Home » AP CM
అనంతపురం నగరం నడిబొడ్డున దాదాపు రూ.200 కోట్లు విలువగల మిస్సమ్మ కాంపౌండ్ (సీఎస్ఐ) స్థలాన్ని కబ్జాదారుల నుండి కాపాడండి అని సీపీఐ కార్యదర్శి కే.రామకృష్ణ డిమాండ్ చేశారు.
నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గత వారం రోజులుగా జరుగుతున్న శ్రీలక్ష్మీ మహాయజ్ఞం ముగిసింది.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘
జిల్లాలో నేతలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది.
జిల్లాలో జరిగిన మత్స్యకారుల సభలో టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
‘‘గత ప్రభుత్వ పాలనకు మనందరి ప్రభుత్వ పాలనకు తేడా గమనించాలి. ఇది మీ ప్రభుత్వం.. మీ బిడ్డ ప్రభుత్వం’’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
రాజ్యాధికారం కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు.
జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది.
జీవో 1ను మరింత కఠినంగా అమలు చేయాలని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించడం శోచనీయమని...
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హెలికాఫ్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది.