• Home » APCO

APCO

Sharmila: టీడీపీ, వైసీపీవి నీచ రాజకీయాలు: వైఎస్ షర్మిలా రెడ్డి

Sharmila: టీడీపీ, వైసీపీవి నీచ రాజకీయాలు: వైఎస్ షర్మిలా రెడ్డి

అమరావతి: తిరుమలను అపవిత్రం చేస్తూ.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి వ్యాఖ్యానించారు. లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భగం కలిగించేలా ఉన్నాయన్నారు.

Handloom Sector: జగన్ పాలనలో పూర్తిగా కుదేలైన చేనేత రంగం..

Handloom Sector: జగన్ పాలనలో పూర్తిగా కుదేలైన చేనేత రంగం..

అమరావతి: వైసీపీ ప్రభుత్వ హయాంలో చేనేత రంగం పూర్తిగా కుదేలైపోయింది. ఎన్నికల ముందు ఆప్కోను ప్రక్షాళన చేస్తానని చెప్పిన జగన్ రెడ్డి.. తీర అధికారంలోకి వచ్చాక చేనేత సహకార సంఘాలను నిర్వీర్యం చేశారు. జగన్ రాసిన మరణ శాసనంతో ఆ సంస్థ పూర్తిగా కుంగి కృషించిపోయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి