Home » AP CM
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది.
రాష్ట్రంలోని అంగన్వాడీలలో నాడు - నేడు పనులపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురువారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
జగన్ కరోనా వైరస్ అయితే చంద్రబాబు బూస్టర్ డోస్ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు.
ఏపీలోనే కాకుండా తెలుగు వారు ఎక్కడ ఉన్నా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు.
సెప్టెంబర్ నుంచి విశాఖలో కాపురం పెడతామంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
జగన్ ఢిల్లీ పర్యటనలన్నీ కేంద్ర పెద్దలకు సాష్టాంగపడటానికే అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఇతరులంతా పాత్రధారులు మాత్రమే అని..
మూలపేట పోర్టు (భావనపాడు పోర్టు) శంకుస్థాపన నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.
జనసేన అధినేత పవన్కళ్యాణ్పై ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.