• Home » Annamayya District

Annamayya District

Shettigunta.. : శెట్టిగుంట రాజు.. రాణి!

Shettigunta.. : శెట్టిగుంట రాజు.. రాణి!

అనాదిగా బొమ్మల కొలువుల్లో కొలువుదీరిన రాజు.. రాణి బొమ్మలకు లక్ష్మీపురం గ్రామం పుట్టినిల్లుగా మారింది. ఇక్కడి కళాకారుల చేతుల్లో ప్రాణం పోసుకున్న బొమ్మలు గతంలో ఆటబొమ్మలుగా చిన్నారులను అధికంగా ఆకట్టుకునేవి.

వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలాగా పనిచేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వలంటీర్లు ప్రభుత్వాన్ని కోరారు.

డ్రోన కెమెరాలతో వర్షం ప్రభావం పరిశీలన

డ్రోన కెమెరాలతో వర్షం ప్రభావం పరిశీలన

వర్షం నేపథ్యంలో మండలంలోని అధికారులను కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌, అదనపు కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన అప్రమత్తం చేశారు. డ్రోన కెమెరా లతో వరద ప్రాంతాలను, శెట్టిగుంట చెరువులోకి నీరు చేరుతున్న దృశ్యాలను పరిశీలించారు.

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

పీలేరు పట్టణంలో పారిశుధ్య సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించి నట్లు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి సతీమణి నల్లారి తనూ జా రెడ్డి పేర్కొన్నారు.

వైభవంగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ

వైభవంగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ

వాల్మీకిపురం పట్టణంలో ని పట్టాభి రామాలయంలో సోమవారం టీటీడీ ఆధ్వర్యంలో రాముడి పవిత్రో త్సవాలకు అంకురార్పణ గావించారు.

‘పల్లె పండుగ’తో అభివృద్ధి

‘పల్లె పండుగ’తో అభివృద్ధి

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా, యువ జన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసా ద్‌రెడ్డి తెలిపారు.

ఆదరిస్తున్న కార్యకర్తలను మరువం

ఆదరిస్తున్న కార్యకర్తలను మరువం

ఆదరిస్తున్న నాయకులు, కార్య కర్తలను ఎన్నటికీ మరువబోమని మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి లు పేర్కొన్నారు.

వైభవంగా దుర్గమ్మల నిమజ్జనం

వైభవంగా దుర్గమ్మల నిమజ్జనం

పట్టణంలో విజయదశమి పురస్కరించుకుని పలు వీధు లో దుర్గమ్మను ఏర్పాటు చేసి 9 రోజులు పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి ఆది వారం సాయంత్రం నిమజ్జనం చేశారు.

వాల్మీకి జయంతిని   సెలవు దినంగా ప్రకటించాలి

వాల్మీకి జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి

వాల్మీకి జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని వాల్మీకి మహాసేన నాయకులు ప్రభుత్వా న్ని డిమాండ్‌ చేశారు.

Theater Controversy : థియేటర్‌ వివాదం - కేసుల మయం

Theater Controversy : థియేటర్‌ వివాదం - కేసుల మయం

పట్టణంలో ఒక సినిమా థియేటర్‌ వివాదంలో పోలీసులు ఇప్పటికే మూడు కేసులను నమోదు చేశారు. ఈ వివాదంలో రాజకీయ జోక్యం కలగడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నా రు. థియేటర్‌ స్థలం నాదంటే నాదని స్థానికులు పర స్పరం వాదులాడుకుంటున్నారు. స్థానిక రియల్‌ ఎస్టే టర్లు కొందరు ఈ వివాదంలో తలదూర్చడం విశేషం. ఈ వివాదంపైనే నెల కిందట ఎర్రస్మగ్లర్‌ గంగిరెడ్డిని సైతం పోలీసులు విచారిస్తే తనకు సంబంధం లేదని గంగిరెడ్డి పోలీసులకు వివరించారు. ఇందులో కేసుల పై కేసులు నమోదు చేయడం గమనార్హం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి