• Home » Annamayya District

Annamayya District

ఓట్ల తొలగింపు కోసం 317 దరఖాస్తులు

ఓట్ల తొలగింపు కోసం 317 దరఖాస్తులు

పీలేరు నియో జకవర్గం లోని ఓటరు జాబితా నుంచి ఓట్ల తొలగింపు కోసం 317 దరఖాస్తులు అందినట్లు పీలేరు నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి(ఈ ఆర్‌వో) రమ పేర్కొన్నారు.

ఉపాధి నిధులు గోల్‌మాల్‌!

ఉపాధి నిధులు గోల్‌మాల్‌!

జాతీయ గ్రామీణా ఉపాధిహామీ పథ కం అక్రమాలకు పెద్దతిప్పసముద్రం అడ్డాగా మారింది.

ఆస్థి కోసమే తల్లిని గొంతు కోసి చంపారు

ఆస్థి కోసమే తల్లిని గొంతు కోసి చంపారు

ఆస్థి కోసమే తల్లిని గొం తు కోసి దారుణంగా చంపా రని సీఐ రాజారమేష్‌ పేర్కొ న్నారు.

పెద్ద సారూ.. వసూళ్లూ.. పెద్దగానే..!!

పెద్ద సారూ.. వసూళ్లూ.. పెద్దగానే..!!

ల్లా రెవెన్యూ శాఖలో ఆయనో పెద్ద సార్‌.. పెద్ద సార్‌ అంటే.. మరీ అంత పెద్ద సార్‌ కాదు కానీ.. మొత్తానికి పెద్దసారే.. ఆయన.. తన స్థాయికి తగ్గట్టు వసూళ్లు కూడా పెద్దగానే చేస్తున్నారు. ఎంత పెద్దగా అంటే జిల్లా వ్యాప్తంగా ఈ వసూళ్లు చేయడానికి ముగ్గురు బ్రోకర్లను పెట్టుకునేంత. ఈ బ్రోకర్లు సార్‌ చేతికి మట్టి అంటకుండా అంతా తామే చూసుకుంటారు.

రైతుకు రూ.కోటి పంపిణీ

రైతుకు రూ.కోటి పంపిణీ

జాతీయ పశుగణాభివృద్ధి పథకం (ఎన్‌ఎల్‌ఎం) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఔత్సాహిక వ్యాపారవేత్తల ప్రోత్సాహం పథకం కింద రైతు ఎం.చిన్నరెడ్డెప్పరెడ్డికి రూ.కోటి చెక్కును ప్రభుత్వం అందించిందని సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌ తెలిపారు.

హంద్రీ-నీవా కాలువ విస్తరణ పనులకు శ్రీకారం

హంద్రీ-నీవా కాలువ విస్తరణ పనులకు శ్రీకారం

రాష్ట్రంలోని పడమటి ప్రాంతాలైన తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం ప్రాంత రైతులకు సాగు, తాగునీరు అందించేందుకు హంద్రీ-నీవా కాలువ విస్తరణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

వంక ఆక్రమణలపై ఎమ్మెల్యే ఆగ్రహం

వంక ఆక్రమణలపై ఎమ్మెల్యే ఆగ్రహం

మదనపల్లె మండలం సీటీఎం క్రాస్‌రోడ్డు పంచాయతిలో వంకను ఆక్రమించుకుని కట్టిన నిర్మాణాలు, ప్రభుత్వ భవనాన్ని ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇచ్చిన అంశంపై ఎమ్మెల్యే షాజహానబాషా ఫైర్‌ అయ్యారు.

ఇరువర్గాల ఘర్షణ- ఇద్దరికి గాయాలు

ఇరువర్గాల ఘర్షణ- ఇద్దరికి గాయాలు

మండలంలోని మల్లూరు గ్రామ పంచాయతీ బెల్లంవాండ్లపల్లిలో భూమి విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి ఇద్దరికి తలకు రక్త గాయాలయ్యాయి.

మాతమ్మ గుడికి రూ.లక్ష విరాళం

మాతమ్మ గుడికి రూ.లక్ష విరాళం

మండలంలోని చిన్నంపల్లె గ్రామ పంచాయతీ లింగిరెడ్డిపల్లె అరుంధతివాడ గ్రామ ప్రజల అభ్యర్థన మేరకు మాతమ్మ గుడి నిర్మాణానికి రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జి ముక్కారూపానందరెడ్డి రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు.

భూకబ్జాదారుల ఆటలు సాగనివ్వం

భూకబ్జాదారుల ఆటలు సాగనివ్వం

కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు పరిపాలనలో పారదర్శకతకు తప్ప అక్రమ భూకబ్జాదారుల ఆటలు సాగనివ్వబోమని రాజంపేట నియోజకవర్గ టీడీపీ సీనియర్‌ నాయకుడు సుగవాసి బాలసుబ్రమణ్యం పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి