Home » AP CM
ఓ పక్క రాష్ట్రంలో ఎండలవేడికి ప్రజలు ఠారెత్తిపోతుంటే... మరోవైపు కుటుంబసభ్యుల అరెస్ట్తో తాడేపల్లి రాజప్రాసాదం కంపించిందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు.
బరాషాహిద్ దర్గా అభివృద్ధి పనులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.
ఇంతకీ సీఎంవో నుంచి ఫోన్ వెళ్లగా సీదిరి ఏం మాట్లాడారు..? అధిష్ఠానం ఇచ్చిన హెచ్చరికలు ఏంటి..? అనే విషయాలపై ప్రత్యేక కథనం..
ముఖ్యమంత్రి జగన్, అబద్ధాలు కవల పిల్లలు అని ఏపీ కాంగ్రెస్ కమిటీ మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్. తులసి రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో అక్కా, చెల్లమ్మలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై సీపీఐ నేత రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోడికత్తి కేసు బాధితుడైన దళితబిడ్డ శ్రీనివాస్కు జగన్ ఎప్పుడు విముక్తి కల్పిస్తారని మాజీమంత్రి కే.ఎస్.జవహర్ ప్రశ్నించారు.
ఎమ్మెల్యేల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూక్తులు బాగా చేప్పారని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర వ్యాఖ్యలు చేశారు.