Home » AP Election 2024
| పార్టీ | ఆదిక్యం | గెలుపు | మొత్తం |
|---|---|---|---|
టీడీపీ + |
0 | 0 | 0 |
వైఎస్ఆర్సీపీ
|
0 | 0 | 0 |
కాంగ్రెస్ పార్టీ
|
0 | 0 | 0 |
ఇతరులు |
0 | 0 | 0 |
| పార్టీ | గెలుపు |
|---|---|
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
|
151 |
తెలుగుదేశం పార్టీ |
23 |
జనసేన పార్టీ |
1 |
భారతీయ జనతా పార్టీ |
0 |
భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ |
0 |
| పార్టీ | గెలుపు |
|---|---|
తెలుగుదేశం పార్టీ |
102 |
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
|
67 |
భారతీయ జనతా పార్టీ |
4 |
ఇతరులు |
2 |
మచిలీపట్నంలోని కృష్ణావర్శిటీ(Krishna University)లో ఏర్పాటు చేసిన ఓట్ల కౌంటింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా(CEO MK Meena) సందర్శించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద అధికారులు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మరో నాలుగు రోజులు మాత్రమే ఉన్నాయ్. ఈ పరిస్థితుల్లో అధికార వైసీపీకి ఎన్నికల కమిషన్ ఊహించని ఝలక్ ఇచ్చింది..
పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు అంశంలో వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన మెమోలను సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ పేపర్ వెనక రిటర్నింగ్ అధికారి సీల్ వేయకపోయినా చెల్లుబాటు అవుతుందని ఇప్పటికే ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. డిక్లరేషన్పై గెజ్జిటెడ్ అధికారి సంతకం ఉండి సీల్ లేకపోయినా చెల్లుబాటు అవుతుందని చెప్పడంతో వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టుకు వెళ్లారు. ఈ మెమోలు కొట్టివేయాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఎన్నికల ఫలితాల కోసం దేశ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఆసక్తిగా మారింది. మరో రెండు రోజుల్లో అంటే జూన్1 సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్పోల్స్ వెల్లడవుతాయి. పలు సర్వే సంస్థలు తాము సేకరించిన డేటాను విశ్లేషించి ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చనేదానిపై ఓ అంచనా వచ్చి ఎగ్జిట్ పోల్స్ను విడుదలచేస్తాయి.
దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చివరి దశకు చేరుకుంది. శనివారం ఏడో విడత పోలింగ్తో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఎన్నికల ఫలితాల కోసం జూన్4 వరకు నిరీక్షించాల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు.. నాలుగు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఒడిశాలో మాత్రం..
రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా వైసీపీ(YSRCP) మూకలు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. ప్రతిపక్షాలపై ఇష్టారాజ్యంగా దాడులు చేసిన అధికార పార్టీ శ్రేణులు... తాజాగా అధికారులపైనా తమ జులుం ప్రదర్శిస్తున్నారు. కొంతమంది ఎన్నికల అధికారులు వైసీపీ నేతలకు అనుకూలంగా ఉన్నారనే వాదనలు కూటమి నేతలు బలంగా వినిపిస్తున్నారు. అయితే తమ మాట వినని అధికారులపై బెదిరింపులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని... వీరి ఒత్తిళ్లు తట్టుకోలేక అధికారులు సెలవులు తీసుకుంటున్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు.
జూన్ ఒకటి... దేశంలో ఆఖరి విడత పోలింగ్ జరిగే రోజు. ఆ రోజు పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ను బహిరంగ పర్చడానికి సర్వే సంస్థలకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది.
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి ఎక్కడ? పోలింగ్ నాడు, మర్నాడు జరిగిన హింసాకాండలో ఆయన ప్రమేయం కూడా ఉంది.
నిబంధనలు పాటించే కౌంటింగ్ ఏజెంట్లు తమకు వద్దని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలో వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లతో ఆయన సమావేశమయ్యారు..
ఆలయాల్లో విగ్రహాల దొంగగా జీవితం ప్రారంభించిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.వేల కోట్లు అక్రమంగా ఆర్జించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది..