• Home » AP Governor Abdul Nazeer

AP Governor Abdul Nazeer

AP Governor Abdul Nazeer: దివ్యాంగుల నైపుణ్యాన్ని అందరూ ప్రోత్సహించాలి

AP Governor Abdul Nazeer: దివ్యాంగుల నైపుణ్యాన్ని అందరూ ప్రోత్సహించాలి

దివ్యాంగుల నైపుణ్యాన్ని అందరూ ప్రోత్సహించాలని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ఏయూ మెరైన్ గ్రౌండ్స్‌లో జాతీయ స్థాయి దివ్య కళా మేళాను జ్యోతి ప్రజ్వలన చేసి ఈరోజు(గురువారం) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్, విశాఖ ఎంపీ శ్రీ భరత్ పాల్గొన్నారు.

AP Assembly: ‘రాష్ట్రం ఏర్పడి పదేళ్లైనా రాజధాని లేదు’

AP Assembly: ‘రాష్ట్రం ఏర్పడి పదేళ్లైనా రాజధాని లేదు’

రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అయిందని.. నేటికి రాజధాని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తెలుగు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు.

Gorantla Butchaiah: ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన గోరంట్ల బుచ్చయ్య

Gorantla Butchaiah: ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన గోరంట్ల బుచ్చయ్య

అసెంబ్లీ సమావేశాలు రేపటి( శుక్రవారం) నుంచి జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్‌గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) రాజ్‌భవన్‌లో ఈరోజు(గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు.

AP Assembly: ప్రొటెం స్పీకర్‌ను ఎందుకు ఎన్నుకుంటారు.. స్పీకర్‌కు ఉండే హక్కులు ఉంటాయా..!

AP Assembly: ప్రొటెం స్పీకర్‌ను ఎందుకు ఎన్నుకుంటారు.. స్పీకర్‌కు ఉండే హక్కులు ఉంటాయా..!

ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ తొలి సమావేశాలు ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక కోసం రెండు రోజులపాటు సమావేశం కానుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రొటెం స్పీకర్ అనే పదం ఎక్కువుగా వినిపిస్తోంది.

ChandraBabu: బాబు కేబినెట్‌లో మంత్రులు వీరే!

ChandraBabu: బాబు కేబినెట్‌లో మంత్రులు వీరే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం 11.27 గంటలకు కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Chandrababu Naidu: గవర్నర్‌తో చంద్రబాబు భేటీ

Chandrababu Naidu: గవర్నర్‌తో చంద్రబాబు భేటీ

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విజయవాడలోని రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నారా చంద్రబాబు నాయుడును గవర్నర్‌ అబ్దుల్ నజీర్ ఆహ్వానించారు.

AP News: ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి.. గవర్నర్‌కు కూటమి నేతల విజ్ఞప్తి..

AP News: ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి.. గవర్నర్‌కు కూటమి నేతల విజ్ఞప్తి..

రాజ్‌భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఎన్డీయే కూటమి నేతలు కలిశారు. టీడీపీ తరపున అచ్చె్న్నాయుడు, పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. సభా నాయకుడిగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అందజేశారు.

AP News: తాడేపల్లిలోని సీఐడీ షిట్ కార్యాలయం సీజ్

AP News: తాడేపల్లిలోని సీఐడీ షిట్ కార్యాలయం సీజ్

తాడేపల్లిలోని సీఐడీ షిట్ కార్యాలయాన్ని సీజ్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో గతంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి సీఐడీ పోలీసులు ఇక్కడే విచారించారు.

AP News: గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన పురంధేశ్వరి.. కారణమిదే..?

AP News: గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన పురంధేశ్వరి.. కారణమిదే..?

ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అప్పులు తెచ్చారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి (Purandheswari)అన్నారు.

 AP Elections 2024:గవర్నర్‌ను కలిసిన టీడీపీ నేతలు.. కారణమిదే..?

AP Elections 2024:గవర్నర్‌ను కలిసిన టీడీపీ నేతలు.. కారణమిదే..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరిగిన తర్వాత.. రాష్ట్రంలో పలు అల్లర్లు జరుగుతుండటంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌‌కు తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఏపీలో శాంతి భద్రతలు, నిధుల వ్యయంపై ఫిర్యాదు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి