Home » Anantapur urban
మండలకేంద్ర మైన చెన్నేకొత్తపల్లిలో ఉన్న పురాతన అహోబిల లక్ష్మీనరసింహస్వామి దేవా లయ పునర్నిర్మాణానికి నిధులివ్వాలని ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి చెన్నేకత్తపల్లి గ్రామస్థులు టీటీడీ బోర్డు సభ్యులు, మడకశిర ఎమ్మెల్యే ఎం ఎస్ రాజును కోరారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం వారు ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి తన ఛాంబర్లో ఉన్న ఎంఎస్ రాజుకు వినతిప త్రం అందజేశారు.
వేసవికాలం వచ్చిం దంటే చాలు... నగరంలో రోడ్లపై ప్రయాణించే వాహనదారులు, పాదాచారు లు ఉక్కిరిబిక్కిరవుతుంటారు. ఇక సర్కిళ్లు, బస్టా్పల వద్ద నిలబడిన సమ యంలో వారి పరిస్థితి చెప్పనక్కర్లేదు. ప్రయాణికులను ఎండబారి నుంచి తప్పించేందుకు ప్రతి ఏడాది నగరంలోని పలు సర్కిళ్లు, బస్టా్పలలో పరదాలు కట్టేవారు. ఆ నీడలో కాస్త ఉపశమనం పొందే వీలుంటుంది.
విద్యుత షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి మండల కేంద్రం సమీపంలోని మామిడి తోట మొత్తం కాలిపోయింది. మండలకేంద్రానికి చెందిన పున్న పు లక్ష్మీనారాయణ అనే రైతు దా దాపు నాలుగెకరాల్లో మామిడి చెట్లను పెంచుతున్నాడు. రోజు లాగానే రైతు బుధవా రం పొలం పనులు ముగించుకొని ఇంటికెళ్లాడు.
ఉ మ్మడి జిల్లా స్థాయి హ్యాండ్బాల్ బాలికల జట్టును ఎంపిక చేశా రు. బుధ వారం స్థాని క న్యూటౌన బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఎంపిక పోటీలు నిర్వహించారు. జట్టు వివరాలను జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన అధ్యక్షుడు మహ్మద్రియాజ్, కార్యదర్శి సాకే శివశంకర్ ప్రకటించారు.
ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకుసాగేందుకు ఆడ పిల్లలకు స్వీయరక్షణ కోసం అనంత ఆత్మరక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ కలెక్టర్ బొల్లినేని వినూత్న పేర్కొన్నారు. అనంత ఆత్మ రక్షణ ముగింపు కార్యక్రమాన్ని బుధవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనలో నిర్వహించారు.
పాతూరులోని బృందా వన ఆంజనేయస్వామి (చిన్న ఆంజనేయస్వా మి) దేవస్థానంలో మం గళవారం వ్యాసరాయ స్వామి 486వ ఆరాధనో త్సవాలను వైభవంగా ని ర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం అక్కడి నరసింహస్వామి మూల విరాట్కు, రాఘ వేంద్రస్వామి, వ్యాసరాయ బృందావనాలకు నిర్మాల్య విసర్జన, అష్టోత్తర పారాయణం, వేదపండితుల ప్రవచనాలు నిర్వహించారు.
జాతీయస్థాయి పారా ఖేలో ఇండియా పో టీలకు జిల్లాకు చెందిన నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 20వ తేదీ నుంచి నుంచి నిర్వహించే జాతీయ స్థాయి పారా ఖేలో ఇండియా క్రీడా పోటీలకు జిల్లా నుంచి పారా క్రీడాకారులు సహన, సాకే బాబు, నీలం పల్లవి, సంజయ్రెడ్డి ఎంపికయ్యారు. వారిని సోమవారం అభినందించారు.
ప్రభుత్వ ఉద్యోగోలు ప్రతి రోజూ ఉదయం 10గంటలకు కచ్చితంగా కార్యాలయాల్లో విధులకు హా జరు కావాలని ఉత్తర్వులు. అయితే వాటితో మాకు పనిలేదు... మేము వచ్చిందే టైం...వచ్చినప్పుడే విధులు నిర్వహిస్తామన్న చందంగా మారింది హంద్రినీవా సుజల స్రవంతి పథకం, హెచ్చెల్సీ కార్యాలయాల్లో పనిచేసే ఇంజనీర్లు, ఉద్యోగుల తీరు. ఈ తతంగం సోమవారం ఆంధ్రజ్యోతి విజిట్లో తేటతెల్లమైంది.
‘ఎవరెవరిపై అవినీతి ఆరోపణలున్నాయో అన్నీ లెక్కి స్తాం. అవినీతి సొమ్ము కక్కిస్తాం’ అని ఎమ్మెల్యే దగ్గు పాటి ప్రసాద్ స్పష్టం చేశారు. అనవసర ఆరోపణలు వద్దని, ముందు విచారణ చేయించాలని నగర మేయర్ మహమ్మద్ వసీం అన్నారు. సోమవారం 2025-26 సం వత్సరానికి సంబంధించి బడ్జెట్ అంశంపై నిర్వహించిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడి-వేడిగా సాగింది.
డ్వామాలో బదిలీల ప్రక్రియ మొదలయింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు చేపడుతున్నారు. మొదట ఉమ్మడి జిల్లా యూనిట్గా బదిలీలు చేయాలని సూచించినా.. తరువాత అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు వేర్వేరుగా బదిలీలు చేపట్టాలని ప్రభు త్వం ఆదేశించింది.