Home » Andhrajyothi
ఆ రాశి వారు ఈ వారం లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అలాగే.. స్థిరాస్తి ధనం అందుతుందని, అయితే.. ఖర్చులు తగ్గించుకుంటే మంచిదని తెలుపుతున్నారు. ఇంకా ఎవరెవరి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే...
ఇటీవల కాలంలో దక్షిణాదిన అతి తక్కువ సమయంలో ‘స్టార్డమ్’ సంపాదించిన హీరోయిన్లలో శ్రీలీల టాప్లో ఉంది. తెలుగులో బిజీగా ఉంటూనే, మరోవైపు బాలీవుడ్లోనూ ఎంటరవుతోందీ డ్యాన్సింగ్ క్వీన్. మాస్ మహారాజ్ రవితేజ సరసన ‘మాస్ జాతర ’తో అలరించేందుకు సిద్ధమైన ఈ వైరల్ వయ్యారి పంచుకున్న కొన్ని ముచ్చట్లివి...
అలిపిరి కాలిబాటలోని ఎన్ఎస్ టెంపుల్ వద్ద సుమారు తొమ్మిది అడుగుల పొడవైన నాగుపాము శుక్రవారం ఓ దుకాణంలోకి ప్రవేశించింది. దీనిని గుర్తించిన స్థానికులు వెంటనే పాములు పట్టే టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగి భాస్కర్నాయుడికి సమాచారమిచ్చారు.
బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండం కారణంగా.. భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
‘క్షేమకుతూహలం’ పాకశాస్త్ర గ్రంథం ‘భైమి’ అనే హల్వా లాంటి ఈ పవిత్రాహారాన్ని పేర్కొంది. దీన్ని వండటానికి నాణ్యమైన గోధుమపిండి, చాలినంత నెయ్యి కావాలి. కొబ్బరి నీళ్లు లేదా కొబ్బరి తురుముని పిండి తీసిన కొబ్బరి పాలు సిద్ధంగా ఉంచుకోవాలి.
దీపావళి ప్రతి ఏడాది ఆశ్వీయుజ మాసం చివరలో వచ్చే పండుగ. పురాణాల్లో ఈపండగ ఆనవాళ్లున్నాయి. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్రజలాల్లో ముంచే శాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహావతార మెత్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు.
సంబరాలు వెయ్యి రకాలు.. పటాసులూ అంతే!. ఒక్కో వేడుకకు.. ఒక్కో ఆనందానికి.. ఒక్కోరకం సందడి!. బాణాసంచా భూగోళమంతా ఉంది. సందర్భాలు వేరు.. సంఘటనలు వేరు.. అంతే!. మనకేమో నరకాసుర వధ సందర్భంగా జరిగే దీపావళి దివ్వెల పండగ.. మరొకరికేమో ఇంకో పండగ.
ఆంధ్రజ్యోతి’ దిన పత్రిక 23వ వార్షికోత్సవం, ఏబీఎన్ ఛానల్ 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా శుభాభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రజ్యోతికి హృదయపూర్వక అభినందనలు..
ప్రముఖ వార్తా ఛానల్, డైలీ న్యూస్ పేపర్ ABN ఆంధ్రజ్యోతి తన 16వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా యాజమాన్యానికి, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. నిజాయితీ..
అలీఘర్లో ఏకంగా 12 ఇళ్లలో కొత్తగా పెళ్ళైన వధువులు తమ కుటుంబ సభ్యులకు మత్తుమందు కలిపిన భోజనాన్ని పెట్టి అక్కడినుంచి డబ్బు, నగలతో జంప్ అయ్యారు. ముందుగా వారు పండుగ రోజు ఇంట్లో గోరింటాకు పెట్టుకొని ఎంతో సందడిగా కనిపించారు. అందరితో నమ్మకంగా ఉంటూ ఇంట్లో దేవతలకు పూజలు చేసి రోజంతా ఉపవాసం ఉన్నారు. తమ భర్తలకు హారతి ఇచ్చి ఎంతో ప్రేమ ఉన్నట్లు అందరిని నమ్మించారు. భోజన సమయం ఎప్పుడెప్పుడు అవుతుందా? అంటూ ఆలోచిస్తూ మనసులో పన్నాగాలు పన్నుతున్నారు.