• Home » AP CM

AP CM

CM Chandrababu: రాజధాని నిర్మాణానికి ఇక అన్ని శుభశకునాలే

CM Chandrababu: రాజధాని నిర్మాణానికి ఇక అన్ని శుభశకునాలే

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం రాజధాని అమరావతి ప్రాంతంలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. అలాగే రాజధాని అమరావతిలో పున: నిర్మాణ పనులకు శనివారం సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అందులోభాగంగా తుళ్లూరు మండలం ఉద్దరాయునిపాలెంలోని సీఆర్డీయే కార్యాలయం వద్ద భూమి పూజ నిర్వహించారు. దీంతో రాజధాని అమరావతి ప్రాంతంలో మళ్లీ నిర్మాణాలు ఊపందుకొనున్నాయి.

సహకార సంఘాలకు నామినేటెడ్‌ పాలకవర్గాలు

సహకార సంఘాలకు నామినేటెడ్‌ పాలకవర్గాలు

సహకార సంఘాలకు ముగ్గురు సభ్యుల నామినేటెడ్‌ పాలక వర్గాలను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Chandrababu : గీత దాటొద్దు!

Chandrababu : గీత దాటొద్దు!

కట్టుతప్పద్దు. క్రమశిక్షణ మరవొద్దు’ అని టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

కలిసికట్టుగా వికసిత్‌ భారత్‌

కలిసికట్టుగా వికసిత్‌ భారత్‌

ఎన్డీయే సర్కారు అమలు చేస్తున్న మేక్‌ ఇన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, స్వచ్ఛ భారత్‌, స్కిల్‌ ఇండియా కార్యక్రమాలు దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ వికాసంతోపాటు...

Chandrababu : రాష్ట్రానికి వీళ్లు అరిష్టం

Chandrababu : రాష్ట్రానికి వీళ్లు అరిష్టం

ప్రైవేటుపరం కాకుండా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నడవాలన్నది తమ ప్రయత్నమని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

K Parthasarathy: ‘ప్రభుత్వంపై బురద జల్లుతున్న జిడ్డు జగన్’

K Parthasarathy: ‘ప్రభుత్వంపై బురద జల్లుతున్న జిడ్డు జగన్’

ఎడ తెరపి లేకుండా కురిసిన బారీ వర్షాల కారణం వరదలు పొటెత్తడంతో విజయవాడకు ఉహించని నష్టం జరిగిందని ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవం కారణం తక్కువ నష్టం జరిగిందని తెలిపారు.

Chegunta: పక్క రాష్ట్ర సీఎం ప్రజల్లో .. రేవంత్‌ ఇంట్లో: హరీశ్‌

Chegunta: పక్క రాష్ట్ర సీఎం ప్రజల్లో .. రేవంత్‌ ఇంట్లో: హరీశ్‌

ఏపీ సీఎం చంద్రబాబు 74 ఏళ్ల వయసులో ప్రజల్లో తిరుగుతుంటే, 54 ఏళ్ల రేవంత్‌ ఇంట్లో పడుకున్నాడని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.

Reactor Explosion: అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు.. ఎప్పుడంటే..?

Reactor Explosion: అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు.. ఎప్పుడంటే..?

అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో 14 మంది మృతి చెందారు. మరో 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం అచ్యుతాపురానికి వెళ్లనున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలతోపాటు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించనున్నారు.

Chandrababu : కరువు రహిత రాష్ట్రమే లక్ష్యం

Chandrababu : కరువు రహిత రాష్ట్రమే లక్ష్యం

‘కరువు రహిత రాష్ట్ర నిర్మాణమే నా లక్ష్యం. ఇందుకోసం శక్తివంచన లేకుండా పనిచేస్తా. రెండేళ్లు వర్షాలు లేకపోయినా ఇబ్బందులు లేకుండా భూమినే జలాశయంగా మార్చాలి. అందుకు నదుల అనుసంధానం ఒక్కటే మార్గం.

CM Chandrababu: ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. బిజిబిజీ..

CM Chandrababu: ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. బిజిబిజీ..

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ(శుక్రవారం) సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిలీ విమానాశ్రయంలో చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి