• Home » AP New Cabinet

AP New Cabinet

Sri Krishna Devarayalu: ఏపీ ఆర్థిక పరిస్థితిపై కృష్ణదేవరాయులు కీలక వ్యాఖ్యలు

Sri Krishna Devarayalu: ఏపీ ఆర్థిక పరిస్థితిపై కృష్ణదేవరాయులు కీలక వ్యాఖ్యలు

ఏపీ ఆర్థిక పరిస్థితి చూస్తోంటే బాదేస్తోందని ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు (Lavu Sri Krishna Devarayalu) తెలిపారు. ఎంపీలుగా గెలిచిన ఆ ఆనందం ఉన్నా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల వల్ల ఆ సంతోషం లేకుండా పోయిందని చెప్పారు.

CM Chandrababu: ప్రజలు తిరస్కరించినా జగన్‌ ప్రవర్తనలో మార్పు రాలేదు

CM Chandrababu: ప్రజలు తిరస్కరించినా జగన్‌ ప్రవర్తనలో మార్పు రాలేదు

తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఈరోజు (శనివారం) భేటీ అయింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అధ్యక్షతన ఈ సమావేశం జరిగిన సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది.

 Minister Savita: వైసీపీ  నేతలు ఇంకా దాడులు చేస్తున్నారు

Minister Savita: వైసీపీ నేతలు ఇంకా దాడులు చేస్తున్నారు

ఎన్టీఆర్ భవన్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత (Minister Savita) వినతులు స్వీకరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా, వైసీపీ నేతలే ఇంకా తెలుగుదేశం శ్రేణులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

Big Breaking: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. జులై 8వ తేదీ నుంచే ఉచితంగా..

Big Breaking: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. జులై 8వ తేదీ నుంచే ఉచితంగా..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ హాయంలో అమలు చేసిన ఉచిత ఇసుక పంపిణీ పథకాన్ని ఇప్పుడు కూడా కొనసాగించాలని నిర్ణయించారు. అంతేకాదు.. ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని జులై 8వ తేదీ నుంచే అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

AP Pensions: పెన్షన్ డబ్బులు ఎత్తుకెళ్లారట.. ఎక్కడంటే?

AP Pensions: పెన్షన్ డబ్బులు ఎత్తుకెళ్లారట.. ఎక్కడంటే?

Andhrapradesh: జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణం ఏడవ సచివాలయం పరిధిలో పెన్షన్ డబ్బులు మాయం అవడం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ఈరోజు (సోమవారం) ఉదయం నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలవగా.. ప్రొద్దుటూరులో మాత్రం పలువురికి పెన్షన్లు అందని పరిస్థితి. అందుకు సచివాలయ కార్యదర్శి మురళీమోహన్ చెప్పిన కారణం చూస్తే పలు అనుమానాలకు తావిస్తోంది.

Partha Saradhi:  నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన డీఎస్

Partha Saradhi: నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన డీఎస్

మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ కొలుసు పార్థసారథి (Minister Kolusu Partha Saradhi) సంతాపం వ్యక్తం చేశారు. డీఎస్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

CM Chandrababu : స్వయంగా పెన్షన్లు  పంపిణీ చేయనున్న సీఎం

CM Chandrababu : స్వయంగా పెన్షన్లు పంపిణీ చేయనున్న సీఎం

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) స్వయంగా పెన్షన్లను ఇంటి వద్దనే పంపిణీ చేయనున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో పెన్షనర్ల ఇంటికి వెళ్లి పెన్షన్లను స్వయంగా ఇవ్వనున్నారు.

Minister Narayana: అన్న క్యాంటీన్లపై  మంత్రి నారాయణ కీలక ప్రకటన

Minister Narayana: అన్న క్యాంటీన్లపై మంత్రి నారాయణ కీలక ప్రకటన

అన్న క్యాంటీన్లపై మంత్రి నారాయణ (Minister Narayana) కీలక ప్రకటన చేశారు. ఈ క్యాంటీలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. 203 అన్నా క్యాంటీన్లను 100 రోజుల్లో ఓపెన్ చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారని.. ఆ మేరకు స్థలాల సేకరణ చేపడుతున్నామని, ఇప్పటికే కొన్నిటిని గుర్తించామని వివరించారు.

Veeranjaneya Swamy:పింఛన్ల పంపిణీపై మంత్రి  వీరాంజనేయ స్వామి కీలక ఆదేశాలు

Veeranjaneya Swamy:పింఛన్ల పంపిణీపై మంత్రి వీరాంజనేయ స్వామి కీలక ఆదేశాలు

ఒకటి రెండు రోజుల్లోనే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని మంత్రి దోలా బాల వీరాంజనేయ స్వామి (Veeranjaneya Swamy) కీలక ఆదేశాలు జారీ చేశారు.ఈరోజు (బుధవారం) రాష్ట్ర సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Minister Anam: పండుగ పూర్తయ్యే వరకూ సెలవుల్లేవ్

Minister Anam: పండుగ పూర్తయ్యే వరకూ సెలవుల్లేవ్

అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) అన్నారు. రొట్టెల పండుగ సమయంలో అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి