• Home » AP Pensions

AP Pensions

Atchannaidu: ఎన్నికల్లో లబ్ధి పొందడానికి  శవ రాజకీయాలు చేసిన జగన్

Atchannaidu: ఎన్నికల్లో లబ్ధి పొందడానికి శవ రాజకీయాలు చేసిన జగన్

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి సీఎం జగన్ రెడ్డి శవ రాజకీయాలు చేశారని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) అన్నారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ... ఇళ్ల వద్దే పెన్షన్లు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ చెప్పినా పింఛన్‌దారులను ఎండలో సచివాలయాలకు తిప్పారని మండిపడ్డారు.

AP News: అందుకే పింఛన్ల పంపిణీ ఆలస్యం...  నిమ్మగడ్డ రమేష్ కీలక వ్యాఖ్యలు

AP News: అందుకే పింఛన్ల పంపిణీ ఆలస్యం... నిమ్మగడ్డ రమేష్ కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్ నేపథ్యంలో పింఛన్ల పంపిణీపై గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పెన్షన్ల పంపిణీలో వలంటీర్లు జోక్యం చేసుకోవద్దని కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) ఆదేశించింది. దీంతో ఏపీలో పింఛన్ల (AP Pensions) పంపిణీ కొంత ఆలస్యం అయింది.

Sajjala: ఆ వృద్ధులు చనిపోయింది ప్రమాదవశాత్తూ మాత్రమే.. చంద్రబాబుపై సజ్జల విమర్శలు

Sajjala: ఆ వృద్ధులు చనిపోయింది ప్రమాదవశాత్తూ మాత్రమే.. చంద్రబాబుపై సజ్జల విమర్శలు

Andhrapradesh: ఏపీలో పెన్షన్ల పంపిణీ అంశం ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. ఇస్తామన్న సమయకంటే ఆలస్యంగా పెన్షన్ల పంపిణీ జరిగింది. ఈ క్రమంలో పెన్షన్లు తీసుకోడానికి సచివాలయాలకు వచ్చిన వృద్ధులు మండుటెండలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొందరు తనువులు కూడా చాలించారు. ఈ వ్యవహారాన్ని టీడీపీ సీరియస్‌ తీసుకుని ఈసీకి లేఖలు కూడా రాసింది. అయితే వృద్ధులు చనిపోవడంపై తాజాగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ... టీడీపీ, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Chandrababu: ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబు లేఖ.. కారణమిదే..?

Chandrababu: ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబు లేఖ.. కారణమిదే..?

కేంద్ర ఎన్నికల సంఘా ( Central Election Commission)నికి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) లేఖ రాశారు. ఇంటింటికీ పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా 33 మంది పెన్షన్ దారులు చనిపోయారని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తూ శుక్రవారం లేఖ రాశారు.

Nara Bhuvaneshwari: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబుపై రుద్దుతున్నారు... సీఎం జగన్‌పై నారా భువనేశ్వరి ఫైర్

Nara Bhuvaneshwari: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబుపై రుద్దుతున్నారు... సీఎం జగన్‌పై నారా భువనేశ్వరి ఫైర్

రాష్ట్ర యువత ఈ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) అన్నారు. ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా నంద్యాల జిల్లాలో పర్యటించారు. చంద్రబాబు(Chandrababu) అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.

Chandrababu: ఆ మాట నేను చెప్పాకే పెన్షన్లు ఇస్తున్నారు.. వైసీపీ సర్కార్‌ను ఏకిపారేసిన చంద్రబాబు

Chandrababu: ఆ మాట నేను చెప్పాకే పెన్షన్లు ఇస్తున్నారు.. వైసీపీ సర్కార్‌ను ఏకిపారేసిన చంద్రబాబు

Andhrapradesh: పింఛన్ల విషయంలో ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. తండ్రి చనిపోయినప్పుడు, బాబాయ్ చనిపోయినప్పుడు రాజకీయ లబ్ది పొందారన్నారు. వాలంటీర్లను చంపేసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని వ్యాఖ్యలు చేశారు.

Ganta Srinivasa Rao: పింఛన్ల  పంపిణీపై శవ రాజకీయం చేస్తున్న సీఎం జగన్

Ganta Srinivasa Rao: పింఛన్ల పంపిణీపై శవ రాజకీయం చేస్తున్న సీఎం జగన్

పింఛన్ల పంపిణీపై సీఎం జగన్ (CM Jagan) శవ రాజకీయం చేస్తున్నారని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) ఆరోపించారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీపై జగన్, వైసీపీ నేతలు నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.

AP Pensions: ఏపీలో పెన్షన్ల పంపీణీపై ఓ కన్నేసిన సీఈసీ

AP Pensions: ఏపీలో పెన్షన్ల పంపీణీపై ఓ కన్నేసిన సీఈసీ

Andhrapradesh: ఏపీలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది. పెన్షన్ల పంపిణీపై ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఈసీ నేరుగా సమాచారం సేకరిస్తోంది. పలు జిల్లాలలో పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం వివరాలు తీసుకుంది. కేంద్ర ఎన్నికల అబ్జర్వర్ల ద్వారా పెన్షన్‌ల పంపిణీ జరుగుతున్న తీరుపై ఈసీ వివరాల సేకరించే పనిలో పడింది.

AP Pensions: ఇవాళా అదే పరిస్థితి.. ఏపీలో పెన్షన్‌దారుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు...

AP Pensions: ఇవాళా అదే పరిస్థితి.. ఏపీలో పెన్షన్‌దారుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు...

Andhrapradesh: ఏపీలో ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా పెన్షన్ల పంపిణీ అంశమే కనిపిస్తోంది.. వినిపిస్తోంది. పెన్షన్లపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటలు కూడా తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇదిలా ఉండగా పెన్షన్ల కోసం ఎదురు చూసిన పెన్షన్ దారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి నుంచి పెన్షన్ల పంపిణీ షురూ అయినప్పటికీ మొదటి రోజు ఎంతటి హంగామా జరిగిందో అందరికీ తెలిసిందే.

Gottipati Ravikumar: పేదలకు పెన్షన్ కోసం ఎందాకైనా పోరాడుతాం...

Gottipati Ravikumar: పేదలకు పెన్షన్ కోసం ఎందాకైనా పోరాడుతాం...

Andhrapradesh: పేదలకు ఫించన్ అందకుండా చేసే వైసీపీ కుట్రలను ఎందాకైనా అడ్డుకుంటామని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పైశాచికత్వానికి చంద్రబాబు పోరాటతత్వానికి మధ్య జరిగే పోరులో ప్రజలు తమ వెంటే ఉన్నారన్నారు. చంద్రబాబు పోరాటం మానవత్వం కోసమని.. జగన్ పాకులాట మనుషుల్ని హింసించడమని మండిపడ్డారు. తెలుగుదేశం ధ్యేయం పేదల సంక్షేమం అయితే.. వైసీపీ లక్ష్యం శవ రాజకీయమని విమర్శలు గుప్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి