Home » AP Assembly Budget Sessions
Andhrapradesh: మెగా డీఎస్సీపై మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డీఎస్సీ వేశారని.. దానిలో భాగంగా టెట్ తరువాత డీఎస్సీ వెయాలని నిర్ణయించామన్నారు.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల్లో భాగంగా గ్రామ మహిళా కార్యదర్శులపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం ఇచ్చారు. అలాగే చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్ట్కు సంబంధించి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు ఆన్సర్ ఇచ్చారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర ఓటరు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఆ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వరుసగా అమలు చేస్తూ వస్తుంది. ఇప్పటికే పలు హామీలను అమలు చేస్తుంది. ఇటీవల ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేసింది.
Andhrapradesh: ‘‘నేను 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా, ఇంకా నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు మొదటి సారి ఎమ్మెల్యేలైన వారికి ఈ వర్క్ షాప్ ఎంతో ఉపయోగపడుతుంది. అసెంబ్లీ రూల్స్ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు తెలియాలి. సభలో ఏమి చేయాలో, ఏమి చేయకూడదో తెలుసుకోవాలి’’..
వైసీపీ వాళ్లు సభకు రాకపోయినా, జగన్కు ప్రతిపక్ష హోదా రాకపోయినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అసెంబ్లీలో
శాసనమండలి ముద్దు, శాసనసభ వద్దు అన్నట్లుగా వైసీసీ వ్యవహరిస్తోంది. శాసనమండలిలో వైసీపీ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఉన్నారు.
కూటమి నేతలు ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్లో నిధుల కేటాయింపు జరగలేదని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. ‘ఏడు నెలలుగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో నడిపి, ఇప్పుడు
త వైసీపీ ప్రభుత్వం గిరిపుత్రుల అభివృద్ధికి బడ్జెట్లో కేటాయింపులు తూతూమంత్రంగా చేసి గిరిజనులను అభివృద్ధికి దూరం చేసింది. కూటమి ప్రభుత్వం ఎస్టీలకు రూ.7,557 కోట్లు బడ్జెట్
గత పాలన విధ్వంసం నుంచి వికాసంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా బడ్జెట్ ఉందని 20సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ ఈ బడ్జెట్లో సమ ప్రాధాన్యం
జగన్కు నైతికత లేకనే అసెంబ్లీకి ఎగ్గొట్టారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. ‘జగన్కు ప్రతిపక్ష హోదా లేదు. ఆయనకు జనం ఆ హోదా