Home » AP BJP
బీజేపీ(BJP) కోర్ కమిటీ మంగళవారం నాడు సమావేశం అయింది. ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఏపీ ఎన్నికలకు సంబంధించిన విషయాలపై మాట్లాడారు. కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్(Rajnath Singh) బీజేపీ నేతలకు, క్యాడర్కు దశా, దిశా నిర్ధేశించారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీచేసే తమ అభ్యర్థులను ప్రకటించడంలో చేస్తున్న జాప్యంతో ఆశావహుల్లో అయోమయ పరిస్థితులు నెలకొంటున్నాయి. రాజకీయ పార్టీలు పొత్తులు, వ్యూహాత్మక ఎత్తు గడల కారణంగా అభ్యర్థుల ప్రకటన విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాయి..
AP Politics: అవును.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrabau Naidu) ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన తర్వాత హస్తిన వేదికగా శరవేగంగా రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. ఢిల్లీకి రండి ‘పొత్తు’పై మాట్లాడుకుందామని స్వయంగా కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా (Amit Shah) నుంచి ఫోన్ రావడం.. చంద్రబాబు వెళ్లి చర్చించడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి...
AP Politics Heat With Delhi Tours: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (AP Politics) రోజురోజుకూ హీట్ పెంచేస్తున్నాయి. రాష్ట్రంలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియని పరిస్థితి. అధికార వైసీపీ (YSR Congress), ప్రతిపక్షాల టీడీపీ, జనసేన, బీజేపీ (TDP, Janasena, BJP) అధినేతల నిర్ణయాలతో శరవేగంగా పరిస్థితులు మారిపోతున్నాయి. టీడీపీ-జనసేన పొత్తుగా 2024 ఎన్నికల్లో (2024 Elections) పోటీ చేస్తుండగా.. ఇప్పుడు బీజేపీ కూడా దాదాపు జత కట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది..
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయ్. ఎప్పుడు ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుందో.. ఏ నేత సొంత పార్టీని విడిచి పక్క పార్టీలో చేరతారో తెలియని పరిస్థితి. ఇప్పటికే టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమిగా 2024 ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. సీట్ల పంపకాలు కూడా ఒకట్రెండు రోజుల్లో కొలిక్కి రానున్నాయి..
AP BJP: ఏపీలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారంపై బీజేపీ సీరియస్ అయ్యింది. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ను బీజేపీ నేతలు పురంధేశ్వరి, సుజనా చౌదరి కలిసి నకిలీ ఓట్ల నమోదు, ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశారు.
అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చి కక్షపూరిత రాజకీయాలకు పెద్దపీట వేస్తూ పరిపాలన కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదు.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి (CM JAGAN REDDY, వైసీపీ ప్రభుత్వం(YCP Govt)పై ట్విట్టర్ వేదికగా బీజేపీ సీనియర్ నేత సత్యకుమార్ ( Satyakumar) ఘాటైన విమర్శలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (AP Politics) రోజుకో మలుపు తిరుగుతున్నాయి.! ఎన్నికలు రేపో.. మాపో అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి.! ముఖ్యంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి.!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చేసే ప్రతి కామెంటుపై తాను స్పందించాల్సిన అవసరం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి(Purandeswari) వ్యాఖ్యానించారు.