• Home » AP BJP

AP BJP

AP BJP: ముగిసిన బీజేపీ కీలక సమావేశాలు.. పొత్తులపై ఏం చర్చించారంటే...?

AP BJP: ముగిసిన బీజేపీ కీలక సమావేశాలు.. పొత్తులపై ఏం చర్చించారంటే...?

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీ బీజేపీ(BJP) పలు ప్రణాళికలను రచిస్తోంది. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కమలం పార్టీ పలు కసరత్తులు చేస్తోంది. ప్రజలను ఆకట్టుకోడానికి ఎలా ముందుకెళ్లాలనే విషయంపై దృష్టి సారించింది. ప్లాన్‌లో భాగంగా రెండు రోజుల పాటు కీలక సమావేశాలు నిర్వహించింది.

BJP First List: ఏపీ నుంచి ఒక్క ఎంపీ అభ్యర్థినీ ప్రకటించని బీజేపీ.. ఎందుకో..!?

BJP First List: ఏపీ నుంచి ఒక్క ఎంపీ అభ్యర్థినీ ప్రకటించని బీజేపీ.. ఎందుకో..!?

BJP First MP Candidates List: హ్యాట్రిక్ కొట్టాల్సిందేనని.. బీజేపీ (BJP) పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. కాంగ్రెస్ తమతో కలిసొచ్చే పార్టీలను కలుపుకోని పోయే పనిలో ఉంటే.. బీజేపీ మాత్రం అందరి కంటే ముందుగానే కూటమి ఏర్పాటు చేసేయడం.. అభ్యర్థులను కూడా ప్రకటించేసే పనిలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మోదీ మూడోసారి ప్రధాని కావాల్సిందేనని బీజేపీ పెద్దలు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. చిన్నపాటి అవకాశం వచ్చినా సరే.. సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు..

AP Politics: ముగిసిన బీజేపీ కోర్ కమిటీ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

AP Politics: ముగిసిన బీజేపీ కోర్ కమిటీ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

బీజేపీ(BJP) కోర్ కమిటీ మంగళవారం నాడు సమావేశం అయింది. ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఏపీ ఎన్నికలకు సంబంధించిన విషయాలపై మాట్లాడారు. కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్(Rajnath Singh) బీజేపీ నేతలకు, క్యాడర్‌కు దశా, దిశా నిర్ధేశించారు.

TDP-Janasena: ఎవరు ఎక్కడో.. అభ్యర్థుల ఎంపికల్లో ఎనలేని జాప్యం?

TDP-Janasena: ఎవరు ఎక్కడో.. అభ్యర్థుల ఎంపికల్లో ఎనలేని జాప్యం?

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీచేసే తమ అభ్యర్థులను ప్రకటించడంలో చేస్తున్న జాప్యంతో ఆశావహుల్లో అయోమయ పరిస్థితులు నెలకొంటున్నాయి. రాజకీయ పార్టీలు పొత్తులు, వ్యూహాత్మక ఎత్తు గడల కారణంగా అభ్యర్థుల ప్రకటన విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాయి..

AP Elections 2024: చంద్రబాబు వెళ్లొచ్చాక ఢిల్లీలో మారిన సీన్.. స్వయంగా రంగంలోకి మోదీ!

AP Elections 2024: చంద్రబాబు వెళ్లొచ్చాక ఢిల్లీలో మారిన సీన్.. స్వయంగా రంగంలోకి మోదీ!

AP Politics: అవును.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrabau Naidu) ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన తర్వాత హస్తిన వేదికగా శరవేగంగా రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. ఢిల్లీకి రండి ‘పొత్తు’పై మాట్లాడుకుందామని స్వయంగా కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా (Amit Shah) నుంచి ఫోన్ రావడం.. చంద్రబాబు వెళ్లి చర్చించడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి...

AP Politics: చంద్రబాబు ఇటు రాగానే హస్తినకు జగన్.. ఏదో తేడా కొడుతోందో..?

AP Politics: చంద్రబాబు ఇటు రాగానే హస్తినకు జగన్.. ఏదో తేడా కొడుతోందో..?

AP Politics Heat With Delhi Tours: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (AP Politics) రోజురోజుకూ హీట్ పెంచేస్తున్నాయి. రాష్ట్రంలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియని పరిస్థితి. అధికార వైసీపీ (YSR Congress), ప్రతిపక్షాల టీడీపీ, జనసేన, బీజేపీ (TDP, Janasena, BJP) అధినేతల నిర్ణయాలతో శరవేగంగా పరిస్థితులు మారిపోతున్నాయి. టీడీపీ-జనసేన పొత్తుగా 2024 ఎన్నికల్లో (2024 Elections) పోటీ చేస్తుండగా.. ఇప్పుడు బీజేపీ కూడా దాదాపు జత కట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది..

AP Politics: ఢిల్లీకి చంద్రబాబు.. కేంద్రంపై స్వరం మార్చేసిన వైఎస్ జగన్.. సడన్‌గా ఎందుకిలా..?

AP Politics: ఢిల్లీకి చంద్రబాబు.. కేంద్రంపై స్వరం మార్చేసిన వైఎస్ జగన్.. సడన్‌గా ఎందుకిలా..?

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయ్. ఎప్పుడు ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుందో.. ఏ నేత సొంత పార్టీని విడిచి పక్క పార్టీలో చేరతారో తెలియని పరిస్థితి. ఇప్పటికే టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమిగా 2024 ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. సీట్ల పంపకాలు కూడా ఒకట్రెండు రోజుల్లో కొలిక్కి రానున్నాయి..

AP Politics: దొంగ ఓట్ల వ్యవహారంపై సీఈసీకి బీజేపీ ఫిర్యాదు

AP Politics: దొంగ ఓట్ల వ్యవహారంపై సీఈసీకి బీజేపీ ఫిర్యాదు

AP BJP: ఏపీలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారంపై బీజేపీ సీరియస్ అయ్యింది. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌ను బీజేపీ నేతలు పురంధేశ్వరి, సుజనా చౌదరి కలిసి నకిలీ ఓట్ల నమోదు, ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశారు.

Purandeswari: ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపిస్తే టీడీపీ కోవర్ట్ అంటారా?

Purandeswari: ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపిస్తే టీడీపీ కోవర్ట్ అంటారా?

అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చి కక్షపూరిత రాజకీయాలకు పెద్దపీట వేస్తూ పరిపాలన కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదు.

 Satyakumar: సీఎం జగన్‌రెడ్డిపై ట్విట్టర్‌లో విరుచుకుపడిన బీజేపీ నేత సత్యకుమార్

Satyakumar: సీఎం జగన్‌రెడ్డిపై ట్విట్టర్‌లో విరుచుకుపడిన బీజేపీ నేత సత్యకుమార్

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (CM JAGAN REDDY, వైసీపీ ప్రభుత్వం(YCP Govt)పై ట్విట్టర్‌ వేదికగా బీజేపీ సీనియర్ నేత సత్యకుమార్ ( Satyakumar) ఘాటైన విమర్శలు గుప్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి