• Home » Annamayya

Annamayya

Hundred percent grinding : ప్రతి పని వందశాతం గ్రౌండింగ్‌ కావాలి

Hundred percent grinding : ప్రతి పని వందశాతం గ్రౌండింగ్‌ కావాలి

పల్లెపండు గ వారోత్సవాల్లో మంజూరైన ప్రతి పనిని యుద్ధ ప్రాతిపదిక గా వందశాతం గ్రౌండింగ్‌ చేయాలని కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

సీజనకు అనుగుణంగా పంటలు సాగు చేయాలి

సీజనకు అనుగుణంగా పంటలు సాగు చేయాలి

పొలాలను బీళ్లుగా వదిలేయకుండా సీజనకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని జేడీఏ నాగేశ్వరరావు సూచించారు. బొగ్గుడివారిపల్లె రైతుసేవా కేంద్ర పరిధిలోని నేకనాపురం గ్రామంలో మంగళవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

వాల్టా..ఉల్టా..!

వాల్టా..ఉల్టా..!

ప్రభుత్వ నియమనిబంధనలు తుంగలో.. వాల్టా చట్టం ఉల్లంఘన వెరసి కలప అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతున్నా పట్టించు కునేనాథుడే కరువయ్యారు.

పల్లె పండుగతో గ్రామాలకు పూర్వ వైభవం

పల్లె పండుగతో గ్రామాలకు పూర్వ వైభవం

పల్లెలకు పూర్వవైభవం తెచ్చేందుకే పల్లె పండుగ పేరుతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలాగా పనిచేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వలంటీర్లు ప్రభుత్వాన్ని కోరారు.

‘పల్లె పండుగ’తో అభివృద్ధి

‘పల్లె పండుగ’తో అభివృద్ధి

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా, యువ జన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసా ద్‌రెడ్డి తెలిపారు.

కూలి పెంచాలని సివిల్‌ సప్లై హమాలీల ఆందోళన

కూలి పెంచాలని సివిల్‌ సప్లై హమాలీల ఆందోళన

జిల్లాలో సివిల్‌ సప్లయిస్‌ హమాలీలకు కూలి ధరలు పెంచడంతోపాటు ప్రతినెలా మొదటి వారంలోనే కూలి చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్‌ చేశారు.

Minister Mandipalli తాగునీటి సమస్య పరిష్కారం మా బాధ్యత

Minister Mandipalli తాగునీటి సమస్య పరిష్కారం మా బాధ్యత

రాయచోటి నియోజకవర్గంలోని ప్రజల దాహం తీర్చడం తమ బాధ్యతని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

నాగిరెడ్డి పల్లెకు వైద్యశాల మంజూరు చేయాలి

నాగిరెడ్డి పల్లెకు వైద్యశాల మంజూరు చేయాలి

మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లె మేజర్‌ గ్రామ పంచాయతీకి ప్రభుత్వ వైద్యశాల మంజూరు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌కు ఆ పంచాయతీ సర్పంచ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు వినతిపత్రం అందజేశారు.

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేయాలి

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేయాలి

ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలు వర్గాలు వివిధ సమస్యలు పరిష్కరిం చాలంటూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ఆందోళనలు నిర్వహించాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి