• Home » Annamayya District

Annamayya District

తంబళ్లపల్లెలో విద్యుత సిబ్బంది కొరత

తంబళ్లపల్లెలో విద్యుత సిబ్బంది కొరత

తంబళ్లపల్లె మండలంలో గ్రామాలకు సరిపడా విద్యుత శాఖ సిబ్బంది లేకపోవడంతో విద్యుత సమస్యలు సకాలంలో పరిష్కారం కాక వినియోగదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయం

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయం

ప్రతి గ్రామంలో మౌలికవసతులను కల్పనే ప్రభుత్వ ధ్యేయమని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత జయచంద్రారెడ్డి పేర్కొన్నారు.

ఆలయం కూల్చేసిన దుండగులను శిక్షించాలి

ఆలయం కూల్చేసిన దుండగులను శిక్షించాలి

కనుగొండ అటవీ ప్రాంతం లోని అభయాంజనేయస్వామి ఆల యాన్ని కూల్చివేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని టీఎస్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీడీపీ నేత కట్టా దొర స్వామినాయుడు, మండల టీడీ పీ అధ్యక్షుడు పాలగిరి సిద్ధా పేర్కొ న్నారు.

వాల్మీకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి

వాల్మీకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి

వాల్మీకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుం దని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొ న్నారు.

ఉపాధితో కలిసొచ్చేనా..?

ఉపాధితో కలిసొచ్చేనా..?

ములకలచెరువు మండలంలోని పలు రోడ్లపై ప్రయాణం చేయాలంటే సాహసం చేయాల్సి వస్తోంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రాష్ట్ర విపత్తుశాఖ కొన్ని ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన దృష్ట్యా మదనపల్లె డివిజనలోని ప్రజ లు 48 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌ పేర్కొన్నారు.

Gaja..gaja in Peeleru... : పీలేరులో గజ..గజ...

Gaja..gaja in Peeleru... : పీలేరులో గజ..గజ...

ఆవులను మేతకు తోలుకెళ్లిన రైతుపై ఏనుగుల గుంపు దాడి చేసి చంపేశాయి. పీలేరు మండలంలో మంగళవారం ఈ దారుణం జరిగింది.

Adults should be made literate : వయోజనులను అక్ష్యరాస్యులుగా తీర్చిదిద్దాలి

Adults should be made literate : వయోజనులను అక్ష్యరాస్యులుగా తీర్చిదిద్దాలి

నిరక్ష్య రాస్యులైన వయోజనులందరినీ అక్ష్యరాస్యులుగా తీర్చి దిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్‌ పథకంను రూపొందించినట్లు జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌ గౌడ్‌ తెలిపారు.

One bed - three patients : ఒక బెడ్‌ - ముగ్గురు రోగులు

One bed - three patients : ఒక బెడ్‌ - ముగ్గురు రోగులు

రాయచోటిలో వంద పడకల ఆస్పత్రి ప్రారంభమై దాదాపు ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు రోగుల ను బెడ్లు, ఫార్మసీలో సిబ్బంది కొరత వేధిస్తోంది. పదేళ్లుగా ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న వంద పడకల ఆస్పత్రి నేటికీ పూర్తి స్థాయిలో సేవ లు అందించడానికి సిద్దంగా లేదు.

పల్లె పండుగతో గ్రామాలకు పూర్వ వైభవం

పల్లె పండుగతో గ్రామాలకు పూర్వ వైభవం

పల్లెలకు పూర్వవైభవం తెచ్చేందుకే పల్లె పండుగ పేరుతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి