• Home » AP CM

AP CM

Devineni Uma: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై దేవినేని కీలక వ్యాఖ్యలు

Devineni Uma: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై దేవినేని కీలక వ్యాఖ్యలు

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై మాజీ మంత్రి దేవినేని ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి పోలవరం డ్యామ్‌ను బ్యారేజ్ చేసి గోదావరిలో ముంచారన్నారు. గోదావరి ప్రవాహాన్ని కట్టడి చేసే నిర్మాణం కుంగి పోయిందని తెలిపారు.

Varlaramaiah: ముందస్తు బెయిల్ వస్తే నిర్దోషి అని అర్థం కాదు కదా!

Varlaramaiah: ముందస్తు బెయిల్ వస్తే నిర్దోషి అని అర్థం కాదు కదా!

మాజీ మంత్రి వివేకా హత్య కేసు గురించి జగన్మోహన్ రెడ్డికి బయటి ప్రపంచానికంటే ముందే తెలుసని సీబీఐ హైకోర్టులో చెప్పినందుకు నైతిక బాధ్యతవహించి ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

AP NGO: 12వ పీఆర్సీ ప్రకటించినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు

AP NGO: 12వ పీఆర్సీ ప్రకటించినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో ఏపీ ఎన్టీవో నేతలు శుక్రవారం భేటీ అయ్యారు. బండి శ్రీనివాస్, శివారెడ్డి తదితర ఉద్యోగ సంఘాల నేతలు సీఎంను కలిశారు.

Devineni Challenge: సీఎం జగన్‌కు దేవినేని సెల్ఫీ ఛాలెంజ్

Devineni Challenge: సీఎం జగన్‌కు దేవినేని సెల్ఫీ ఛాలెంజ్

రాష్ట్రంలోని గ్రామాల్లో తాగునీటి సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.

CM Jagan: పోలవరం ప్రాజెక్టు పురోగతిపై సీఎం జగన్ సమీక్ష

CM Jagan: పోలవరం ప్రాజెక్టు పురోగతిపై సీఎం జగన్ సమీక్ష

పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. డయాఫ్రం వాల్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

CM Jagan: పోలవరం ప్రాజెక్ట్‌పై జగన్ ఏరియల్ సర్వే.. పనులను పరిశీలించిన సీఎం

CM Jagan: పోలవరం ప్రాజెక్ట్‌పై జగన్ ఏరియల్ సర్వే.. పనులను పరిశీలించిన సీఎం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. మంగళవారం ఉదయం పోలవరం ఫ్రాజెక్ట్ హెలీప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎం ప్రాజెక్ట్‌పై ఏరియల్ సర్వే చేశారు.

CM Jagan: ఒడిశా రైలు ప్రమాదంపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

CM Jagan: ఒడిశా రైలు ప్రమాదంపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

ఒడిశాలోని బాలాసోర్‌ సమీపంలో జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

CM Jagan: గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం చెప్పే రోజు ఇది

CM Jagan: గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం చెప్పే రోజు ఇది

గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్ధం చెప్పే రోజు ఇది అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

Ramakrishna Letter: అనంతలో సీఎస్ఐ స్థాలన్ని కాపాడండి... జగన్‌కు రామకృష్ణ లేఖ

Ramakrishna Letter: అనంతలో సీఎస్ఐ స్థాలన్ని కాపాడండి... జగన్‌కు రామకృష్ణ లేఖ

అనంతపురం నగరం నడిబొడ్డున దాదాపు రూ.200 కోట్లు విలువగల మిస్సమ్మ కాంపౌండ్ (సీఎస్ఐ) స్థలాన్ని కబ్జాదారుల నుండి కాపాడండి అని సీపీఐ కార్యదర్శి కే.రామకృష్ణ డిమాండ్ చేశారు.

Mahayagnam: శ్రీలక్ష్మీ మహాయజ్ఞం ముగింపు... అఖండ పూర్ణాహుతిలో పాల్గొన్న  జగన్

Mahayagnam: శ్రీలక్ష్మీ మహాయజ్ఞం ముగింపు... అఖండ పూర్ణాహుతిలో పాల్గొన్న జగన్

నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గత వారం రోజులుగా జరుగుతున్న శ్రీలక్ష్మీ మహాయజ్ఞం ముగిసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి