• Home » Andhra Pradesh Politics

Andhra Pradesh Politics

Andhra Jyothy Lucky Draw: ఆంధ్రజ్యోతి డ్రా లో ‘లక్ష’ గెలిచారు!!

Andhra Jyothy Lucky Draw: ఆంధ్రజ్యోతి డ్రా లో ‘లక్ష’ గెలిచారు!!

కూటమికి 164 సీట్లు వస్తాయి. వైసీపీ 11 స్థానాలతో సరిపెట్టుకుంటుంది’ అని ఎన్నికల ఫలితాలను అత్యంత కచ్చితత్వంతో అంచనా వేసిన ‘ఆంధ్రజ్యోతి’ పాఠకులకు బహుమతుల పంట పండింది.

AP News: ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి.. గవర్నర్‌కు కూటమి నేతల విజ్ఞప్తి..

AP News: ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి.. గవర్నర్‌కు కూటమి నేతల విజ్ఞప్తి..

రాజ్‌భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఎన్డీయే కూటమి నేతలు కలిశారు. టీడీపీ తరపున అచ్చె్న్నాయుడు, పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. సభా నాయకుడిగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అందజేశారు.

AP Politics: టీచర్ల బదిలీపై బొత్స రియాక్షన్.. అసలు కారణమిదేనట..!

AP Politics: టీచర్ల బదిలీపై బొత్స రియాక్షన్.. అసలు కారణమిదేనట..!

టీచర్ల బదిలీలపై మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ(Botsa Satyanarayana) స్పందించారు. రాష్ట్రంలో టీచర్ల అక్రమ బదిలీలు(Teachers Transfers News) జరిగాయని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి వీలుగా బదిలీలు నిలిపివేయాలని అధికారులకు తానే విజ్ఞప్తి చేశానని బొత్సా సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ(Education Department of Andhra Pradesh) పరిధిలో గతంలో..

AP Politics: ఐదేళ్ల జగన్ పాలనపై మండిపడ్డ సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు..

AP Politics: ఐదేళ్ల జగన్ పాలనపై మండిపడ్డ సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు..

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల అరాచక పాలనపై సమతా సైనిక్ దళ్ (Samata Sainik Dal) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాలేటి ఉమామహేశ్వరరావు (Paleti Umamaheswara Rao), పిల్లి సురేంద్రబాబు (Pilli Surendra Babu) నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అరాచక పాలన అంతమొందించడానికి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కలిసికట్టుగా కృషి చేశారంటూ సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి ఉమామహేశ్వరరావు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Big Breaking: గడువు ముగిసింది.. నెక్ట్స్ ఏంటి? క్షణ క్షణం ఉత్కంఠ..!

Big Breaking: గడువు ముగిసింది.. నెక్ట్స్ ఏంటి? క్షణ క్షణం ఉత్కంఠ..!

జిల్లాలో పరిస్థితి క్షణ క్షణం ఉత్కంఠ భరితంగా మారుతోంది. పిన్నెల్లి వ్యవహారంలో ఏం జరుగుతుందోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఈవీఎం ధ్వంసం కేసు సహా పలు కేసుల్లో నిందితుడైన మాచెర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి..

Big Breaking: ఇక ఆ తప్పు అస్సలు చేయను.. చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్..

Big Breaking: ఇక ఆ తప్పు అస్సలు చేయను.. చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్..

తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ(Telugu Desam Party) సమావశం ముగిసింది. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎంపీలకు పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) కీలక సూచనలు చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎలా వ్యవహరించాలనే దానిపై గురువారం నాడు ఎంపీలతో(TDP MPs) చంద్రబాబు భేటీ అయ్యారు.

AP Politics: రెచ్చిపోయిన వైసీపీ కేడర్.. టీడీపీ శ్రేణులపై రాళ్లతో దాడి..

AP Politics: రెచ్చిపోయిన వైసీపీ కేడర్.. టీడీపీ శ్రేణులపై రాళ్లతో దాడి..

అధికారం కోల్పోయామనే అక్కసుతో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. ఇంతకాలం సాగిన తమ అరాచకాలు ఇంకా సాగుతాయనుకున్నారో ఏమో గానీ.. తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న టీడీపీ కార్యకర్తలపై అటాక్ చేశారు. టీడీపీ శ్రేణులు ప్రయాణిస్తున్న వాహనాలపై రాళ్లతో దాడి చేశారు వైసీపీ శ్రేణులు.

Andhra Pradesh: కూటమి గెలవడానికి కారణం ఇదే.. కేఏ పాల్ సంచలన కామెంట్స్..

Andhra Pradesh: కూటమి గెలవడానికి కారణం ఇదే.. కేఏ పాల్ సంచలన కామెంట్స్..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపిస్తున్నారు. ఓట్లు గల్లంతయ్యాయని.. ఈవీఎంలు టాంపరింగ్ జరిగాయని ఆరోపించారు. తనవద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. బుధవారం నాడు విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన కేఏ పాల్..

AP Election Results: మంత్రి పదవిపై మనసులోని మాట బయటపెట్టిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

AP Election Results: మంత్రి పదవిపై మనసులోని మాట బయటపెట్టిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన ఆయన.. మంత్రి పదవిపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన.. మూడోసారి గెలుపొందారు. ఈ సందర్భంగా బుధవారం నాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అనేక అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Janasena: రాష్ట్ర క్యాబినెట్‌లో జనసేన ఉంటుందా? నాగబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్..

Janasena: రాష్ట్ర క్యాబినెట్‌లో జనసేన ఉంటుందా? నాగబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్..

Andhra Pradesh Election Results: పవన్ కల్యాణ్‌పై నమ్మకంతోనే ప్రజలకు ఆయనకు బ్రహ్మరథం పట్టారని జనసేన పార్టీ నాయకుడు నాగబాబు అన్నారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా.. రాష్ట్ర అభివృద్ధిలో కూడా పవన్ బాధ్యత తీసుకుంటారని అన్నారు. కూటమి ఆధ్వర్యంలో ఏపీ తప్పకుండా అభివృద్ధి చెందుతుందన్నారు నాగబాబు. ప్రజలతో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి