• Home » Annamayya

Annamayya

Endowment విచ్చలవిడిగా మాన్యం భూముల ఆక్రమణ

Endowment విచ్చలవిడిగా మాన్యం భూముల ఆక్రమణ

మండలంలోని మా న్యం భూములు ఆక్రమణకు గురయ్యాయని జి ల్లా దేవదాయశాఖ అధికారి విశ్వనాథ్‌ తెలిపారు. బుధవారం మండలంలోని సుండుపల్లెమ్మ, కార్తి కేయ నగర్‌లోని సుబ్రమణ్యంస్వామి, ఓదేటమ్మ ఆలయాల మాన్యం భూములను ఆయన పరి శీలించారు.

Annamaiah project ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి

Annamaiah project ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి

వరద నష్ట పరిహారం చెల్లింపులో గత ప్రభుత్వం వివక్ష పాటించిందని, ప్రస్తుత ప్రభుత్వమైనా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి తమను ఆదుకోవాలని అన్నమయ్య ప్రాజెక్టు ముంపుబాధిత గ్రామాల ప్రజలు సబ్‌కలెక్టరు వైఖోం నిధియాదేవికి విన్నవించారు.

Students $విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

Students $విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్‌రెడ్డి సూచించారు.

వెల్లువెత్తిన మానవత్వం

వెల్లువెత్తిన మానవత్వం

వరద బాధితులకు మదనపల్లె నియోజకవర్గ ప్రజలు అండగా నిలిచారని ఎమ్మెల్యే షాజహానబాషా తెలిపారు. బుధవారం స్థానిక టౌనహాల్లో 3 వేల నిత్యావసర కిట్లు, 500 గ్యాస్‌ స్టౌవ్‌లు, ఇతర సామగిని ప్యాక్‌ చేసి లారీలకు లోడ్‌ చేశారు.

జీవో 85కు వ్యతిరేకంగా ప్రభుత్వ వైద్యుల ఆందోళన

జీవో 85కు వ్యతిరేకంగా ప్రభుత్వ వైద్యుల ఆందోళన

జీవో 85కు వ్యతిరేకంగా పీహెచసీల్లోని వైద్యులు మంగళ వారం నల్లరిబ్బన ధరించి నిరసన వ్యక్తం చేశారు. పదో తేదీ నుంచి ఆందోళన చేస్తామని తెలిపారు.

visakha steel plant  విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి

visakha steel plant విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యత్నాల ను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్‌ చేస్తూ అఖిల పక్ష ట్రేడ్‌ యూనియనలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం పట ్టణంలోని నేతాజీ సర్కిల్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు.

minister mandipalli ఆలయాల ద్వారా భక్తి భావం

minister mandipalli ఆలయాల ద్వారా భక్తి భావం

ప్రస్తుత సమాజంలో ఆలయాల ఏర్పాటుతో ప్రజల్లో భక్తిభావం పెంపొందడంతో పాటు సంఘంలో సమైక్యత ఏర్పడుతుందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.

minister mandipalli వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పర్యటన

minister mandipalli వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పర్యటన

వరద బాధితులకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని, శిబిరాలు ఏర్పాటు చేసి వృద్ధులు, గర్భిణులకు మూడు పూటల ఆహారం, అవసరమైన మందులు అందిస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

MLA Nallari: విద్యార్థి దశ నుంచే మొక్కల సంరక్షణ అలవాటు కావాలి

MLA Nallari: విద్యార్థి దశ నుంచే మొక్కల సంరక్షణ అలవాటు కావాలి

విద్యార్థులు చదువుకునే దశ నుంచే మొక్కలు నాటి పరిరక్షించడం అలవ ర్చుకోవాలని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి సూచించారు.

Teachers day: సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

Teachers day: సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా తెలిపారు. డాక్టర్‌ సర్వేపల్లె రాధాకృష్ణన జయంతి సందర్భంగా గురువారం స్థానిక బుగ్గకాలువలోని ఎన్వీఆర్‌ కళ్యాణ మండపంలో గురుపూజోత్సవం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి