• Home » AP Assembly Sessions

AP Assembly Sessions

Rushikonda.. అది జగన్ విధ్వంసానికి పరాకాష్ట: విష్ణుకుమార్ రాజు

Rushikonda.. అది జగన్ విధ్వంసానికి పరాకాష్ట: విష్ణుకుమార్ రాజు

రుషికొండ రిసార్ట్స్‌ను జగన్ కావాలనే డిస్ట్రక్షన్ ప్రారంభించారని, రిసార్డ్‌లను కూల్చేసి ఏమి కడుతున్నారో కూడా ఎవరికీ చెప్పలేదని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఒక నియంత పాలనలో అధికారులు వ్యవహరించిన తీరుపై కూడా అభ్యంతరాలు ఉన్నాయన్నారు. 1 లక్ష 40 వేల చదరపు అడుగులు నిర్మాణాలు చేసారని, దీనికి మాత్రం 451 కోట్లు రూపాయలు నిధులు శాంక్షన్ చేసారన్నారు.

ABN Live..: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

ABN Live..: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

అమ‌రావ‌తి: అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. అనంతరం ప్రభుత్వం సభలో ఐదు బిల్లులు ప్రవేశ‌పెట్టనుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లైవ్..

AP Assembly: అసెంబ్లీలో 5 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం...

AP Assembly: అసెంబ్లీలో 5 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం...

గురువారం మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ కృష్ణంరాజు ఎన్నిక లాంఛనంగా స్పీకర్ అయ్యన పాత్రుడు... ప్రకటించనున్నారు. నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నాలుగు పాలసీలకు మంత్రులు సభలో స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారు.

Breaking News: నేటి తాజా వార్తలు

Breaking News: నేటి తాజా వార్తలు

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.

YSRCP: జగన్‌ తెలివి తక్కువ పని.. వైసీపీ ఎమ్మెల్యేల్లో అంతర్మథనం మొదలైందా

YSRCP: జగన్‌ తెలివి తక్కువ పని.. వైసీపీ ఎమ్మెల్యేల్లో అంతర్మథనం మొదలైందా

జగన్ నిర్ణయం తప్పని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జగన్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకపోవడం నేల విడిచి సాము చేయడం సామెతను గుర్తు చేస్తుందనే చర్చ జరుగుతోంది. విపక్షంగా ప్రజా సమస్యలను..

ABN Live..: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

ABN Live..: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. సభ్యులు వేసిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెబుతున్నారు. అనంతరం 2024 -25 ఆర్దిక బ‌డ్జెట్‌పై చ‌ర్చ జరుగుతుంది.

AP Assembly: అసెంబ్లీలో మూడు సవరణ బిల్లులు ప్రవేశపెట్టనున్న సర్కార్

AP Assembly: అసెంబ్లీలో మూడు సవరణ బిల్లులు ప్రవేశపెట్టనున్న సర్కార్

అసెంబ్లీలో ప్రభుత్వం మూడు సవరణ బిల్లులు ప్రవేశ‌పెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ సవరణ బిల్లు - 2024 ను డిప్యూటి సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రవేశ పెట్టనున్నారు. ఏపీ మున్సిప‌ల్ సవరణ బిల్లు- 2024 ను మంత్రి నారాయ‌ణ ప్రవేశ‌పెట్టనున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సవరణ బిల్లు-2024 ను మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ అసెంబ్లీలో ప్రవేశ‌పెడతారు.

వైసీపీ ఎమ్మెల్యేలు రాకపోతే చట్టం తన పని తాను చేస్తుంది

వైసీపీ ఎమ్మెల్యేలు రాకపోతే చట్టం తన పని తాను చేస్తుంది

వైసీపీ వాళ్లు సభకు రాకపోయినా, జగన్‌కు ప్రతిపక్ష హోదా రాకపోయినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అసెంబ్లీలో

నేడు ఎమ్మెల్యేలకు బడ్జెట్‌పై శిక్షణ

నేడు ఎమ్మెల్యేలకు బడ్జెట్‌పై శిక్షణ

బడ్జెట్‌లో శాఖల వారీగా కేటాయిం పులు, సూపర్‌ సిక్స్‌ పథకాలపై ఎన్డీయే ఎమ్మెల్యేలకు కూటమి ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ వేదికగా పీఆర్‌ఎస్‌

సాగు అనుబంధానికి 43,402 కోట్లు

సాగు అనుబంధానికి 43,402 కోట్లు

వ్యవసాయ, అనుబంధ రంగాలకు టీడీపీ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. కొత్త బడ్జెట్‌లో వీటికి రూ.43,402.33 కోట్లు కేటాయించింది. వ్యవసాయ అనుబంధ శాఖల బడ్జెట్‌ను

తాజా వార్తలు

మరిన్ని చదవండి