• Home » Annamayya

Annamayya

Annamayya: కుమార్తెపై అత్యాచారయత్నం.. కువైట్ నుంచి వచ్చిన తండ్రి ఏం చేశాడంటే..

Annamayya: కుమార్తెపై అత్యాచారయత్నం.. కువైట్ నుంచి వచ్చిన తండ్రి ఏం చేశాడంటే..

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేట గ్రామంలో గత శనివారం తెల్లవారుజామున నిద్రస్తున్న ఓ వికలాంగుడైన వృద్ధుడు(59) దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తి నిద్రస్తున్న ఆ వృద్ధుడి తలపై ఇనుప రాడ్డుతో బలంగా మోది హత్య చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

TDP Subscriptions : ముమ్మరంగా సభ్యత్వాల నమోదు

TDP Subscriptions : ముమ్మరంగా సభ్యత్వాల నమోదు

నియోజ కవర్గంలో 50 వేల పైచిలుకు సభ్యత్వాలు పూ ర్తి చేసుకుని లక్ష సభ్యత్వాల వైపున కు వడివడిగా అడుగులు పడుతు న్నాయని రాజంపేట టీడీపీ ఇన్‌చార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం హర్షం వ్యక్తం చేశారు.

వైభవంగా కోదండరాముని కల్యాణం

వైభవంగా కోదండరాముని కల్యాణం

ఆంధ్ర అయోధ్యగా పేరుగాంచిన కోదండరామాలయంలో శుక్రవారం పౌర్ణమిని పురస్క రించుకుని సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

Sarpanch :  సర్పంచ్‌ కనబడుట లేదు..!

Sarpanch : సర్పంచ్‌ కనబడుట లేదు..!

కోళ్లబైలు-2 (వైఎస్సార్‌ కాలనీ) సర్పంచ్‌ శశికళ కనపడుట లేదని, పంచాయతీ ప్రజలు ఎంపీడీ ఓకు ఫిర్యాదు చేశారు. ఆమె బెంగళూ రులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం అక్కడే నివా సం ఉంటున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆమె విదేశీ పర్యటనలో ఉన్నట్లు వారు వివరించారు.

సుగవాసితో  ఆకేపాటి సోదరుల భేటీ!

సుగవాసితో ఆకేపాటి సోదరుల భేటీ!

రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి సుగవాసి బాలసుబ్రమణ్యంతో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాఽథ్‌రెడ్డి చిన్నాన్న గోపాల్‌రెడ్డి కుమారులు, వైసీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆకేపాటి శ్రీనివాసులరెడ్డి అలియాస్‌ మురళీరెడి,్డ ఆయన సోదరుడు మండల పరిషత ఉపా ధ్యక్షుడు ఆకేపాటి రంగారెడ్డి, మండలాధ్యక్షుడు వెంకట నారాయణ ఆదివారం భేటీ అయ్యారు.

అధికారులు తీరు మార్చుకోవాలి : చమర్తి

అధికారులు తీరు మార్చుకోవాలి : చమర్తి

ప్రభు త్వం మారినా ఇంకా వైసీపీ పాలనలో ఉన్నామనే భ్రమలో ఉన్న అధికారులు తమ తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌ రాజు హెచ్చరించారు.

పాతాళంలోకి.. గంగమ్మ!

పాతాళంలోకి.. గంగమ్మ!

మండలంలో రెండేళ్లుగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు తాగునీటి పథకాలపై ప్రభావం చూపుతున్నాయి. భూగర్భ జలం అడుగంటిపోతుండడంతో గ్రామీణులకు తాగునీరందించే బోర్లు ఒక్కొక్కటిగా ఎండిపోతున్నాయి

అంతా మీ ఇష్టమేనా?

అంతా మీ ఇష్టమేనా?

ఉన్నతాధికారు ల అనుమతులు లేకుండానే ఇటీవల 56 చోట్ల ట్రాన్స పార్మర్‌లు అమర్చారు, 12 చోట్ల విద్యుతలైన్లు లాగారు. అంతా మీ ఇష్టమేనా? అని ఎంపీపీ ముద్దా వెంకటసుబ్బా రెడ్డి ట్రాన్సకో సబ్‌ ఇంజనీరు శివప్రసాద్‌పై ఆగ్రహం వ్య క్తం చేశారు.

గుట్టలనూ ఆక్రమిస్తున్నారు!

గుట్టలనూ ఆక్రమిస్తున్నారు!

మండలంలోని పలు గ్రామాల్లో కొండలు, గుట్టలు సైతం ఆక్రమణదారుల భూదాహానికి బలవుతున్నాయి. ఇలా ఆక్రమించిన భూములను చదును చేసి యథేచ్ఛగా సాగు చేసుకుంటున్నా పట్టించుకునే నాథులు లేకుండా పోయారు

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి

చిన్నమండెం మండలం వండాడి గ్రామం కదిరివాండ్లపల్లె హరిజనవాడలో సీసీ రోడ్డు నిర్మాణానికి సోమవారం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి భూమిపూజ చేశారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి