Home » AP CM
అనంతపురం జిల్లాలో జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి నిధుల విడుదల సందర్భంగా బైజూస్పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్పలకు పోయారు.
సతీమణి భారతి కోసమే తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను సీఎం జగన్ మోహన్ రెడ్డి దూరంగా పెట్టారని సీనియర్ నేత గోనెప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది.
రాష్ట్రంలోని అంగన్వాడీలలో నాడు - నేడు పనులపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురువారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
జగన్ కరోనా వైరస్ అయితే చంద్రబాబు బూస్టర్ డోస్ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు.
ఏపీలోనే కాకుండా తెలుగు వారు ఎక్కడ ఉన్నా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు.
సెప్టెంబర్ నుంచి విశాఖలో కాపురం పెడతామంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
జగన్ ఢిల్లీ పర్యటనలన్నీ కేంద్ర పెద్దలకు సాష్టాంగపడటానికే అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఇతరులంతా పాత్రధారులు మాత్రమే అని..
మూలపేట పోర్టు (భావనపాడు పోర్టు) శంకుస్థాపన నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నారు.