• Home » Annamayya District

Annamayya District

విద్యార్థులు నాయకత్వ లక్షణాలతో ముందుకెళ్లాలి

విద్యార్థులు నాయకత్వ లక్షణాలతో ముందుకెళ్లాలి

విద్యార్థులు నాయకత్వ లక్షణాలతో మందుకెళ్లాల ని మదనపల్లె సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌ పేర్కొన్నారు.

రైతన్నకు వేరుశనగ కష్టాలు..!

రైతన్నకు వేరుశనగ కష్టాలు..!

ఖరీఫ్‌ వేరుశనగ పంటతో రైతన్న నిండామునిగాడు.

Cleanliness : పరిసరాల శుభ్రతే ప్రధానం

Cleanliness : పరిసరాల శుభ్రతే ప్రధానం

పరిసరాల శుభ్రతే ప్రధానమని ఈఓపీఆర్డీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బొమ్మవరం జడ్పీ హైస్కూల్లో నిర్వహిం చిన స్వచ్ఛ తా హి సేవలో పరిసరాల పరిశుభ్రత పై విద్యార్థులు మండల అధికారులు, ఉపాధ్యా యులు లక్ష్యాలు, ఉద్ధేశ్యాలపై ఈఓపీఆర్డీ ప్రధా నోపాధ్యాయులు వివరించారు.

Highway work be Completed : హైవే పనులు పూర్తి అయ్యేదెన్నడో

Highway work be Completed : హైవే పనులు పూర్తి అయ్యేదెన్నడో

చాగలమర్రి నుంచి మదనపల్లెకు 2022లో నేషనల్‌ హైవే నాలుగు లేన్ల రోడ్డు మంజూరైంది. ఏడాది పాటు వేంపల్లె నుంచి రాయచోటి వరకు ఒక పక్క పనులు శర వేగంగా పనులు ప్రారంభించారు. అదే ఊపులో పనులు జరిగిఉంటే ఈపాటికి పనులు పూర్తయి రాకపోకలకు ఇబ్బందులుండేవి కావు.

Endowment విచ్చలవిడిగా మాన్యం భూముల ఆక్రమణ

Endowment విచ్చలవిడిగా మాన్యం భూముల ఆక్రమణ

మండలంలోని మా న్యం భూములు ఆక్రమణకు గురయ్యాయని జి ల్లా దేవదాయశాఖ అధికారి విశ్వనాథ్‌ తెలిపారు. బుధవారం మండలంలోని సుండుపల్లెమ్మ, కార్తి కేయ నగర్‌లోని సుబ్రమణ్యంస్వామి, ఓదేటమ్మ ఆలయాల మాన్యం భూములను ఆయన పరి శీలించారు.

పరిహారం కోసం రైతుల ప్రతిఘటన

పరిహారం కోసం రైతుల ప్రతిఘటన

కోట్లాది రూపాయల విలువజేసే మా భూములకు మెరుగైన పరిహారం అందే వరకు రోడ్డు పనులు చేయనీయమంటూ పీలేరు మండలం బోడుమల్లువారిపల్లెకు చెందిన ఇద్దరు రైతు లు భీష్మించుకోవడంతో మంగళవారం పీలేరులో ఉద్రిక్తత నెలకొంది.

పారిశుధ్య నిర్వహణకు ప్రజా సహకారం అవసరం

పారిశుధ్య నిర్వహణకు ప్రజా సహకారం అవసరం

మదన పల్లె పట్టణంలో పారిఽశుధ్య నిర్వహణకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే షాజ హానబాషా పేర్కొన్నారు.

వ్యక్తిగత పరిశుభ్రతతో అంటు వ్యాధుల నివారణ

వ్యక్తిగత పరిశుభ్రతతో అంటు వ్యాధుల నివారణ

వ్యకి ్తగత, పరిసరాల పరిశుభ్రతతో సీజనల్‌ వ్యాధుల వ్యాప్తి ఉధృతిని నివారించవచ్చని పీలేరులోని మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి విద్యాసాగ ర్‌ పేర్కొన్నారు.

వెంకన్న ఆలయ ఆభరణాలు తనిఖీ

వెంకన్న ఆలయ ఆభరణాలు తనిఖీ

తంబళ్లపల్లె మండలం కోసు వారిపల్లె ప్రసన్న వేంకటరమణ స్వామి ఆలయానికి సం బంధించి స్వామి, అమ్మవారి ఆభరణాలను టీటీడీ గోల్డ్‌ వెరిఫికేషన అధికారులు ఇన్వెంటరీ తనిఖీ చేశారు.

  ఏపీఎంఎస్‌ ఎస్టీయూ నూతన కార్యవర్గం ఎంపిక

ఏపీఎంఎస్‌ ఎస్టీయూ నూతన కార్యవర్గం ఎంపిక

స్థానిక ఎస్టీయూ భవనలో ఎపీఎంఎస్‌ ఎస్టీయూ అన్నమయ్య, చిత్తూరు ఉమ్మడి జిల్లాల నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి