• Home » AP Election 2024

Image 2
Image 2

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు

మొత్తం సీట్లు : 175
పార్టీ ఆదిక్యం గెలుపు మొత్తం
Image 1టీడీపీ + 0 0 0
Image 2వైఎస్ఆర్‌సీపీ 0 0 0
Image 3కాంగ్రెస్ పార్టీ 0 0 0
Image 5ఇతరులు 0 0 0
పార్టీ గెలుపు
Image 2వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151
Image 1తెలుగుదేశం పార్టీ 23
Image 5జనసేన పార్టీ 1
Image 3భారతీయ జనతా పార్టీ 0
Image 4భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ 0
పార్టీ గెలుపు
Image 1తెలుగుదేశం పార్టీ 102
Image 2వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67
Image 3భారతీయ జనతా పార్టీ 4
Image 5ఇతరులు 2

AP Election 2024

AARA Exit Poll: కడపలో షర్మిల ప్రభావం ఎంత.. అవినాష్‌ ఓట్లను ఏ మేరకు చీల్చారు..?

AARA Exit Poll: కడపలో షర్మిల ప్రభావం ఎంత.. అవినాష్‌ ఓట్లను ఏ మేరకు చీల్చారు..?

ఏపీలో గెలుపేవరిదో మరో మూడు రోజుల్లో తేలనుంది. జూన్4వ తేదీన ఓటర్ల తీర్పు వెలువడనుంది. ఈలోపు 7 దశల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్‌ను సర్వే సంస్థలు విడుదల చేశాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వే సంస్థలు అంచనా వేయగా.. వైసీపీ కూటమి అధికారంలోకి వస్తుందని మరికొన్ని సంస్థలు తెలిపాయి.

AP Exit Polls: ఓడిపోయే ప్రముఖులు వీళ్లే.. ఆరా సర్వేలో సంచలనం..!

AP Exit Polls: ఓడిపోయే ప్రముఖులు వీళ్లే.. ఆరా సర్వేలో సంచలనం..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్ వెలువడ్డాయి. ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై వివిధ సర్వే సంస్థలు విభిన్న అంచనాలను వేసింది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖులు పోటీచేసిన నియోజకవర్గాలపై సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడించాయి.

AP Elections 2024:అందుకే జగన్ లండన్ వెళ్లారా:  డూండీ రాకేష్

AP Elections 2024:అందుకే జగన్ లండన్ వెళ్లారా: డూండీ రాకేష్

ఏపీని సీఎం జగన్ రెడ్డి అప్పుల ఊబిలో నెట్టాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండీ రాకేష్ (Dundee Rakesh) ఆరోపించారు. జగన్ రెడ్డి అరాచక పాలనకు సమయం దగ్గర పడిందని హెచ్చరించారు. ఎన్నికల కౌంటింగ్ దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీ నేతలు గుండెలు గుభేల్ అని కొట్టుకుంటున్నాయని ఎద్దేవా చేశారు.

AP Elections2024: బ్లూ మీడియాలో ఆ కథనాలు చూస్తుంటే దిగజారిపోయారేమో..:అశోక్ బాబు

AP Elections2024: బ్లూ మీడియాలో ఆ కథనాలు చూస్తుంటే దిగజారిపోయారేమో..:అశోక్ బాబు

బ్లూ మీడియాలో వార్తలు చూస్తుంటే పూర్తిగా దిగజారిపోయారనిపిస్తుందని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు (Ashok Babu) ఆరోపించారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

Varla Ramaiah: సీఎస్‌ను పదవి నుంచి తొలగించాలి

Varla Ramaiah: సీఎస్‌ను పదవి నుంచి తొలగించాలి

అధికారంతో పేదల భూములు కొట్టేసేందుకు సీఎస్ జవహర్ రెడ్డి(CS Jawahar Reddy) కుట్ర పన్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) ఆరోపించారు. ప్రభుత్వ సీఎస్‪గా జవహర్ రెడ్డి ఉంటే జనసేన నేత మూర్తి యాదవ్ ప్రాణానికి హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

AP Election Results 2024: అటు ఎగ్జిట్ పోల్స్.. ఇటు వైసీపీకి ఊహించని ఝలక్

AP Election Results 2024: అటు ఎగ్జిట్ పోల్స్.. ఇటు వైసీపీకి ఊహించని ఝలక్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేశాం.. ఇక ప్రమాణ స్వీకారం, సంబరాలే ఆలస్యం అన్నట్లుగా అసలు సిసలైన ఫలితాలకు ముందే తెగ హడావుడి చేస్తున్న వైసీపీకి ఊహించని ఝలక్ తగిలింది...

AARA Exit Poll: పిఠాపురంలో సంచలన ఫలితం.. విజయం ఎవరిదంటే.. ఆరా సర్వే

AARA Exit Poll: పిఠాపురంలో సంచలన ఫలితం.. విజయం ఎవరిదంటే.. ఆరా సర్వే

aaraa poll strategies post poll Prediction on Pithapuram Assembly Seat AARA Exit Poll: పిఠాపురంలో సంచలన ఫలితం.. విజయం ఎవరిదంటే.. ఆరా సర్వే

AP Exit Polls 2024: ఏపీలో గెలుపెవరిదో చెప్పేసిన ఆరా మస్తాన్..

AP Exit Polls 2024: ఏపీలో గెలుపెవరిదో చెప్పేసిన ఆరా మస్తాన్..

ఆంధ్రప్రదేశ్‌లో గెలుపెవరిది..? ప్రభుత్వం ఏర్పాటు చేసేది కూటమా..? లేకుంటే వైసీపీనా..? అనేదానిపై తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన, అత్యంత విశ్వసనీయత కలిగిన ఆరా మస్తాన్ తేల్చేశారు. కూటమికి ఎన్ని సీట్లు వస్తాయ్..? వైసీపీ గెలవబోయే స్థానాలు ఎన్ని..? ఎవరికెన్ని పార్లమెంట్ సీట్లు రాబోతున్నాయ్..? అనేదానిపై క్లియర్ కట్‌గా చెప్పేశారు.

AARAA survey: ఆరా సర్వేలో గెలిచేది ఎవరంటే..

AARAA survey: ఆరా సర్వేలో గెలిచేది ఎవరంటే..

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) గెలుపెవరిది..? ప్రభుత్వం ఏర్పాటు చేసేది కూటమా..? లేకుంటే వైసీపీనా..? అనేదానిపై తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన, అత్యంత విశ్వసనీయత కలిగిన ఆరా మస్తాన్ తేల్చేశారు. కూటమికి ఎన్ని సీట్లు వస్తాయ్..? వైసీపీ గెలవబోయే స్థానాలు ఎన్ని..? ఎవరికెన్ని పార్లమెంట్ సీట్లు రాబోతున్నాయ్..? అనేదానిపై క్లియర్ కట్‌గా చెప్పేశారు. ఇంకెందుకు ఆలస్యం ఇదిగో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి లైవ్‌ క్లిక్ చేసి చూసేయండి..

KA paul: మోదీయే మరోసారి ప్రధాని: కేఏ పాల్

KA paul: మోదీయే మరోసారి ప్రధాని: కేఏ పాల్

దేశంలో నరేంద్ర మోదీ(Narendra Modi) మరోసారి ప్రధాని కానున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(Praja Shanti Party President KA Paul) స్పష్టం చేశారు. ఆయన ప్రధాని ఎందుకు అవుతారో జూన్ 4న చెప్తానన్నారు. ఏపీలో మేమంటే మేము గెలుస్తామని వైసీపీ, టీడీపీలు అంటున్నాయని, విశాఖలో అయితే తానే ఎంపీగా గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి