• Home » AP Assembly Speaker

AP Assembly Speaker

Advocate Posani Venkateshwarlu : రఘురామ హత్యకు కుట్రలో  ప్రభావతి భాగస్వామి!

Advocate Posani Venkateshwarlu : రఘురామ హత్యకు కుట్రలో ప్రభావతి భాగస్వామి!

మాజీ ఎంపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజును హత్య చేసేందుకు పన్నిన కుట్రలో అప్పటి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి (జీజీహెచ్‌) సూపరింటెండెంట్‌ ప్రభావతి భాగస్వామి అయ్యారని....

పందేలు గ్రామీణ సంస్కృతిలో భాగం: రఘురామ

పందేలు గ్రామీణ సంస్కృతిలో భాగం: రఘురామ

ఎడ్ల పందేలు, కోడి పందేలు మన సంప్రదాయాలని, అవి గ్రామీణ సంస్కృతిలో భాగమని శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

AP High Court : ప్రభావతి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

AP High Court : ప్రభావతి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణ రాజు ఫిర్యాదు ఆధారంగా గుంటూరు, నగరంపాలెం పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్‌ ప్రభావతి

Special Mobile Court : విజయ్‌పాల్‌ కస్టడీపై రేపు నిర్ణయం

Special Mobile Court : విజయ్‌పాల్‌ కస్టడీపై రేపు నిర్ణయం

శాసనసభ డిప్యూటీ స్పీకర్‌, మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో అరెస్టయిన విశ్రాంత అదనపుల్‌ ఎస్పీ విజయ్‌పాల్‌ను విచారణ కోసం 5 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ నగరంపాలెం(గుంటూరు) పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం తీర్పు వెలువడనుంది.

బిల్డింగ్‌ అడ్వయిజరీ కమిటీ చైౖర్మన్‌గా రఘురామ బాధ్యతల స్వీకారం

బిల్డింగ్‌ అడ్వయిజరీ కమిటీ చైౖర్మన్‌గా రఘురామ బాధ్యతల స్వీకారం

వైసీపీ దుష్టపాలనలో ఇబ్బందులు పడుతున్న కార్మికుల పక్షాన పోరాటాలు చేసిన గొట్టుముక్కల రఘురామరాజుకు కార్మికుల సంక్షేమ బాధ్యతలు అప్పగించడం స్వాగతించ పరిణామమని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు అన్నారు.

మాచార్రావుకు ఘన సన్మానం

మాచార్రావుకు ఘన సన్మానం

ఏపీ ప్రభుత్వ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌-టెండర్‌/ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీ సభ్యుడిగా నియమితులైన సీఏ మీనవల్లి మాచార్రావును సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా సన్మానించారు.

టార్చర్‌ కుట్ర వెనుక ఎవరున్నారో త్వరలో బయటపడుతుంది: రఘురామరాజు

టార్చర్‌ కుట్ర వెనుక ఎవరున్నారో త్వరలో బయటపడుతుంది: రఘురామరాజు

తనను టార్చర్‌ చేసిన కుట్ర వెనుక ఎవరున్నారనేది త్వరలో బయటపడుతుందని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు అన్నారు.

విజయ్‌పాల్‌ను 5 రోజులు కస్టడీకి ఇవ్వండి

విజయ్‌పాల్‌ను 5 రోజులు కస్టడీకి ఇవ్వండి

మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో సీఐడీ విశ్రాంత ఏఎస్పీ ఆర్‌.విజయ్‌పాల్‌ను ఐదు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని గుంటూరు నగరంపాలెం పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు.

సునీల్‌కుమార్‌ పారిపోయే అవకాశం

సునీల్‌కుమార్‌ పారిపోయే అవకాశం

తనపై కస్టోడియల్‌ టార్చర్‌కు పాల్పడిన సీఐడీ మాజీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌ పారిపోయే అవకాశాలున్నాయని, ఆయనపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేయాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు.

రఘురామ హత్యకు  సీఐడీ కుట్ర

రఘురామ హత్యకు సీఐడీ కుట్ర

మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణరాజు హత్యకు వైసీపీ హయాంలో సీఐడీ కుట్ర చేసిందని పోలీసులు వెల్లడించారు. కస్టడీలో ఆయనను చిత్రహింసలకు గురిచేశారని, తాళ్లతో కాళ్లు కట్టేసి.. రబ్బర్‌ బెల్టు, లాఠీలతో తీవ్రంగా కొట్టారని తెలిపారు. దీనిపై జూన్‌ 10న గుంటూరు నగరంపాలెం పోలీసు స్టేషన్లో రఘురామ చేసిన ఫిర్యాదు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి