Home » AP Employees
సీఎం జగన్ (CM Jagan)పై ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్ (Bandi Srinivas) కీలక వ్యాఖ్యలు చేశారు. మాట తప్పడం జగన్ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అని దుయ్యబట్టారు.
పీఆర్సీ నివేదిక కోసం సచివాలయంలో నేలపై కూర్చొని బ్రతిమలాడామని.. అయిన ప్రభుత్వం (Govt.) ఇవ్వలేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateshwarlu) ఆవేదన వ్యక్తం చేశారు.
విజయవాడ: ఏపీలో సీపీఎస్ (CPS) అమలుపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, అధ్యక్షుడు సూర్యనారాయణ (Suryanarayana) సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం లక్ష కోట్ల రూపాయలు అయితే ఉద్యోగులకే రూ. 90 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి చెప్పడం దారుణమని బొప్పరాజు అన్నారు.
తిరుపతి: కలెక్టరేట్ వద్ద ఏపీజేఏసీ (APJAC) ఆధ్వర్యంలో ఉద్యోగులు (Employees) మహాధర్నా (Maha Dharna) చేపట్టారు.
వైసీపీ (YSR Congress) అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు (Grama, Ward Sachivalayam Employees) జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది...
ప్రభుత్వ ఉద్యోగులకు సీఎఫ్ఎంఎస్ (CFMS) సంస్థ ద్వారా కాకుండా ట్రెజరీ ద్వారానే జీతాలు చెల్లించాలని ఏపీ ఉద్యోగులు జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ జేఏసీ (AP JAC) అమరావతి ఉద్యోగ సంఘం నిరసన దీక్షలు చేపట్టింది. నల్ల కండువాలతో విజయవాడ లెనిన్ సెంటర్ (Lenin Center) వద్ద నల్లకండువాలు ఫ్ల కార్డులతో ఆందోళనకు దిగింది.
అమరావతి: ఏప్రిల్ 3వ తేదీన కూడా ఏపీ (AP) ఉద్యోగులకు (Employees), పెన్షనర్లకు (Pensioners) నిరాశే మిగిలింది. ఎవరికీ జీతాలు, పెన్షన్లు పడలేదు.
అమరావతి: సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల అసోషియేషన్ (CPS Employees Association) జగన్ సర్కార్ (Jagan Govt.) కు మరో షాక్ (Shok) ఇచ్చింది.