• Home » Annamayya District

Annamayya District

రైతుకు రూ.కోటి పంపిణీ

రైతుకు రూ.కోటి పంపిణీ

జాతీయ పశుగణాభివృద్ధి పథకం (ఎన్‌ఎల్‌ఎం) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఔత్సాహిక వ్యాపారవేత్తల ప్రోత్సాహం పథకం కింద రైతు ఎం.చిన్నరెడ్డెప్పరెడ్డికి రూ.కోటి చెక్కును ప్రభుత్వం అందించిందని సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌ తెలిపారు.

హంద్రీ-నీవా కాలువ విస్తరణ పనులకు శ్రీకారం

హంద్రీ-నీవా కాలువ విస్తరణ పనులకు శ్రీకారం

రాష్ట్రంలోని పడమటి ప్రాంతాలైన తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం ప్రాంత రైతులకు సాగు, తాగునీరు అందించేందుకు హంద్రీ-నీవా కాలువ విస్తరణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

వంక ఆక్రమణలపై ఎమ్మెల్యే ఆగ్రహం

వంక ఆక్రమణలపై ఎమ్మెల్యే ఆగ్రహం

మదనపల్లె మండలం సీటీఎం క్రాస్‌రోడ్డు పంచాయతిలో వంకను ఆక్రమించుకుని కట్టిన నిర్మాణాలు, ప్రభుత్వ భవనాన్ని ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇచ్చిన అంశంపై ఎమ్మెల్యే షాజహానబాషా ఫైర్‌ అయ్యారు.

ఇరువర్గాల ఘర్షణ- ఇద్దరికి గాయాలు

ఇరువర్గాల ఘర్షణ- ఇద్దరికి గాయాలు

మండలంలోని మల్లూరు గ్రామ పంచాయతీ బెల్లంవాండ్లపల్లిలో భూమి విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి ఇద్దరికి తలకు రక్త గాయాలయ్యాయి.

మాతమ్మ గుడికి రూ.లక్ష విరాళం

మాతమ్మ గుడికి రూ.లక్ష విరాళం

మండలంలోని చిన్నంపల్లె గ్రామ పంచాయతీ లింగిరెడ్డిపల్లె అరుంధతివాడ గ్రామ ప్రజల అభ్యర్థన మేరకు మాతమ్మ గుడి నిర్మాణానికి రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జి ముక్కారూపానందరెడ్డి రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు.

భూకబ్జాదారుల ఆటలు సాగనివ్వం

భూకబ్జాదారుల ఆటలు సాగనివ్వం

కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు పరిపాలనలో పారదర్శకతకు తప్ప అక్రమ భూకబ్జాదారుల ఆటలు సాగనివ్వబోమని రాజంపేట నియోజకవర్గ టీడీపీ సీనియర్‌ నాయకుడు సుగవాసి బాలసుబ్రమణ్యం పేర్కొన్నారు.

హమాలీల సమస్యలు పరిష్కరించాలి

హమాలీల సమస్యలు పరిష్కరించాలి

సివిల్‌ సప్లైస్‌ హ మాలీల సమస్యలను పరిష్కరిం చాలని హమాలీ వర్కర్స్‌ యూని యన నాయకుడు మురళి డి మాండ్‌ చేశారు.

Sugavasi టీడీపీ ఓటమికి మేడా కుటుంబమే కారణం

Sugavasi టీడీపీ ఓటమికి మేడా కుటుంబమే కారణం

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్ని కల్లో రాజంపేట నియోజక వర్గం లో తెలుగుదేశంపార్టీ ఓటమికి మాజీ ఎమ్మెల్యే మేడా మల్లి కార్జునరెడ్డి అతని కుటుంబమే కారణమని టీడీపీ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం ఆరోపించారు.

Galeru - Water గాలేరు - నగరి సుజల స్రవంతి ద్వారా గుంజనేరుకు నీరు

Galeru - Water గాలేరు - నగరి సుజల స్రవంతి ద్వారా గుంజనేరుకు నీరు

గాలేరు - నగ రి సుజల స్రవంతి ద్వారా రాబోయే రోజుల్లో గుంజనేరుకు అక్కడి నుంచి లిఫ్ట్‌ ఇరిగేషన ద్వారా చెరువులకు నీరందించడంపై ముఖ్య మంత్రితో చర్చించామని రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌, నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి ముక్కా రూపానందరెడ్డి తెలిపారు.

Mandipalli Ramprasad Reddy భూ సమస్యల  శాశ్వత పరిష్కారానికి చర్యలు

Mandipalli Ramprasad Reddy భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు

నియోజకవర్గంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి