• Home » AP New Cabinet

AP New Cabinet

Minister Anam: పండుగ పూర్తయ్యే వరకూ సెలవుల్లేవ్

Minister Anam: పండుగ పూర్తయ్యే వరకూ సెలవుల్లేవ్

అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) అన్నారు. రొట్టెల పండుగ సమయంలో అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

Pawan Kalyan:  ఆ నిధులు ఏమయ్యాయి ?.. అధికారులపై పవన్ సీరియస్

Pawan Kalyan: ఆ నిధులు ఏమయ్యాయి ?.. అధికారులపై పవన్ సీరియస్

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో మిగిల్చింది రూ.7 కోట్లు మాత్రమేనని అయిదు నెలల జీతాలకు మాత్రమే సరిపోతాయిని ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సీరియస్ అయ్యారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు(బుధవారం) సచివాలయంలోని తన ఛాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Minister Narayana: ఏ శాఖలోనూ నిధుల్లేవ్.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

Minister Narayana: ఏ శాఖలోనూ నిధుల్లేవ్.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

ఈ రోజు ప్రభుత్వంలోని ఏ శాఖలోనూ నిధులు లేవని.. మున్సిపల్ శాఖలో రూ.3500కోట్లు మాత్రమే ఉన్నాయని మంత్రి నారాయణ తెలిపారు. టీడీపీ పాలనలో క్రమేణా దర్గాని అభివృద్ధి చేశామన్నారు.

 Achchennaidu: వ్యవస్థలను జగన్ నాశనం చేశారు.. అచ్చెన్నాయుడు ఫైర్

Achchennaidu: వ్యవస్థలను జగన్ నాశనం చేశారు.. అచ్చెన్నాయుడు ఫైర్

ఖరీఫ్‌లో అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) సూచించారు. ఆ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

AP Govt: వైఎస్సార్ రైతు భరోసా పథకం పేరు మార్పు..

AP Govt: వైఎస్సార్ రైతు భరోసా పథకం పేరు మార్పు..

ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు పథకాలకు మార్పులు చేస్తోంది. తాజాగా వైఎస్సార్ రైతు భరోసా (YSR Rythu Bharosa) పథకం పేరును.. "అన్నదాత సుఖీభవ" గా (Annadata Sukhibhava) మార్చింది.

Pardasaradhi: సచివాలయ సిబ్బందితోనే పింఛన్ల పంపిణీ.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు

Pardasaradhi: సచివాలయ సిబ్బందితోనే పింఛన్ల పంపిణీ.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ఈరోజు జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలపై చర్చించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చేసిన ఐదు సంతకాలకు కేబినెట్ ఆమోదించింది. అయితే కేబినెట్ భేటీలో చర్చించిన విషయాలను మంత్రి కొలుసు పార్థసారధి (Kolusu Parthasarathy) వెల్లడించారు.

CM Chandrababu: సీఎం చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాలకు కేబినెట్‌ ఆమోదం

CM Chandrababu: సీఎం చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాలకు కేబినెట్‌ ఆమోదం

ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం ఈరోజు జరిగింది. .ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలపై చర్చించారు.

Pawan Kalyan: పవన్‌కు సచివాలయంలో ఏ ఛాంబర్ కేటాయించారంటే..?

Pawan Kalyan: పవన్‌కు సచివాలయంలో ఏ ఛాంబర్ కేటాయించారంటే..?

ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రేపు(బుధవారం) సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈరోజు సెక్రటేరియట్‌కు వెళ్లిన పవన్ తన చాంబర్‌ను చూడటం, సంబంధిత శాఖ ఉన్నతాధికారులను పరిచయం చేసుకున్నారు.

AP Govt: గంజాయి నిర్మూలనకు వందరోజుల ప్రణాళిక

AP Govt: గంజాయి నిర్మూలనకు వందరోజుల ప్రణాళిక

గంజాయి నిర్మూలనకు విశాఖ పోలీస్ అధికారులు వందరోజుల ప్రణాళిక సిద్ధం చేశారు. ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత (Vangalapudi Anitha) ఆదేశాలతో, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులతో విశాఖ జిల్లా పోలీసులు గంజాయి రవాణాపై అలెర్ట్ అయ్యారు.

AP Assembly: ఈనెల 19  నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly: ఈనెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వానికి సంబంధించిన పనులు శరవేగంగా జరిగిపోతున్నాయి. ఈ నెల12 వ తేదీన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి