• Home » Andhra Pradesh Politics

Andhra Pradesh Politics

AP Elections 2024: ఈసీ ఎఫెక్ట్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన జగన్ సర్కార్..

AP Elections 2024: ఈసీ ఎఫెక్ట్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన జగన్ సర్కార్..

ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో.. రాష్ట్ర డీజీపీ కేవి రాజేంద్రనాథ్ రెడ్డిని(AP DGP Rajendranath Reddy) బదిలీ చేస్తూ జగన్(CM YS Jagan) సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీ పదవి నుంచి ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి(AP CS Jawahar Reddy) ఆదేశించారు.

AP Elections 2024: ఎన్నికల ముంగిట జగన్‌కు వరుస షాక్‌లు.. ఈసీ కీలక ఆదేశాలు..

AP Elections 2024: ఎన్నికల ముంగిట జగన్‌కు వరుస షాక్‌లు.. ఈసీ కీలక ఆదేశాలు..

కేంద్ర ఎన్నికల సంఘం సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) తనయుడు.. సజ్జల భార్గవ రెడ్డికి(Sajjala Bhargava Reddy) పెద్ద షాక్ ఇచ్చింది. ఆయనపై సీఐడీ విచారణకు ఆదేశించింది. సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడిపై(Chandrababu Naidu) వైసీపీ(YCP) తప్పుడు ప్రచారం చేస్తోందంటూ..

AP DGP Transfer: జగన్‌కు బిగ్ షాక్.. డీజీపీపై ఈసీ వేటు..

AP DGP Transfer: జగన్‌కు బిగ్ షాక్.. డీజీపీపై ఈసీ వేటు..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఎన్నికల వేళ విధులు సవ్యంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఈసీ బదిలీ వేటు వేసింది. విధుల నుంచి తక్షణమే రిలీవ్ అవ్వాలని ఆదేశించింది. సోమవారం ఉదయం 11 గంటల లోపు కొత్త డీజీపీని నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముగ్గురు డీజీ ర్యాంకు పేర్లను పంపించాలని సూచించింది.

Andhra Pradesh: మరీ ఇంత దుర్మార్గమా? టీడీపీలో చేరారని ఏం చేశారంటే..

Andhra Pradesh: మరీ ఇంత దుర్మార్గమా? టీడీపీలో చేరారని ఏం చేశారంటే..

న్నికలు దగ్గరపడుతున్నా కొద్ది.. ఏపీలో(Andhra Pradesh) పరిస్థితులు భయానకంగా మారుతున్నాయి. అధికార పక్షాన్ని వీడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దాంతో ఆ పార్టీ వారు అక్కసుతో, ఆగ్రహంతో రెచ్చిపోయి దాడులకు తెగపడుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. మరీ ఇలా తయారయ్యారేంట్రా.. ఇంత దుర్మార్గమా? అని ప్రశ్నిస్తున్నారు.

AP Elections: చంద్రబాబుతో అమిత్ షా ప్రత్యేక భేటీ.. జరగబోయేది ఇదేనట..!

AP Elections: చంద్రబాబుతో అమిత్ షా ప్రత్యేక భేటీ.. జరగబోయేది ఇదేనట..!

అనంతపురంలోని(Anantapur) ధర్మవరంలో(Dharmavaram) బహిరంగ సభలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah).. మీటింగ్ అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుతో(Chandrababu Naidu) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచార సరళి.. ప్రజల నాడి.. తాజా రాజకీయ పరిస్థితులపై ..

Andhra Pradesh: టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ.. తీవ్ర ఉద్రిక్తత..!

Andhra Pradesh: టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ.. తీవ్ర ఉద్రిక్తత..!

టీడీపీ(TDP) కేంద్ర కార్యాలయానికి ఆంధ్రప్రదేశ్ సీఐడీ(AP CID Notice) అధికారులు నోటీసులు జారీ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ఆధారాలుంటే చూపాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. సీఐడీ(CID) సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తిరుమలరావు ఈ నోటీసులను జారీ చేశారు. భూ యాజమాన్య హక్కు చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. మీ వద్ద ఉన్న సాక్ష్యాధారాలను ..

AP Politics: మంత్రి అంబటికి సొంత అల్లుడు ఝలక్.. సంచలన వీడియో విడుదల..!

AP Politics: మంత్రి అంబటికి సొంత అల్లుడు ఝలక్.. సంచలన వీడియో విడుదల..!

ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది అధికార వైసీపీ(YCP) నేతలు రోజుకొకరుగా చిక్కుల్లో పడుతున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకతతో పాటు.. సొంత ఇంట్లోంచే అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. ఇటీవల పిఠాపురంలో(Pithapuram) కాపు నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) సొంత కూతురే ఆయనపై తీవ్ర విమర్శలు చేయగా.. ఇప్పుడు మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) వంతు వచ్చింది.

AP Politics: రెచ్చిపోయిన వైసీపీ ఎంపీ అభ్యర్థి.. సొంత బావమరిదిపై అటాక్..

AP Politics: రెచ్చిపోయిన వైసీపీ ఎంపీ అభ్యర్థి.. సొంత బావమరిదిపై అటాక్..

Andhra Pradesh: అధికారం మాది.. మమ్మల్ని ఎవడ్రా అడ్డుకునేది అని భావిస్తున్నారో.. తామే తోపులం అని ఫీల్ అవుతున్నారో.. రౌడీయిజం లక్షణాలో గానీ.. ఎన్నికలు దగ్గరపడుకున్నా కొద్ది అధికార వైసీపీ(YSRCP) నేతలు రెచ్చిపోతున్నారు. విపక్ష నేతలపై ప్రత్యక్ష దాడులకు తెగబపడుతున్నారు. తాజాగా అనకాపల్లి(Anakapalle) వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు(Budi Mutyala Naidu) రెచ్చిపోయాడు. తన సొంత బావమరిది అని కూడా ..

Sharmila vs Jagan: ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్‌కు అద్దం గిఫ్ట్‌గా పంపిన షర్మిల..

Sharmila vs Jagan: ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్‌కు అద్దం గిఫ్ట్‌గా పంపిన షర్మిల..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై(YS Jagan) ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ మానసిక పరిస్థితి చూస్తుంటే తనకు భయంగా ఉందని అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన షర్మిల.. జగన్ తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘జగన్ మానసిక పరిస్థితి గురించి నాకు భయంగా ఉంది. అద్దం(Mirror) పంపిస్తున్నా..

AP Elections 2024: ఏపీలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలుసా? కీలక వివరాలు చెప్పిన ఈసీ..

AP Elections 2024: ఏపీలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలుసా? కీలక వివరాలు చెప్పిన ఈసీ..

4వ విడత లోక్‌సభ ఎన్నికలతో పాటే(Lok Sabha Polls 2024).. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు(AP Assembly Elections) కూడా జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్లు(Voters) తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏపీలో ఓటర్ల సంఖ్యకు సంబంధించి ఈసీ(Election Commission) ఫైనల్ లిస్ట్‌ని రిలీజ్ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి