టుకు సంబంధించిన సుమారు 300 ఎకరాల స్థలాన్ని అతి తక్కువ లీజుతో SECI (సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) పేరుతో అదానికి లీజుకు ఇచ్చారని చెప్పారు.

Bus Accident: ఘోరం.. 30అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు..

Bus Accident: ఘోరం.. 30అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు..

వైఎస్ఆర్ జిల్లా పులివెందుల సమీపంలో అదుపుతప్పిన ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ 30అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

RTC DEPO: ఆర్టీసీ డిపోను సందర్శించిన ప్రజారవాణాధికారి

RTC DEPO: ఆర్టీసీ డిపోను సందర్శించిన ప్రజారవాణాధికారి

కదిరి ఆర్టీసీ డి పోను జిల్లా ప్రజారవాణాధికారి మధుసూదన ఆదివారం సందర్శించారు. బస్టాండ్‌లో ప్రయాణికులకు వసతిసౌకర్యాలు, తాగునీరు, కూర్చీలు, ఫ్యాన్లు, పరిశుభ్రతను పరిశీలించారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి