• Home » Annamayya District

Annamayya District

స్వచ్ఛందంగా రోడ్డు మరమ్మతు పనులు

స్వచ్ఛందంగా రోడ్డు మరమ్మతు పనులు

ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో మంగళవారం విశ్రాంతి సైనికుల జిల్లా సంఘం అధ్యక్షుడు సుబ్ర హ్మణ్యం, టౌటౌన ఎస్‌ఐ రహీం తుల్లా చొరవతో బీఎంఎస్‌ ఆటో యూని యననాయకులు, కార్మికు లు కలిసి రోడ్డుమరమ్మతు పను లు చేపట్టారు.

సర్వజన బోధనాస్పత్రి సూపరింటెండెంట్‌గా ఎంఎస్‌రాజు

సర్వజన బోధనాస్పత్రి సూపరింటెండెంట్‌గా ఎంఎస్‌రాజు

మదనపల్లె సర్వజన బోధనాస్పత్రి సూపరింటెండెంట్‌గా ఎంఎస్‌రాజు పూర్తి బాధ్యతలు స్వీకిరంచారు.

నాడు-నేడుతో ఒరిగిందిలేదు

నాడు-నేడుతో ఒరిగిందిలేదు

వైసీపీ ఐదేళ్ల పాలనలో నాడు-నేడు పథకం పేరుతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఒరిగిందేమిలేదని సర్వత్రా విమర్శలున్నాయి.

హంద్రీ-నీవాతో సాగు, తాగునీరిస్తాం

హంద్రీ-నీవాతో సాగు, తాగునీరిస్తాం

హంద్రీ-నీవా జలాలతో పంట పొలాలకు సాగు, ప్రజలకు తాగునీటిని అందివ్వడమే సీఎం చంద్రబాబు నాయు డు ధ్యేయమని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

పేదల కడుపు నింపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

పేదల కడుపు నింపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించకుండా పేదల కడుపు నింపాలన్నదే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

రాబోయే సీజన్‌కు కృష్ణా జలాలు అందిస్తాం

రాబోయే సీజన్‌కు కృష్ణా జలాలు అందిస్తాం

రాబోయే సీజన్‌కు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స కాలువ ద్వారా నిరంతరం కృష్ణా జలాలను అందిస్తామని రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

సొంత పార్టీ నేతలపై శివాలెత్తిన సుగవాసి

సొంత పార్టీ నేతలపై శివాలెత్తిన సుగవాసి

రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట, సుండుపల్లె మండలాల్లో సోమవారం జరిగిన ‘ఇది మంచి ప్రభుత్వం’ గ్రామసభల్లో రాజంపేట నియోజకవర్గ టీడీపీ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం సొంత పార్టీకే చెందిన కీలక నాయకులపై శివాలెత్తిపోయారు.

Constituency development నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

Constituency development నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

అధికారంలోకి వచ్చిన వంద రోజల్లోనే పలు అభివృద్ధి పనులు అమలు చేశామని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ తెలిపారు. మండల పరిధిలోని కాకర్లవారిపల్లె గ్రామ పంచాయతీలో సుమారు రూ7.52 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న రోడ్డు పనులకు టీడీపీ ఇనచార్జి ముక్కా రూపానంద రెడ్డితో కలసి భూమి పూజ చేశారు.

నిరంతర విద్యుతకు చర్యలు చేపట్టాలి

నిరంతర విద్యుతకు చర్యలు చేపట్టాలి

పెద్దమండ్యం మండలానికి ని రంతర విద్యుత సరఫరాకు చ ర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

వసూళ్లలో ఆ సారు దిట్ట...!

వసూళ్లలో ఆ సారు దిట్ట...!

ఆయనో జిల్లా అధికారి.. మామూళ్లు.. లంచాలు వసూలు చేయడంలో ఆయన దిట్టగా పేరుగాంచారు. అర్హతతో సంబంధం లేకుండా లక్ష రూపాయలు లంచం ఇచ్చిన వాళ్లకు ఏఈ (ఎంఐసీ) పోస్టులు అమ్ముకుంటున్నాడు. నెలనెలా తనకు ఇచ్చే మామూళ్లను తన కింద పని చేసే అటెండర్లు, కంప్యూటర్‌ ఆఫరేటర్ల ఫోన్‌పే నెంబర్లకు వేయించుకుంటాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి