• Home » AP Capital Amaravati

AP Capital Amaravati

Minister Lokesh: మహిళలను కించపరిస్తే సహించం.. లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్

Minister Lokesh: మహిళలను కించపరిస్తే సహించం.. లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్

Minister Lokesh: అమరావతిపై విషం చిమ్మాలనుకుంటే అది తాడేపల్లి ప్యాలెస్‌లో పడుతుందని మంత్రి లోకేష్ అన్నారు. అమరావతి ముమ్మాటికీ దేవతల రాజధానే అంటూ మరోసారి స్పష్టం చేశారు.

Amaravati Women: భారతీ.. మీ ఆయన్ను అదుపులో పెట్టుకో.. అమరావతి మహిళల వార్నింగ్

Amaravati Women: భారతీ.. మీ ఆయన్ను అదుపులో పెట్టుకో.. అమరావతి మహిళల వార్నింగ్

Amaravati Women: సాక్షి ఛానల్‌లో అమరావతిపై విషప్రచారం చేస్తున్నారంటూ రాజధాని మహిళలు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్‌, ఆయన సతీమణికి మహిళలు మాస్ వార్నింగ్ ఇచ్చారు.

 Minister Narayana:  ప్రధాని ఏపీ పర్యటన.. అధికారులకు మంత్రి నారాయణ సూచనలు

Minister Narayana: ప్రధాని ఏపీ పర్యటన.. అధికారులకు మంత్రి నారాయణ సూచనలు

Minister Narayana: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీలో మే2వ తేదీన పర్యటించనున్నారు. రాజధాని అమరావతిలో పలు అభివృద్ధి పనుల్లో మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధాని ఏర్పాట్లపై మంత్రి నారాయణ అధికారులతో చర్చించారు.

Minister Narayana: రాజధాని అమరావతికి మళ్లీ గుడ్ న్యూస్

Minister Narayana: రాజధాని అమరావతికి మళ్లీ గుడ్ న్యూస్

AP Capital Amaravati: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని అమరావతి నిర్మాణానికి హడ్కో భారీగా రుణం మంజూరు చేసేందుకు సానుకూలంగా స్పందించింది.

AP Capital: అమరావతి పనులు మరింత వేగం.. టెండర్లకు పిలుపు

AP Capital: అమరావతి పనులు మరింత వేగం.. టెండర్లకు పిలుపు

AP Capital: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణ పనులు ముందుకు వెళ్తున్నాయి. దీనికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించాక అమరావతి, పోలవరానికి వెళ్లివచ్చారు. అక్కడి పరిస్థితులను చూసిన ఆయన తక్షణమే అమరావతి పనులు చేపట్టాలని ఆదేశించారు.

Amaravati: జగన్ నిర్వాకంతో నీటిలోనే నానుతున్న ర్యాప్ట్ ఫౌండేషన్

Amaravati: జగన్ నిర్వాకంతో నీటిలోనే నానుతున్న ర్యాప్ట్ ఫౌండేషన్

మూడు రాజధానుల‌ పేరుతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు ముక్కలాట ఆడారు. గత ఐదేళ్లుగా జగన్ సర్కార్ నిర్వాకంతో ర్యాప్ట్ ఫౌండేషన్ నీటిలోనే నానుతోంది. ఇప్పుడు ర్యాప్ట్ ఫౌండేషన్ వద్ద నిండిన నీటిని తోడే పనిని అధికారులు ప్రారంభించారు.

Vijayawada Floods: వరద తాకని రాజధాని!

Vijayawada Floods: వరద తాకని రాజధాని!

నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి కాల పరీక్షను ఎదుర్కొని దీటుగా నిలిచింది. నవ నగరం నీట మునిగిందంటూ దుష్ప్రచారానికి దిగినవారికి గట్టిగా సమాధానమిచ్చింది. ప్రకృతి పెట్టిన కాల పరీక్షల్లో అత్యధిక మార్కులతో పాసై ప్రజా రాజధానిగా నిలిచింది.. ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక పర్యటనలో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి