• Home » Andhra Pradesh Politics

Andhra Pradesh Politics

Andhra Cricket Association Elections: అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఎన్నిక

Andhra Cricket Association Elections: అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఎన్నిక

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నూతన పాలక వర్గం ఎన్నిక ఏకగ్రీవం కావడం శుభ పరిణామమని ఆ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో క్రికెట్ వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు.

AP Rains: వైఎస్ జగన్‌పై అమరావతి రైతులు ఫైర్

AP Rains: వైఎస్ జగన్‌పై అమరావతి రైతులు ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ ఇంకా విషం కక్కుతుండడంపై ఆ ప్రాంతానికి చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా రాజధాని అమరావతి ప్రాంతంలో ఎక్కడా నీరు నిలవ లేదని వారు స్పష్టం చేశారు.

Anam Venkata Reddy: ‘రోజక్కకి ఇంకా సిగ్గు రాలేదు’

Anam Venkata Reddy: ‘రోజక్కకి ఇంకా సిగ్గు రాలేదు’

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. పనికి మాలిన మాటలు మాట్లాడే రోజక్కకు ఇంకా సిగ్గు రాలేదన్నారు. తిరుమలను దోపిడి చేసిన రోజాకు ప్రోటోకాల్ దర్శనం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.

MP Balasouri: ఏపీని ఆదుకొనేందుకు ప్రతి ఎంపీకి లేఖలు రాయండి

MP Balasouri: ఏపీని ఆదుకొనేందుకు ప్రతి ఎంపీకి లేఖలు రాయండి

ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రజలు సర్వస్వం కొల్పోయారని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్తు మిగిల్చిన భారీ నష్టంపై ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్పందించాలన్నారు.

CM ChandraBabu: వారికి రూ.3 వేలు ఆర్థిక సాయం..

CM ChandraBabu: వారికి రూ.3 వేలు ఆర్థిక సాయం..

గోదావరి వరద బాధితులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలు వరద ప్రభావానికి లోనయ్యాయని ఆయన తెలిపారు. భారీ వర్షాల కారణంగా 4,317 ఎకరాల వరి పంట దెబ్బతిందన్నారు.

Andhra Pradesh: పెద్దిరెడ్డికి బిగ్ షాక్.. కలెక్టర్ కీలక ఆదేశాలు..

Andhra Pradesh: పెద్దిరెడ్డికి బిగ్ షాక్.. కలెక్టర్ కీలక ఆదేశాలు..

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. పెద్దిరెడ్డి భూముల దందాలకు బ్రేక్ వేశారు చిత్తూరు జిల్లా కలెక్టర్. పుంగునూరు నియోజకవర్గం రాగాని పల్లిలో రూ. 100 కోట్లు విలువ చేసే 982 ఎకరాల ప్రభుత్వ అనాదీన భూములను పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు కాజేశారు.

AP Politics: బయట పడుతున్న వైసీపీ అరాచకాలు.. టెన్షన్‌లో నేతలు..

AP Politics: బయట పడుతున్న వైసీపీ అరాచకాలు.. టెన్షన్‌లో నేతలు..

ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో.. తాము ఎలాంటి అక్రమాలు చేసినా.. అవి సక్రమాలే అవుతాయనే ఆలోచనతో..

Amaravati : ప్రక్షాళన ఆరంభం

Amaravati : ప్రక్షాళన ఆరంభం

గత ఐదేళ్ల కాలంలో జగన్‌తో అంటకాగి.. ఐఏఎస్‌ అధికారులమన్న మాటే మరచి.. ఫక్తు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించిన అధికారులపై వేటు మొదలైంది. జగన్‌ హయాంలో తానే సూపర్‌ సీఎం అన్నట్లుగా.. నియంతను తలపించేలా ప్రవర్తించిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ ...

AP Cabinet: హామీల అమలుకు శ్రీకారం

AP Cabinet: హామీల అమలుకు శ్రీకారం

మెగా డీఎస్సీ, సామాజిక పింఛను రూ.4వేలకు పెంపు, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన..

YS Jagan: 2029లో వచ్చేది మన ప్రభుత్వమే.. వైసీపీ నేతలతో జగన్

YS Jagan: 2029లో వచ్చేది మన ప్రభుత్వమే.. వైసీపీ నేతలతో జగన్

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన వైసీపీ(YSRCP) ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) భేటీ అయ్యారు. 2029లో మళ్లీ వైసీపీనే వస్తుందంటూ వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు జగన్. 2029 వచ్చే నాటికి చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తారని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి