• Home » Anurag Thakur

Anurag Thakur

Union Minister: కేసీఆర్, కవితపై అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు

Union Minister: కేసీఆర్, కవితపై అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు

బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తప్పు చేసిన వారెవరూ తప్పించుకోలేరని.. ప్రతి ఒక్కరి నంబర్ వస్తుందన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియానే విడిచిపెట్టలేదని.. కవితను ఎలా విడిచిపెడతామంటూ సంచలన కామెంట్స్ చేశారు.

Anurag Thakur: కింగ్‌పిన్ కూడా జైలుకు వెళ్తారు.. అరవింద్ కేజ్రివాల్‌ను పరోక్షంగా హెచ్చరించిన అనురాగ్ ఠాకూర్

Anurag Thakur: కింగ్‌పిన్ కూడా జైలుకు వెళ్తారు.. అరవింద్ కేజ్రివాల్‌ను పరోక్షంగా హెచ్చరించిన అనురాగ్ ఠాకూర్

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ‘కింగ్ పిన్’ ప్రస్తుతం బయటే ఉన్నారని, త్వరలోనే ఆయన కూడా జైలుకు వెళ్తారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఉద్దేశించి అన్నారు. కేజ్రీవాల్ నిజాయితీ సర్టిఫికెట్ ఇచ్చిన వారంతా ప్రస్తుతం జైలులోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. లిక్కర్ స్కామ్‌లో(Delhi Liquor Scam) ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టయిన తరువాత కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) కేజ్రివాల్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు.

Waheeda Rehman: మహిళా బిల్లు రాగానే వహిదా రెహమాన్‌కు ఫాల్కే అవార్డు గర్వకారణం: అనురాగ్ ఠాకూర్

Waheeda Rehman: మహిళా బిల్లు రాగానే వహిదా రెహమాన్‌కు ఫాల్కే అవార్డు గర్వకారణం: అనురాగ్ ఠాకూర్

ప్రముఖ బహుభాషా నటి వహిదా రెహమాన్‌ 2021 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక అయ్యారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ ఈ విషయాన్ని ప్రకటించారు. త్వరలోనే ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

Womans Reservations: మహిళా రిజర్వేషన్‌పై హర్షం వ్యక్తం చేసిన కంగనా, ఈషా గుప్తా..

Womans Reservations: మహిళా రిజర్వేషన్‌పై హర్షం వ్యక్తం చేసిన కంగనా, ఈషా గుప్తా..

పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు(Womans Reservations Bill) ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ బాలీవుడ్ బ్యూటీలు కంగనా రనౌత్(Kangana Ranaut), ఈషా గుప్తా(Esha Gupta)లు తమ మద్దతు ప్రకటించారు. పార్లమెంట్ ఆహ్వానితుల జాబితాలో వారి పేర్లు ఉండటంతో ఇరువురు నటులు ఇవాళ పార్లమెంటుకు వచ్చారు.

Sanatana row: 'విద్వేష మెగా మాల్‌'ను తెరిచిన ఇండియా బ్లాక్: కేంద్ర మంత్రి

Sanatana row: 'విద్వేష మెగా మాల్‌'ను తెరిచిన ఇండియా బ్లాక్: కేంద్ర మంత్రి

సనాతన ధర్మంపై డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ ) చేసిన వివాదాస్పద వ్యాఖ్యల దుమారం ముదురుతోంది. విపక్ష ఇండియా కూటమిపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ తాజా విమర్శలు గుప్పించారు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని కొందరు నేతలు చెబుతున్నారని, వాళ్లు 'విద్వేష మెగా మాల్' తెరిచారని విమర్శించారు.

Anurag Thakur: సనాతన ధర్మం వివాదంపై రాహుల్, ఉద్ధవ్ ఎందుకు స్పందించడం లేదు.. అనురాగ్ ఠాకూర్ సూటి ప్రశ్న

Anurag Thakur: సనాతన ధర్మం వివాదంపై రాహుల్, ఉద్ధవ్ ఎందుకు స్పందించడం లేదు.. అనురాగ్ ఠాకూర్ సూటి ప్రశ్న

ఇటీవల ఓ కార్యక్రమంలో సనాతన ధర్మంపై డీఎంకే లీడర్, నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయంగా ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. ఈ విషయంపై తాజాగా అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ..

 Anurag Thakur: ఆ ఆలోచనే లేదు

Anurag Thakur: ఆ ఆలోచనే లేదు

ఒకే దేశం-ఒకే ఎన్నికపై కేంద్ర ప్రభుత్వం (Central Govt)ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఆరు నెలల్లో తన నివేదికను సమర్పించనుంది. ఆ తర్వాత కమిటీ సిఫారసులను అమలు చేయడంపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. ఆదివారం ఢిల్లీలో ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌(Union Minister Anurag Thakur) సైతం పరోక్షంగా ఇదే విషయాన్ని నిర్ధారించారు.

Elections : లోక్ సభ, శాసన సభల  ఎన్నికలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు

Elections : లోక్ సభ, శాసన సభల ఎన్నికలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు

ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు, జమిలి ఎన్నికల కోసం ప్రయత్నాలు వంటివాటిని చూసి లోక్ సభ ఎన్నికలు ముందస్తుగానే జరిగే అవకాశం ఉందని చాలా మంది భావిస్తున్నారు.

Congress Vs BJP : ఖర్గే వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఘాటు స్పందన

Congress Vs BJP : ఖర్గే వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఘాటు స్పందన

నరేంద్ర మోదీ వచ్చే ఏడాది తన ఇంట్లో జాతీయ జెండాను ఎగురవేస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు. 2014 ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ ఈ విధంగానే చెప్పిందని, అయినప్పటికీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఘన విజయం సాధించిందని గుర్తు చేశారు.

Chinese Funding : ఇండియన్ మీడియాకు చైనీస్ ఫండింగ్ ఆరోపణలు.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలన్న కేంద్ర మంత్రి..

Chinese Funding : ఇండియన్ మీడియాకు చైనీస్ ఫండింగ్ ఆరోపణలు.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలన్న కేంద్ర మంత్రి..

ఇండియన్ మీడియా సంస్థల్లో కొన్నిటికి చైనా నుంచి నిధులు అందుతున్నాయని ‘న్యూయార్క్ టైమ్స్’ ఓ కథనాన్ని ప్రచురించడంతో అలజడి మొదలైంది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ కథనాన్ని ప్రస్తావిస్తూ, మీడియా న్యూస్ పోర్టల్ ‘న్యూస్ క్లిక్’కు చైనా నిధులు అందడాన్ని సమర్థించినందుకు క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి