• Home » AP Pensions

AP Pensions

AP Pensions: పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగి చేతివాటం

AP Pensions: పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగి చేతివాటం

Andhrapradesh: ఏపీలో ఊరూవాడా పెన్షన్ల పంపిణీతో ఓవైపు పండగ వాతావరణం నెలకొంటే.. మరోవైపు పెన్షన్ల విషయంలో ఓ సచివాలయ ఉద్యోగి చేసిన నిర్వాకంతో అంతా అవాక్కవ్వాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేటి నుంచి పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు.

AP Penssions: లక్షల మందిలో ఆనందం నింపిన నాయకుడు..

AP Penssions: లక్షల మందిలో ఆనందం నింపిన నాయకుడు..

సామాజిక భద్రత ఫించన్లు దేశంలో కోట్లాది మంది జీవితాలకు భద్రత కల్పిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రతినెల ప్రభుత్వం అందిస్తుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఫించన్లు అందిస్తుంటారు.

Chandrababu: ఎన్నికల హామీల అమలు దిశగా.. సాధ్యం కాదన్నా.. చేసి చూపించారు..!

Chandrababu: ఎన్నికల హామీల అమలు దిశగా.. సాధ్యం కాదన్నా.. చేసి చూపించారు..!

ఏపీలో పండగ వాతావరణం నెలకొంది. ఒకటో తేదీన ఉద్యోగస్తులకు జీతాలు వచ్చాయో లేదో తెలీదుకానీ.. 65లక్షల మందికి పైగా పెన్షన్ దారులకు పెన్షన్ (Penssion) డబ్బులు అందుతున్నాయి.

AP Pensions: ఏపీలో పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం.. ఎవరికి ఎంత పెరిగింది..!?

AP Pensions: ఏపీలో పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం.. ఎవరికి ఎంత పెరిగింది..!?

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచిన సంగతి తెలిసిందే. ఆ పెంచిన పెన్షన్‌ను జులై-01న స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు అందజేయబోతున్నారు.

AP Govt: ఫించన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

AP Govt: ఫించన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పంపిణీపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ (CS Nirab Kumar Prasad) కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లతో ఈరోజు (శనివారం) సీఎస్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.

Chandrababu: చంద్రబాబు చేతుల మీదుగా  ఫించన్ అందుకునేది వీరే..

Chandrababu: చంద్రబాబు చేతుల మీదుగా ఫించన్ అందుకునేది వీరే..

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) స్వయంగా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో పెన్షనర్ల ఇంటికి వెళ్లి పెన్షన్లను తన చేతుల మీదుగా అందజేయనున్నారు.

CM Chandrababu : స్వయంగా పెన్షన్లు  పంపిణీ చేయనున్న సీఎం

CM Chandrababu : స్వయంగా పెన్షన్లు పంపిణీ చేయనున్న సీఎం

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) స్వయంగా పెన్షన్లను ఇంటి వద్దనే పంపిణీ చేయనున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో పెన్షనర్ల ఇంటికి వెళ్లి పెన్షన్లను స్వయంగా ఇవ్వనున్నారు.

CM Chandrababu: పెరిగిన పెన్షన్.. లబ్ధిదారుల హర్షం

CM Chandrababu: పెరిగిన పెన్షన్.. లబ్ధిదారుల హర్షం

ఏపీ పింఛన్ (AP Pension) లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) శుభవార్త చెప్పారు. ఎన్డీఏ కూటమి సూపర్ - 6 లో భాగంగా బాబు హామీ ఇచ్చినట్లే పింఛన్ పెంచి ఇవ్వనున్నారు. అలాగే సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన సమయంలో కూడా పెన్షన్లపై సంతకం చేసిన విషయం తెలిసిందే.

Kanakamedala: పెన్షనర్ల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే..

Kanakamedala: పెన్షనర్ల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే..

Andhrapradesh: పెన్షనర్లకు సకాలంలో పెన్షన్లు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని.. ఇది దుర్మార్గమైన చర్య అంటూ మండిపడ్డారు. పెన్షనర్లు అనేక మంది మృతి చెందారని.. పెన్షనర్ల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అని వ్యాఖ్యలు చేశారు.

AP Pensions: పండుటాకులపై పగబట్టిన జగన్ సర్కార్.. బ్యాంకుల చుట్టూ తిరిగినప్పటికీ..

AP Pensions: పండుటాకులపై పగబట్టిన జగన్ సర్కార్.. బ్యాంకుల చుట్టూ తిరిగినప్పటికీ..

Andhrapradesh: రాష్ట్రంలో పండుటాకులపై జగన్ సర్కార్ పగబట్టింది. పెన్షన్‌దారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత రెండు రోజుల పెన్షన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ పెన్షన్ డబ్బులు అందక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అపసోపాలు పడి బ్యాంకులకు వస్తే బ్యాంకు అధికారులు పెట్టిన రూల్స్‌తో పెన్షన్‌దారులు నీరసించిపోతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి