Home » AP High Court
మద్యం కుంభకోణంపై సీఐడీ కేసులో వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ దశలో ఆయనపై నేరారోపణలు లేవని, దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని కోర్టు పేర్కొంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు అన్ని ప్రభుత్వ శాఖలూ విధ్వంసం అయిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఎక్సైజ్ శాఖలోనూ అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వమే మద్యం షాపులు తెరిచి విక్రయాలు చేపట్టింది.
మద్యం కుంభకోణం కేసులో శార్వాణి ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లను వారి ఇంటివద్దే న్యాయవాది సమక్షంలో విచారించాలని హైకోర్టు సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్లు 60 ఏళ్లకు పైబడినవారని కోర్టు గుర్తుచేసింది
Kakani Bail Petition: అక్రమమైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాకాణిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అయ్యిందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు.
Kakani Investigation News: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రెండో రోజు విచారణకు డుమ్మా కొట్టారు. గురువారం నుంచి అందుబాటులో ఉంటానంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు మాజీ మంత్రి.
హైకోర్టు ధర్మాసనం మైనర్ మినరల్స్ లీజు కేటాయింపులపై 2022లో జారీ చేసిన జీవోలు 13, 14ను సవాల్ చేసిన వ్యాజ్యాలను కొట్టివేసింది. కోర్టు, సెక్యూరిటీ డిపాజిట్ మరియు ఆక్షన్ విధానంపై తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలను చట్టబద్ధంగా సమర్థించింది
స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి, రూ.2.20 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలతో నమోదైన ఏసీబీ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ...
Sajjala Ramakrishna Reddy: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ రెడ్డిలకు ఏపీ హై కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు భార్గవ్రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో వారికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
AP High Court: పోలీసులపై ఏపీ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు వారి తప్పులను కప్పి పుచ్చుకోడానికి తప్పులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని హెచ్చరించింది.
AP High Court Orders: రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్కు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బోరుగడ్డపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులు వేసిన పిటిషన్పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది.