Home » AP CM
శ్రీకాకుళం జిల్లా పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.
జనసేన అధినేత పవన్కళ్యాణ్పై ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు, కోడి కత్తి కేసు డ్రామాపై జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది.
కోడికత్తి కేసు విచారణ మరోసారి వాయిదా పడింది.
ఓ పక్క రాష్ట్రంలో ఎండలవేడికి ప్రజలు ఠారెత్తిపోతుంటే... మరోవైపు కుటుంబసభ్యుల అరెస్ట్తో తాడేపల్లి రాజప్రాసాదం కంపించిందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు.
బరాషాహిద్ దర్గా అభివృద్ధి పనులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.
ఇంతకీ సీఎంవో నుంచి ఫోన్ వెళ్లగా సీదిరి ఏం మాట్లాడారు..? అధిష్ఠానం ఇచ్చిన హెచ్చరికలు ఏంటి..? అనే విషయాలపై ప్రత్యేక కథనం..
ముఖ్యమంత్రి జగన్, అబద్ధాలు కవల పిల్లలు అని ఏపీ కాంగ్రెస్ కమిటీ మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్. తులసి రెడ్డి వ్యాఖ్యలు చేశారు.