Home » Anantapur urban
శ్రీరామనవమి బ్రహ్మో త్సవాల్లో భాగంగా మూ డోరోజున మంగళవారం మొదటిరోడ్డులోని కాశీ విశ్వేశ్వర కోదండ రామా లయంలో రామచంద్రు డు హంసవాహనంపై సరస్వతీదేవి అలంకారం లో ఊరేగారు. ఈ సంద ర్భంగా ఉదయం సీతా రాములకు వివిధ అభి షేకాలు, సహస్ర నామార్చన నిర్వహించారు.
దేశ భవిష్యత్తు, నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. మం డలంలోని కురగుంట గ్రామంలో ఆర్ట్స్ కళాశాల ఎనఎస్ఎస్ యూనిట్-2, ఎస్ఆర్ ఎడ్యుకేషన సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఎనఎస్ఎస్ స్పెషల్ క్యాంపు మంగళవారం ముగిసింది.
జగనరెడ్డీ... ముందుగా మీ ఇంట్లో వారికి న్యాయం చేసి, ఆ తర్వాత ప్రజల వద్దకు రావాలని ఎమ్మె ల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ సూచించారు. ఆయన మంగళవారం నగరంలోని 11వ డివిజనలో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వ హించారు. పాతూరు చెన్నకేశవస్వామి ఆలయం నుంచి ఇంటింటికి వెళ్లి సమస్యలపై ఆరా తీశారు.
శ్రీరామనవమి బ్రహ్మో త్సవాల్లో భాగంగా రెం డో రోజున సోమవారం మొదటి రోడ్డులోని కాశీ విశ్వేశ్వర కోదండ రామా లయంలో రాములవారు సింహవాహనంపై ఊరే గారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలోని సీతా రాముల మూట విరాట్లకు వివిధ అభిషే కాలు, సహస్ర నామా ర్చన నిర్వహించారు.
డీఆర్డీఏ గెస్ట్హౌస్ శిథి లావస్థకు చేరింది. 1986 జనవరి 20వ తేదీన అప్పటి ఉమ్మడి రాష్ట్ర పరిశ్రమ ల శాఖ మంత్రి రామచంద్రారెడ్డి, అప్ప టి ఉమ్మడి జిల్లా కలెక్టర్ అశోక్కుమార్ తిగిడి చేతుల మీదుగా డీఆర్డీఏ అతిథి గృహాన్ని ప్రారంభించారు.
శ్రీరామనవమిని పురస్కరించుకుని కల్లూరు ఆగ్రహారం గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో ఆదివారం గ్రామస్థులు, తలారి నాగరాజు ఆధ్వర్యంలో పలు పందేలు నిర్వహించారు. యువకులు, ఉత్సాహవంతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు, నియోజకవర్గ ఇనచార్జ్ రావి చైత న్య కిషోర్ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ బైక్ ర్యాలీకి వేలాదిమంది కార్యకర్తలు తరలివచ్చారు.
మండలంలోని పామురా యి, పాపంపేట, కట్టకిందపల్లి, ఆకుతోటపల్లి, పూలకుంట, ఇటుకలపల్లి, చియ్యేడు తదితర గ్రామాల్లో సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిం చారు. అనంతరం తీర్థప్రసాదాలు, పానకాలు అందించారు.
శ్రీరామనవమి వేడుకలను ఆదివారం జిల్లా వ్యాప్తంగా వైభవోపేతంగా నిర్వహించారు. సీతా రాముల కల్యాణోత్సవంతో పాటు పలు ప్రాంతాల్లో ఉట్టికొట్టడం, ఉట్లమాను పరుష, పానకం, వడపప్పు వితరణ, అన్నదానం వంటి కార్యక్ర మాలు నిర్వహించారు. దీంతో ఊరూవాడా రామనామస్మరణ మార్మోగింది. జిల్లాలోని అన్ని రామమందిరాలూ భక్తులతో కిటకిటలాడా యి. జానకి రాముడి కల్యాణాన్ని కనురాలా వీక్షించి అనంత భక్తజనం పులకించి పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం శ్రీరామనవమి వేడు కలను ప్రజలు ఉత్సాహంగా నిర్వహించారు.
సమసమాజ నిర్మాణంకోసం ప్రజలకు ఆదర్శ వంతమైన పాలన అందించడంలో నేటి పాలకులకు మాజీ ఉప ప్రఽధాని డాక్టర్ జగ్జీ వన రామ్ దిక్సూచిలాంటివారని పలువరు నా యకులు కొనియాడారు. జగ్జీవన రామ్ జ యంతిని పురస్కరించుకుని శనివారం వేడు కలను ఘనంగా నిర్వహించారు.