• Home » AP Assembly Speaker

AP Assembly Speaker

విజయ్‌పాల్‌ను 5 రోజులు కస్టడీకి ఇవ్వండి

విజయ్‌పాల్‌ను 5 రోజులు కస్టడీకి ఇవ్వండి

మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో సీఐడీ విశ్రాంత ఏఎస్పీ ఆర్‌.విజయ్‌పాల్‌ను ఐదు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని గుంటూరు నగరంపాలెం పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు.

సునీల్‌కుమార్‌ పారిపోయే అవకాశం

సునీల్‌కుమార్‌ పారిపోయే అవకాశం

తనపై కస్టోడియల్‌ టార్చర్‌కు పాల్పడిన సీఐడీ మాజీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌ పారిపోయే అవకాశాలున్నాయని, ఆయనపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేయాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు.

రఘురామ హత్యకు  సీఐడీ కుట్ర

రఘురామ హత్యకు సీఐడీ కుట్ర

మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణరాజు హత్యకు వైసీపీ హయాంలో సీఐడీ కుట్ర చేసిందని పోలీసులు వెల్లడించారు. కస్టడీలో ఆయనను చిత్రహింసలకు గురిచేశారని, తాళ్లతో కాళ్లు కట్టేసి.. రబ్బర్‌ బెల్టు, లాఠీలతో తీవ్రంగా కొట్టారని తెలిపారు. దీనిపై జూన్‌ 10న గుంటూరు నగరంపాలెం పోలీసు స్టేషన్లో రఘురామ చేసిన ఫిర్యాదు...

AP Police : విజయ్‌పాల్‌ అరెస్టు

AP Police : విజయ్‌పాల్‌ అరెస్టు

మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణ రాజును కస్టడీలో హింసించిన కేసులో రిటైర్డ్‌ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

జగన్‌.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చుగా..!

జగన్‌.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చుగా..!

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఇంట్లో కూర్చుని మాట్లాడే బదులు.. శాసనసభకు వచ్చి మాట్లాడొచ్చని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణ రాజు అన్నారు.

Ayyannapatrudu:  పార్లమెంటరీ వ్యవహారాల శాఖతో అయ్యన్న కీలక ఒప్పందం

Ayyannapatrudu: పార్లమెంటరీ వ్యవహారాల శాఖతో అయ్యన్న కీలక ఒప్పందం

కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రితో నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్‌పై కీలక ఒప్పందం చేసుకున్నామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్"లో ఆంధ్రప్రదేశ్ చేరిందని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.

AP Assembly: ఏపీ శాసన సభ నిరవధిక వాయిదా

AP Assembly: ఏపీ శాసన సభ నిరవధిక వాయిదా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సీహెచ్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. ఈ సందర్బంగా 10 రోజుల పాటు సభలో జరిగిన వివిధ అంశాలను ఆయన వివరించారు.

అధ్యక్షా..! సభలో  ఒక్క అధికారీ లేడు

అధ్యక్షా..! సభలో ఒక్క అధికారీ లేడు

ప్రభుత్వ అధికారుల్లో పాత వాసనలు పోలేదంటూ కూటమి ఎమ్మెల్యేలు సోమవారం శాసనసభలో ధ్వజమెత్తారు.

నా హక్కులకు భంగం!

నా హక్కులకు భంగం!

శాసనమండలిలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర గనుల మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిస్తూ.. వెలగలేరు, వేమవరం, కొత్తూరుతాడేపల్లి గ్రామాల్లో జరిగిన అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో అప్పటి ఎమ్మెల్యే ప్రమేయం ఉందన్నారు.

Budget 2024:  ఏపీ బడ్జెట్ సమావేశాలు.. ప్రాధాన్యత వీటికే ..

Budget 2024: ఏపీ బడ్జెట్ సమావేశాలు.. ప్రాధాన్యత వీటికే ..

అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్‌ను ఏపీ అసెంబ్లీలో ఇవాళ(సోమవారం) ఆర్థిక శాఖ మంత్రి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. సూపర్6 పథకాలతో పాటు కీలక ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి