• Home » AP Assembly Sessions

AP Assembly Sessions

పీఏసీ ఛైర్మన్ పదవికి వైఎస్పార్‌సీపీ నామినేషన్..

పీఏసీ ఛైర్మన్ పదవికి వైఎస్పార్‌సీపీ నామినేషన్..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా.. గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేసి.. ఇంతవరకు అసెంబ్లీకి రాకపోయినా.. పీఏసీ ఛైర్మన్ పదవి కావాలంటూ గురువారం ఆ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేసేందుకు అసెంబ్లీకి వచ్చారు. ఆయనకు మద్దతుగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వచ్చారు.

ABN Live..: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

ABN Live..: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

గ‌త జగన్ పాల‌న పాపం ఫ‌లితంగా లిప్ట్ స్కీములు ప‌ని చేయక 4 ల‌క్షల ఎక‌రాలు బీడుప‌డ్డాయని... తాళ్ళూరు లిప్ట్ మాత్రమే కాదు, రాష్ట్రంలో అన్ని లిఫ్ట్‌లు ప్రస్తుతం శిధిలావ‌స్థలో ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తాళ్ళూరు లిప్ట్‌కు సంబంధించి పిఎస్‌సి పైపుల స్దానంలో ఎమ్మెస్ పైపుల ఏర్పాటుకు అంచ‌నాలు రూపొందిస్తున్నామని చెప్పారు.

AP News; హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై తీర్మానాన్ని సభలో  ప్రవేశపెట్టనున్న  మంత్రి

AP News; హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్న మంత్రి

ఏపీ శాసనసభలో గురువారం 6 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదం పొందనున్నాయి. టెండర్లను న్యాయ పరిశీలనకు పంపే బిల్లు రద్దు, ఆలయాల ధర్మకర్తల మండళ్లలో సభ్యుల సంఖ్యకు అదనంగా మరో ఇద్దరిని నియమించుకునే వెసులుబాటు కల్పిస్తూ దేవాదాయశాఖ సవరణ చట్టం, సహజ వాయువుపై వ్యాట్‌ను తగ్గిస్తూ తీసుకొచ్చిన బిల్లు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌ తదితర బిల్లులపై సభలో చర్చించి ప్రభుత్వం ఆమోదించనుంది.

Budget Meetings: అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులు

Budget Meetings: అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులు

ఏపీ శాసనమండలి సమావేశాలు హాట్ హాట్‌గా జరుగుతున్నాయి. అధికార.. విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, మాటల యుద్ధం జరుగుతోంది. వైఎస్సార్ సీసీకి మండలిలో మెజారిటీ సభ్యుల సంఖ్య ఉన్నప్పటికీ కూటమి మంత్రులు, ఎమ్మెల్సీలు ధీటుగా బదులిస్తున్నారు. దాంతో వైఎస్సార్ సీసీ ఎమ్మెల్సీలు సభలో ఉండలేక వాకౌట్ చేస్తున్నారు.

స్వచ్ఛ గ్రామాలు అందరి బాధ్యత

స్వచ్ఛ గ్రామాలు అందరి బాధ్యత

గ్రామాలను స్వచ్ఛంగా, శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

భూదందాలు బయటికొస్తాయనే ఫైళ్ల దహనం

భూదందాలు బయటికొస్తాయనే ఫైళ్ల దహనం

మదనపల్లెలో భూరికార్డుల దహనం ఘటనపై శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. రె

AP Assembly: వైసీపీపై కూటమి ఎమ్మెల్యేలు ఫైర్.. ఆ ప్రాజెక్టును నిర్వీర్యం చేశారంటూ ధ్వజం..

AP Assembly: వైసీపీపై కూటమి ఎమ్మెల్యేలు ఫైర్.. ఆ ప్రాజెక్టును నిర్వీర్యం చేశారంటూ ధ్వజం..

పోలవరం నిర్వాసితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం భూములు, ఇళ్లు వదులుకున్నారని అసెంబ్లీలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు చెప్పారు. వారి కోసం 70 శాతం పునరావాస కార్యక్రమాలు గత టీడీపీ హయాంలోనే పూర్తి చేశారని ఆయన చెప్పారు.

Kotam Reddy: ఆయన వాగ్మూలంలో కొన్ని లక్షల మందికి మేలు జరిగింది..

Kotam Reddy: ఆయన వాగ్మూలంలో కొన్ని లక్షల మందికి మేలు జరిగింది..

సభా నాయకుడిపైనే ఇలాంటి కుట్ర జరిగితే మరి మామూలు జనం పరిస్థితి ఏంటనేది ఆలోచించాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఇది ముఖ్యమైన అంశమని, దీనిపై తప్పనిసరిగా చర్చించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కూడా అన్నారు.

Budget Meetings: అసెంబ్లీలో మంగళవారం ఏయే బిల్లులు ప్రవేశపెట్టనున్నారంటే..

Budget Meetings: అసెంబ్లీలో మంగళవారం ఏయే బిల్లులు ప్రవేశపెట్టనున్నారంటే..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. అనంతరం పలు బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. కాగా ప‌లు డిపార్టె మెంట్లకు సంబందించిన డిమాండ్స్‌పై ఆయా శాఖ‌ల మంత్రులు వివ‌ర‌ణ‌ ఇస్తారు.

అధ్యక్షా..! సభలో  ఒక్క అధికారీ లేడు

అధ్యక్షా..! సభలో ఒక్క అధికారీ లేడు

ప్రభుత్వ అధికారుల్లో పాత వాసనలు పోలేదంటూ కూటమి ఎమ్మెల్యేలు సోమవారం శాసనసభలో ధ్వజమెత్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి